హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల శాసనసభలో రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 80,039 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు, ఆర్థిక శాఖ అధికారులు సమీక్షించి �
Telangana Government Jobs | తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త తెలిపింది. 30,453 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు బుధవారం శాఖల వారీగా ఉద్యోగ నియామకాలకు అనుమతిస్తూ జీవోలు విడుదల చేసింది. ఇటీవ�
ధాన్యం సేకరణపై ప్రధాని నరేంద్ర మోదీకి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు లేఖ రాశారు. యాసంగిలో పండిన మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేయాలని సీఎం కేసీఆర్ ఆ లేఖలో డిమాండ్ చేశార
ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రి ఆలయాన్ని పునర్నిర్మించడమే కాకుండా చుట్టూరా ప్రాంతాలలో పర్యాటకాభివృద్ధి కోసం అనేక చర్యలు చేపడుతున్నారు. యాదాద్రి మాత్రమే కాదు, ఆ చుట్టుపక్కల ప్రాంతమంతా పర్యాటక కేంద్రాలత
ప్రపంచ జలదినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఎర్రబెల్లి హైదరాబాద్, మార్చి 22 ( నమస్తే తెలంగాణ): నీటిని పొదుపుగా వాడి భవిష్యత్తు తరాలకు అందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కోరా
Yadadri Temple | ముఖ్యమంత్రి కేసీఆర్ ( CM KCR ) అకుంఠిత దీక్షతో యాదాద్రి ప్రధానాలయాన్ని సువిశాలంగా, మహాద్భుతంగా పునర్నిర్మించారు. ఒక్కో నిర్మాణం ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. శిల్ప కళ నుంచి భక్తుల వసతులకు వరకు ప్రతి �
హైదరాబాద్ : ప్రతి ఒక్కరు నీటి విలువను తెలుసుకుని పొదుపుగా వినియోగించుకోవాలని, ప్రతి నీటి చుక్కను ఒడిసి పట్టి, భవిష్యత్ తరాలకు అందించాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్న�
ఆరునూరైనా ఈసారి ముందస్తుగా ఎన్నికలకు వెళ్లే ప్రసక్తే లేదు వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ 95-105 మధ్య సీట్లు గెలవడం పక్కా అవును.. ప్రశాంత్ కిశోర్ మాతో కలిసి పనిచేస్తున్నారు ఈడీ కాకపోతే బోడీ దాడులు చేసుకోండి. �
ప్రణాళికాబద్ధంగా నగర నిర్మాణం భక్తుల రద్దీకి అనుగుణంగా సౌకర్యాలు యాదాద్రి, మార్చి 21: ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రి ఆలయ పునర్నిర్మాణంతోపాటు ఆలయ నగరిని మరింత విస్తృతితో, విశేషాలతో తీర్చిదిద్దుతున్నారు. �
దేశ రాజకీయాల్లో శూన్యత దాన్ని పూరించేందుకు కృషి దేశాన్ని సరైన దారిలో నడపాలి దేశ ప్రజానీకాన్ని కదిలించాలి మీడియాతో సీఎం కేసీఆర్ హైదరాబాద్, మార్చి 21 (నమస్తే తెలంగాణ): దేశ రాజకీయాల్లో శూన్యత ఉన్నదని, ఆ శూన�
తెలంగాణ ఉద్యమం తరహాలో మహోధృత రైతు ఉద్యమాన్ని నిర్మిద్దాం ఉగాది తరువాత పోరాట కార్యాచరణ 4 దశలుగా ఉద్యమ నిర్మాణం రైతుల ఇండ్లపై నల్లజెండాలు పార్టీ నేతలకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం హైదరాబాద్, మార్చి 21 (నమస్
కశ్మీర్ పండితులకు మీరేం చేశారు? రాజకీయాల కోసం వాడుకొన్నారు దేశంలో ఎప్పుడూ ఏదో ఒక చిచ్చు విభజన రాజకీయాలతో పబ్బం దేశాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? మేం సకల జనుల సమ్మె అన్నామేగానీ మతాలవారీ ఉద్యమాలు చేయల�
ఒక కొత్త ఫ్యాక్టరీ అయినా పెట్టారా? పీఎస్యూలన్నీ తాబేదార్లకు ఇచ్చేసిన్రు పంచాయతీలనూ కుదువపెట్టాలట! బీజేపీ పోవాలని దేశం నిర్ణయించింది ఇటీవలి ఎన్నికల్లో తగ్గిన సీట్లే నిదర్శనం 2024 నుంచి సంపూర్ణ క్రాంతి: స�