ప్రభుత్వ సంస్థలను అమ్మి కార్మికులను రోడ్డున పడేస్తున్నాయి అసెంబ్లీలో మంత్రి మల్లారెడ్డి ఆరోపణ హైదరాబాద్, మార్చి 12 (నమస్తే తెలంగాణ): బీజేపీ, కాంగ్రెస్ రెండూ అన్నదమ్ములని, ప్రభుత్వ సంస్థలను అమ్మి కార్మి�
హైదరాబాద్ : ప్రముఖ కవి, గేయ రచయిత కందికొండ యాదగిరి మరణం పట్ల ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. గత కొద్దికాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న కందికొండ మృతికి సీఎం కేసీఆ�
ఖమ్మం : టీఆర్ఎస్ నాయకులు, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్కు రెబల్గా మారాల్సిన అవసరం లేదన్నారు. వ్యక్తిగత లబ్ధి కన్నా పార్టీ నిర్ణయమే తనకు ముఖ్యమని స
CJI NV Ramana | హైదరాబాద్ ఆర్బిట్రేషన్ సెంటర్ ప్రపంచ ఖ్యాతి సాధించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ (CJI NV Ramana) అన్నారు. ఈ కేంద్రం వల్ల హైదరాబాద్కు మరింత పేరు వస్తుందన్నారు.
హైదరాబాద్ : రాష్ట్రంలో భారీ ఎత్తున చేపల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నామని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా చేపల పెంప�
అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్ సుమారు లక్ష ఉద్యోగాలు ప్రకటించడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బుధవారం ప్రారంభమైన సంబురాలు మూడ్రోజులుగా కొనసాగుతున్నాయి. శుక్రవారం నల్లగ�
తెలంగాణలో ఉద్యోగాల జాతర మొదలయింది. అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి కేసీఆర్ భారీ స్థాయిలో ఉద్యోగాల ప్రకటన చేశారు. ఒకేసారి 80,039వేలకు పైగా ఉద్యోగ ఖాళీలకు నోటిఫికేషన్లు త్వరలోనే రానున్నాయి. ఇందులో ఒక్కొక్కరూ
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని సోమాజిగూడలోని యశోద దవాఖాన వైద్యబృందం స్పష్టంచేసింది. నీరసం, ఎడమ చేతి నొప్పి నేపథ్యంలో సీఎం కేసీఆర్ శుక్రవారం యశోద దవాఖానకు వెళ్లారు. ఆయన వ్�
ఉద్యోగాల ప్రకటనతో అభ్యర్థుల్లో కొత్త జోష్ నోటిఫికేషన్లు వరుస కట్టనుండడంతో కోచింగ్కు అడ్మిషన్లు ప్రిపరేషన్ కోసం పుస్తకాల కొనుగోళ్లు కోచింగ్ సెంటర్లలో మొదలైన సందడి ఖాళీలను భారీగా నోటిఫై చేయడంపై వి
మాతా శిశు మరణాలు తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొంటున్న చర్యలు అద్భుత ఫలితాలను ఇస్తున్నాయి. ఓవైపు కేసీఆర్ కిట్లు, అమ్మ ఒడి వాహనాలు, ఆరోగ్యలక్ష్మి వంటి పథకాలు అమలుచేస్తూ.. మరోవైపు దవాఖానల్లో వసతుల
రాష్ట్ర ప్రభుత్వం భారీస్థాయి ఉద్యోగ నియామకాలకు ప్రకటన చేయటంతో ఉద్యోగార్థులకు తెలంగాణ గ్రూప్-1 అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ మామిండ్ల చంద్రశేఖర్గౌడ్
సొంత జాగా ఉండి ఇండ్లు నిర్మించుకోవాలనుకొనే పేదలకు ఏప్రిల్ నుంచే ప్రభుత్వం రూ.3 లక్షల ఆర్థిక సాయం అందిస్తుందని ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కే తారకరామారావు తెలిపారు. వచ్చే నెల నుంచే అర్హులందరిక�
ఏడాది కిందటి మాట. ఈ వ్యాస రచయితతో ఓ ప్రముఖ దినపత్రిక సంపాదకుని ముచ్చటలో ‘ఆ నాయకుడు’ ఎప్పటికీ ముఖ్యమంత్రి కాలేడు, పొట్టివాళ్లు తెలుగు రాష్ర్టాలకు అచ్చిరారు అన్నారాయన. ఆ మాటకు నవ్వి ఊరుకున్న.