త్వరలో ఎస్సై, కానిస్టేబుల్ కొలువుల భర్తీకి నోటిఫికేషన్ ఉచిత శిక్షణకు సర్వం సిద్ధం చేసిన జిల్లా పోలీస్ శాఖ అభ్యర్థుల ఎంపికకు పూర్తయిన శారీరక, రాత పరీక్షలు 300 మంది అభ్యర్థుల ఎంపిక l45రోజుల పాటు కొనసాగనున్
ధాన్యం కొనుగోళ్లపై రెండో విడుత పోరు నేటి నుంచి ఉద్యమపంథాలో ఆందోళన కార్యక్రమాలు రైతుల తరఫున ఉద్యమించాలని టీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ పిలుపు పోరుకు తయారైన మంత్రి అల్లోల, విప్ సుమన్, ఎమ్మెల్యేలు, ప్రజ�
రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాలను అభివృద్ధి చే సేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. ఏఎస్రావునగర్ డివిజన్, కుషాయిగూడ శ్రీ పద్మావతి వేంకటేశ్వర స్వామి ఆలయంల�
సీఎం కేసీఆర్ బలమైన సంకల్పంతోనే యాదాద్రి ఆలయ పునర్మిర్మాణం సాధ్యమైందని మంత్రి ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు. యాదగిరిగుట్ట ఆలయ పునర్నిర్మాణంలో భాగస్వాములైన స్టపతులు, ఇంజినీర్లు, జిల్లా ప�
హైదరాబాద్ : కష్టపడి పనిచేసే వారిని ముఖ్యమంత్రి కేసీఆర్ కచ్చితంగా గుర్తిస్తారు. పార్టీ ఆదేశాల ప్రకారం నిబద్ధతతో పనిచేసే వ్యక్తి మెట్టు శ్రీనివాస్ అని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్�
కలెక్టరేట్, ఏప్రిల్ 3 : అభివృద్ధి, సంక్షేమ పథకాలలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్గా నిలుస్తుందని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. నాగారం, దమ్మాయిగూడ మున్సిపాలిటీలలో పలు అభివృద్ధి �
జగిత్యాల : సీఎం కేసీఆర్ రైతులు, మహిళల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నారని వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ బాబు అన్నారు. కథలాపూర్ మండల పరిషత్ సర్వసభ్య సమావేశం, ఆశ కార్యకర్తలకు స్మార్ట్ ఫోన్ల పంప�
రేపటి నుంచి నిరసనలు, రాస్తారోకోలు కేంద్ర ప్రభ్వుత్వం తీరుపై ఆందోళనలకు టీఆర్ఎస్ సన్నద్ధం రైతుల ఇండ్లపై నల్లజెండాల ఎగురవేత ఇతర రాష్ర్టాల మాదిరిగా తెలంగాణ ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ విజయవంతం చేయ�
తెలంగాణ ప్రజలంతా ఒకటేనని, మనకు జాతి, కుల, మత బేధాలు లేవని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు. రాష్ట్రం గత ఏడున్నరేండ్లలో అద్భుతాలు ఆవిష్కరించిందని తెలిపారు.
రాష్ట్రంలో పండిన వరి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలుచేసేవరకు వదిలేది లేదని టీఆర్ఎస్ ప్రకటించింది. కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు సోమవారం నుంచి 11 వరకు ఉద్యమ కార్యాచరణ ప్రకటించింది. సీఎం కేసీఆర్ నాయకత్వంల�
ముస్లింలకు పవిత్రమైన రంజాన్ మాసం ప్రారంభమైంది. శనివారం సాయంత్రం నెలవంక కనిపించటంతో రాత్రి నుంచే ఉపవాసాలు ప్రారంభించాలని మక్కా మసీదు సూపరింటెండెంట్ ఖాదర్ సిద్ధిఖి ప్రకటించారు. ఈ మేరకు ముస్లింలు ఉపవ�
బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటుకు తెలంగాణ సీఎం కేసీఆర్ సహా ఆరుగురు ప్రాంతీయ పార్టీల అధినేతలు కీలకమని శివసేన తన అధికార పత్రిక సామ్నా సంపాదకీయంలో పేర్కొన్నది. శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే, టీఎంసీ చీఫ్ మమతా
ఈ ఏడాది తెలంగాణలో నిరుద్యోగుల కలలు పండబోతున్నాయని పంచాంగశ్రవణకర్త బాచంపల్లి సంతోష్కుమార్ శాస్త్రి తెలిపారు. శుభకృత్ నామ సంవత్సరాన్ని ‘ఉద్యోగ నామ సంవత్సరం’గా అభివర్ణించారు. ఉగాది పండుగ సందర్భంగా శ�
దేవాదాయ, ధర్మాదాయ, భాషా సాంస్కృతిక శాఖల సంయుక్త ఆధ్వర్యంలో శనివారం శ్రీశుభకృత్ నామ సంవత్సర ఉగాది వేడుకలను ప్రగతిభవన్లోని ‘జనహిత’లో వైభవంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ముఖ్యఅతిథిగా �