టీ-ఐడియా, టీ-ప్రైడ్తో పరిశ్రమలు, సొంత వ్యాపారాలు ఏడేండ్లలో రూ.4,115 కోట్ల రాయితీలు, ప్రోత్సాహకాలు తెలంగాణ సామాజిక, ఆర్థిక నివేదిక-2022లో వెల్లడి హైదరాబాద్, మార్చి 11(నమస్తే తెలంగాణ): చిన్న పరిశ్రమలు, వ్యాపారాలు ఏ
వచ్చే విద్యాసంవత్సరంలో అడ్మిషన్లు ప్రారంభం మొత్తం 138 కాలేజీల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ 21,680 మంది బీసీ విద్యార్థులకు లబ్ధి హైదరాబాద్, మార్చి 11 (నమస్తే తెలంగాణ): విద్యారంగంలో రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ని�
24న ఢిల్లీలో సన్మానానికి 8 మంది ఎంపిక ఇప్పటివరకు రాష్ట్రంలో 25 వేల మందికి ఉపాధి హైదరాబాద్, మార్చి 11 (నమస్తే తెలంగాణ): ఉన్నతి పథకంలో ప్రతిభ కనబర్చిన 75 మంది యువతీ, యువకులను కేంద్ర ప్రభుత్వం ఈ నెల 24న ఢిల్లీలో సన్మ�
సీఎం కేసీఆర్ ఆరోగ్యంగా ఉండాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో ప్రజలు ప్రత్యేక పూజలు చేశారు. జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలంలోని కోటిలింగాల కోటేశ్వరస్వామి సన్నిధిలో వెల్గటూర్ మండల అర్చక సమాఖ్య �
పీయూసీ చైర్మన్ జీవన్రెడ్డి హైదరాబాద్, మార్చి 11 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ప్రాజెక్టును రికార్డు సమయంలో నిర్మించిన ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ప్రజలకు సూపర్ హీరో అని పీయూసీ చైర్మన్ జీవన్రెడ్డి అ�
అందుకే ప్రతి విషయానికీ అనవసర రాద్ధాంతం చేస్తున్నారు వేగంగా అంబేద్కర్ విగ్రహ పనులు ఎస్సీ అభివృద్ధిశాఖ మంత్రి కొప్పుల హైదరాబాద్, మార్చి 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర అభివృద్ధిని, ప్రజల సంక్షేమాన్ని పట్టిం�
578 మంది టీచర్లకు ఎన్వోసీ జారీ హైదరాబాద్, మార్చి 11 (నమస్తే తెలంగాణ): ఏపీ స్థానికత గల టీచర్లు ఆ రాష్ర్టానికే వెళ్లేందుకు తెలంగాణ సర్కారు శుక్రవారం నిరభ్యంతర పత్రాలను (ఎన్వోసీ) జారీచేసింది. 578 మంది టీచర్లు ఏప�
సీఎం కేసీఆర్కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ విజ్ఞప్తి హైదరాబాద్, మార్చి 11 (నమస్తే తెలంగాణ): ఆదిలాబాద్లోని సిమెంట్ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు సీఎం కేసీఆర్ చొరవ తీసుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వ�
గ్యాంబ్లింగ్.. మట్కాను రాష్ట్రం నుంచి తరిమేశాం హోంమంత్రి మహమూద్ అలీ హైదరాబాద్, మార్చి 11 (నమస్తే తెలంగాణ): శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం రాజీపడదని హోంశాఖ మంత్రి మహమూద్ అలీ చెప్పారు. గ్�
గర్భిణుల కోసం 9 జిల్లాల్లో అమలు వైద్యారోగ్యశాఖమంత్రి హరీశ్రావు హైదరాబాద్ మార్చి 11 (నమస్తే తెలంగాణ): గర్భిణులకు న్యూట్రిషన్ కిట్స్ పథకాన్ని పోషకాహార లోపం అధికంగా ఉన్న తొమ్మిది జిల్లాల్లో వచ్చే నెల ను�
కరోనాలోనూ పౌరసరఫరాలశాఖ పనితీరు భేష్ ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు రైతులు పండించిన ప్రతి గింజ కొన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రేషన్ బియ్యం అక్రమ రవాణాకు జియో ట్యాగింగ్తో అడ్డుకట్ట హైదరాబాద్, మార్చి 11 (న�
ఇతర రాష్ర్టాల్లో అయితే ఎప్పుడో మూసేవారు కేంద్ర ప్రభుత్వ తీరుతో భారీగా డీజిల్ భారం రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ హైదరాబాద్, మార్చి 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ)ని ముఖ్యమం�
2024-25 విద్యా సంవత్సరంలోపదో తరగతికి అమలు 14 నుంచి టీచర్లకు శిక్షణ: మంత్రి సబితా ఇంద్రారెడ్డి హైదరాబాద్, మార్చి 11 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ పాఠశాలల్లోని 1 నుంచి 8వ తరగతి విద్యార్థులకు వచ్చే విద్యా సంవత్సరం నుంచ�
రాత్రివేళ విద్యార్థులు, సిబ్బంది ఆందోళన బంధించేందుకు రెండు చోట్ల బోన్ల ఏర్పాటు ముకరంపుర, మార్చి 11: శాతవాహన యూనివర్సిటీలో సంచరిస్తున్న గుడ్డేలుగును పట్టుకోవడానికి అటవీశాఖ అధికారులు, రెస్క్యూ బృందం శుక్�