రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండవు మార్కెట్ కమిటీలు మాత్రం తెరిచే ఉంటాయి రైతులకు నష్టం జరగకుండా ప్రభుత్వం చర్యలు ధరల పర్యవేక్షణకు కలెక్టర్ల నేతృత్వంలో కమిటీలు హైదరాబాద్, ఏప్రిల్ 10 (నమస్తే తె
సామాజిక ఉద్యమకారుడు, బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి జీవితాంతం పాటుపడిన మహాత్మా జ్యోతిబాపూలే ఆశయాల సాధనకు ముఖ్యమంత్రి కేసీఆర్ విశేష కృషిచేస్తున్నారని పూలే జయంతి ఉత్సవ కమిటీ చైర్మన్,
హైదరాబాద్ : సీఎం కేసీఆర్ నేతృత్వంలో కేంద్రం మెడలు వంచి ధాన్యం కొనుగోలు చేస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. ఢిల్లీలో జరిగే మహాధర్నాలో పాల్గొనేందుకు ప్రభుత్వ చీఫ్
గ్రామీణాభివృద్ధి అయినా.. పట్టణాభివృద్ధి అయినా సీఎం కేసీఆర్ సమ్మిళితవృద్ధి మోడల్స్కు ఎవరూ సాటిరారని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వ�
ధారూరు, ఏప్రిల్ 10 : రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అందిస్తున్న సుపరి పాలనలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్ చేరుతున్నారని జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, వికారాబాద్ ఎమ్మెల్యే డా. ఆనంద్ అన్న�
హైదరాబాద్ : జాతీయ స్థాయి పోటీల్లో పలు పథకాలను సాధించిన క్రీడాకారులను క్రీడా, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్లోని తన క్యాంప్ కార్యాలయంలో అభినందించారు. రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (SATS) ఆ
ఆదిలాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారానే తమకు జాతీయస్థాయి అవార్డు వచ్చిందని జిల్లాలోని ఇచ్చోడ మండలం ముక్రా కే గ్రామస్తులు అన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ చిత్రప�
Minister Satyavathi rathod | రాష్ట్ర ప్రజలకు మంత్రి సత్యవతి రాథోడ్ శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపారు. రామ నవమిని భక్తి శ్రద్ధలతో జరుపుకొని భగవంతుని కరుణ, కటాక్షాలకు పాత్రులు కావాలని ఆకాంక్షించారు. ధర్మో రక్షతి రక్షితః
దేశ రాజధాని ఢిల్లీ టీఆర్ఎస్ పార్టీ ఫ్లెక్సీలతో నిండిపోయింది. కేంద్రం తెలంగాణ నుంచి యాసంగి ధాన్యం కొనుగోలు చేయాలని సోమవారం టీఆర్ఎస్ నిరసన దీక్ష నేపథ్యంలో అక్కడి వీధుల్లో ఫ్లెక్సీలు వెలిశాయి. కేంద్ర
‘కష్టంగా కాదు.. ఇష్టపడి చదువండి.. దించిన తల ఎత్తకుండా చదివితే జీవితాంతం తలెత్తుక బతుకుతారు’. ఉద్యోగం సాధించినప్పుడే శిక్షణా శిబిరానికి నిజమైన సార్థకత అని, అవనిగడ్డ, హైదరాబాద్ శిక్షణా కేంద్రాల కంటే సిద్ద�
రాష్ట్ర ప్రజలకు సీఎం కే చంద్రశేఖర్రావు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు. భద్రాచలంలో సీతారాముల కల్యాణ మహోత్సవ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తున్నదని సీఎం తెలిపారు. ‘ధర్మో రక్షతి రక్ష�
ఉమ్మడి జిల్లా నుంచి తరలివెళ్లేందుకు నేతల సన్నద్ధం రాత్రి వరకు అంతా రాజధానికి చేరుకునేలా ఏర్పాట్లు ఉదయం ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జడ్పీ, కార్పొరేషన్ చైర్మన్లు.. సాయంత్రానికి రైతుబంధు సమితి, మున్�
ఆపదలో ఉన్న వారికి సీఎం సహాయ నిధి ఎంతో ఉపయోగపడుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మోండా డివిజన్కు చెందిన సాయిరాం గణేశ్కు సీఎం రిలీఫ్ ఫండ్
హైదరాబాద్ : రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపారు. భద్రాద్రిలో సీతారాముల కల్యాణ వేడుకలు ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోందన్నారు. ధర్మాన్ని కాపాడేందుక