సీఎం కేసీఆర్తోనే వ్యవసాయ మార్కెట్లకు మనుగడ అని ఖమ్మం ఏఎంసీ చైర్మన్ లక్ష్మీప్రసన్న అన్నారు. వ్యవసాయ మార్కెట్ పాలకవర్గాల పదవీకాలాన్ని మరో రెండేండ్లకు పెంచుతూ మంగళవారం సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకట�
సీఎం కేసీఆర్కు మాజీ ప్రజాప్రతినిధుల వినతి హైదరాబాద్, మార్చి 15 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు తమకూ ఇండ్ల స్థలాలు కేటాయించాలని మాజీ ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్
ఆసరా పింఛన్ల పంపిణీకి ఈ సారి తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించింది. దీంతో కొత్తగా పింఛనుకు దరఖాస్తు చేసుకున్న వారికి భరోసా లభించింది. ఏప్రిల్ నుంచి కొత్త పింఛన్లు మంజూరు చేసే�
2019-20 ఆర్థిక సంవత్సరం వానకాలం గ్రామాల్లో రైతుల నుంచి నేరుగా మద్దతు ధరతో కొనుగోలు చేసిన ధా న్యాన్ని సీఎంఆర్ కోసం రాష్ట్ర ప్రభుత్వం రైస్మిల్లర్లకు కేటాయించింది. ఈ ధాన్యం పొందిన రైస్మిల్లర్లలో ఆరు మిల్లు�
వివిధ కారణాలతో ఉపాధి పనులకు దూరమైన ఫీల్డ్ అసిస్టెంట్లకు సీఎం కేసీఆర్ తీపి కబురు చెప్పారు. మంగళవారం అసెంబ్లీ సమావేశాల్లో వారిని మళ్లీ విధుల్లోకి తీసుకుంటామని ప్రకటించారు. దీంతో జిల్లాలోని ఫీల్డ్అసి�
తెలంగాణ.. మరో దివ్యక్షేత్రానికి వేదిక కాబోతున్నది. కరీంనగర్లో వేంకటేశ్వరస్వామి గుడి నిర్మాణానికి తిరుమల తిరుపతి దేవస్థానం ముందుకొచ్చింది. ఈ ఆలయ నిర్మాణం కోసం సీఎం కేసీఆర్ కరీంనగర్లో 1
111 జీవో ఎత్తివేతకు సంబంధించి అసెంబ్లీలో సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హర్షం వ్యక్తంచేశారు. రంగారెడ్డి జిల్లాలోని 84 గ్రామాలకు గుదిబండగా మారిన జీవోపై ముఖ్యమంత్రి
హైదరాబాద్ : ఎంత ఖర్చయినా భరించి.. ఉక్రెయిన్లో మెడిసిన్ చదివేందుకు వెళ్లి తిరిగి వచ్చిన తెలంగాణ విద్యార్థులందరినీ చదివిస్తామని సీఎం కేసీఆర్ అసెంబ్లీ వేదికగా ప్రకటించడంపై టీఆర్ఎస్ పార్టీ ఎన్ఆర్�
హైదరాబాద్ : ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా సెర్ఫ్ ఉద్యోగులకు వేతనాలు ఇస్తామని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ చిత్రపటానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు స
హైదరాబాద్ : వీలైనంత తర్వరలో జీవో 111 ఎత్తివేస్తామని సీఎం కేసీఆర్ అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. మంగళవారం ద్రవ్య వినియమ బిల్లుపై చర్చ సందర్భంగా పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు సీఎం సమాధానాలిచ్చారు. ఈ సంద
సుల్తాన్బజార్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరమే అర్చక, ఉద్యోగులకు పెద్ద పీఠ వేసిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావుకే దక్కుతుందని మాజీ కేంద్ర మంత్రి సముద్రా ల వేణుగోపాల చారి అన్నా�
హైదరాబాద్ : సెర్ప్ ఉద్యోగులు, ఐకేపీ, వీఓఏలకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలు అందజేస్తామని అసెంబ్లీ లో సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇందుకు ఎంతగానో కృషి చేసి, సీఎం కేసీఆర్ను ఒప్పించి తమకు బాస
హైదరాబాద్ : ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకుంటాం అని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించడంతో సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. మంగళవారం అసెంబ్లీలో సీఎం కేసీఆర్ 7,600 మంది ఫీల్డ్ అసిస�
హైదరాబాద్ : దేశ తలసరి ఆదాయంలో తెలంగాణే నంబర్ వన్ స్థానంలో ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. మంగళవారం శాసన సభలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు సీఎం కేసీఆర్
హైదరాబాద్ : ఎంత ఖర్చయినా వెచ్చించి ఉక్రెయిన్లో మెడిసిన్ చదివేందుకు వెళ్లి తిరిగి వచ్చిన విద్యార్థులందరినీ చదివిస్తామని సీఎం కేసీఆర్ అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. మంగళవారం శాసనసభలో ద్రవ్య వినిమయ బ