హైదరాబాద్ : ఏ రంగంలో చూసినా ఈ దేశం తిరోగమనంలోనే ఉందని, దీనికి బీజేపీ ప్రభుత్వ విధానాలే కారణమని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వాన్ని తిరిగి ఇంటికి పంపాల్సిందే.. ప్రగతిశీల విధానంలో ప�
హైదరాబాద్ : ఇటీవల విడుదలైన కశ్మీర్ ఫైల్స్ సినిమాపై సీఎం కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై యువత ఆలోచించాలని కేసీఆర్ సూచించారు. తెలంగాణ భవన్లో టీఆ�
హైదరాబాద్ : ధాన్యం సేకరించే వరకు ఎంతటి పోరాటానికైనా సిద్ధమని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ప్రకటించారు. సోమవారం టీఆర్ఎల్పీ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ధాన్యం సేకరణ విషయం
హైదరాబాద్ : ఆహార ధాన్యాల సేకరణలో దేశమంతా ఒకే పాలసీ ఉండాలని సీఎం కేసీఆర్ డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం ముగిసిన అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. టీఆర
గుమ్మడిదల, మార్చి21 : సీఎం కేసీఆర్ పాలనలో పల్లెలు, గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధిలో ఆదర్శంగా నిలుస్తున్నాయని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని వీరన్నగూడెంలో రూ. 66 లక్షల స�
హైదరాబాద్ : తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం ముగిసింది. మరికాసేపట్లో సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడనున్నారు. పార్టీ సమావేశంలో నిర్ణయించిన అంశాలను కేసీఆర్ మీడియాకు వెల్ల�
హైదరాబాద్ : ఇటీవల విడుదలైన కశ్మీర్ ఫైల్స్ సినిమాపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో కేసీఆర్ ఈ అంశాన్ని లేవనెత్తారు. దేశానికి కావాల్సిం�
హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమం తరహాలో రైతు ఉద్యమం చేయాలని, రైతులను కాపాడుకునేందుకు బీజేపీపై తీవ్ర స్థాయిలో పోరాడాలని టీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. పంజాబ్ తరహాలో తెలం
హైదరాబాద్ : తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ ఎల్పీ సమావేశం ప్రారంభమైంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, పార్టీ జిల్లా అధ్యక్షు�
CM KCR | టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం మరికొద్ది సేపట్లో ప్రారంభంకానుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన సోమవారం ఉదయం 11.30 గంటలకు సమావేశం జరుగనున్నద
యాదాద్రి బాలాలయంలో పంచకుండాత్మక యాగం వివిధ క్షేత్రాల నుంచి యాదాద్రికి వేదపండితుల రాక భక్తులకు సకల సౌకర్యాలు.. ఉచిత అన్న ప్రసాదం 28న మూలవరుల దర్శనభాగ్యం.. పాల్గొననున్న సీఎం ఇలలోనే వైకుంఠ నగరం.. అతి సుందరమై.. �
ఉదయం 9 గంటలకు స్వస్తి వాచనంతో ప్రారంభం సాయంత్రం 6 గంటలకు మృత్సంగ్రహణం, యాగశాల ప్రవేశం 27 వరకు బాలాలయంలోనే ఉత్సవాలు 28న నూతన ప్రధానాలయంలో మహా కుంభాభిషేకం ఏర్పాట్లు పూర్తి చేసిన ఆలయ అధికారులు తెలంగాణ ఆధ్యాత్మ
పదిసార్లు తిరిగినా ఫలితం సున్నా.. ధాన్యం కొనాలని వారంపాటు పడిగాపులు మంత్రులను అవమానించిన కేంద్ర మంత్రి రైతు కోసం.. రైతన్న బాగు కోసం రాష్ట్ర మంత్రులు అవమానాలను భరించారు.. కేంద్రమంత్రులు హేళన చేస్తే తట్టుక�
మోదీ సర్కారుపై ఒత్తిడికి టీఆర్ఎస్ కార్యాచరణ నేడు తెలంగాణ భవన్లో విస్తృత స్థాయి సమావేశం దిశా నిర్దేశం చేయనున్న ముఖ్యమంత్రి కేసీఆర్ సాయంత్రం ఢిల్లీకి బయల్దేరి వెళ్లనున్న సీఎం నేడు టీఆర్ఎస్ విస్త�