రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రీడ్ కార్యక్రమాన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు వినూత్న రీతిలో నిర్వహిస్తున్నారు. విద్యార్థుల్లో విషయ పరిజ్ఞానం పెంచేలక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న
చాలా పథకాల్లో తెలంగాణ నంబర్ వన్ దళితబంధుపై దళిత ఎమ్మెల్యేగా గర్వంగా ఫీలవుతున్నా ఈ పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలి అసెంబ్లీలో ఎమ్మెల్యే గువ్వల బాలరాజు హైదరాబాద్, మార్చి 10 (నమస్తే తెలంగాణ): పేదల ప్రయ
‘లేవండి..! మేల్కొండి..! గమ్యం చేరే వరకు విశ్రమించకండి’.. ‘లక్ష్యం కోసం అలుపెరుగక శ్రమిస్తే.. నేడు కాకపోయినా రేపైనా విజయం వరిస్తుంది’ అని అంటారు స్వామి వివేకానంద. ఇప్పుడు ఉద్యోగ అభ్యర్థులు అదే పనిచేయాలంటు న్�
ఫోర్లేన్ కోసం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు కల్వకుర్తి-నాగర్కర్నూలు రోడ్డుకు త్వరలో టెండర్లు అసెంబ్లీలో మంత్రి వేముల వెల్లడి హైదరాబాద్, మార్చి 10 (నమస్తే తెలంగాణ): కల్వకుర్తి-హైదరాబాద్ ఫోర్లేన�
10,38,428 మందికి కల్యాణలక్ష్మి/షాదీముబారక్ పథకం కులాంతర వివాహాలకు కూడా చెల్లిస్తున్నాం పెండ్లిరోజే చెక్కులు ఇవ్వటానికి అభ్యంతరం లేదు అసెంబ్లీలో బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ హైదరాబాద్, మార్చి 10 (న�
అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా బుధవారం సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తున్నట్లు ప్రకటించడంపై ఆర్జీయూకేటీ బాసర అధ్యాపకుల సంఘం హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు గురువారం ట్ర
ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి హైదరాబాద్, మార్చి 10 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఉద్యమ సమయంలో చెప్పినవన్నీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసి చూపించారని ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి తెలిపారు. అసెంబ్ల
వారి సంక్షేమానికి రూ.34 వేల కోట్లు అసెంబ్లీలో మంత్రి కొప్పుల ఈశ్వర్ హైదరాబాద్, మార్చి 10 (నమస్తే తెలంగాణ): అంబేద్కర్ ఆశయాల సాధనకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు విశేషంగా కృషి చేస్తున్నారని, దళిత జాతి సర్�
ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత హైదరాబాద్, మార్చి 10 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ మానవీయ కోణంలో ఆలోచించి మహిళల కోసం ఎన్నో పథకాలు తెచ్చారని.. రాష్ట్రంలోని మహిళలంతా ఆయనకు రుణపడి ఉంటారని ఆలేరు ఎమ్మెల్యే గొంగ
నిర్మల్ జిల్లా వ్యాప్తంగా 2018 నుంచి 2022 ఫిబ్రవరి వరకు వాహనాలకు సంబంధించిన పెండింగ్ చలాన్లు ఈ నెల 31 వరకు చెల్లించాలని డీఎస్పీ ఉపేందర్రెడ్డి వాహనదారులకు సూచించారు. మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ను గుర�
ఉద్యోగ ప్రకటనపై రెండో రోజూ సంబురాలు వెల్లువెత్తాయి. రికార్డు స్థాయిలో 80వేలకు పైగా కొలువులు భర్తీ చేస్తామని చెప్పిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతగా, ఆయనఫ్లెక్సీలకు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా గురువారం పాలాభిషేక
ఉద్యోగార్థులను డబుల్ ధమాకా వరించింది. ఇప్పటికే ఉద్యోగ ఖాళీల భర్తీకి టీఆర్ఎస్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా.. మరోవైపు అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇప్పించేందుకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముందుకొచ్చారు. ట
తెలంగాణ ఉద్యమం పోరాట నినాదమే ‘నీళ్లు, నిధులు, నియామకాలు’. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత అపర భగీరథుడు ముఖ్యమంత్రి సారథ్యంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం పూర్తిచేసుకొని వాటి ఫలాలను అనుభవిస్తున్నాం. మన నిధుల�