మిలన్ ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ ప్రారంభమైంది. సముద్రంలో యుద్ధనౌకలు, ఆకాశంలో యుద్ధ విమానాల విన్యాసాలతో విశాఖ ఆర్కే బీచ్ ప్రాంగణం మార్మోగిపోతున్నది. భారతీయ నౌకాదళం వివిధ ఆయుధాలతో నిర్వహించే మల్టీ డైమెన
మిలన్-2022 నౌకాదళ విన్యాసాల్లో పాల్గొనేందుకు ఏపీ సీఎం జగన్ దంపతులు తూర్పు నావికాదళ కేంద్రానికి వచ్చారు. తూర్పు నావికా దళం నుంచి జగన్ గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఐఎన్ఎస్ విశాఖ యుద్ధ నౌకను జాతికి అం�
ముఖ్యమంత్రి జగన్ అబద్ధాలు చెబుతూ కాలం వెల్లదీస్తున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ఆయన రెండున్నరేండ్ల పాలనలో అభివృద్ధి జాడే...
విశాఖలో ఆదివారం ప్రతిష్టాత్మక మిలన్-2022 ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ జరుగనున్నది. విశాఖపట్నంలో తొలిసారిగా ఈ ఈవెంట్ను నిర్వహిస్తున్నారు. ఆదివారం నాటి కార్యక్రమానికి ఏపీ సీఎం జగన్
తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ మార్కెటింగ్, సహకార శాఖపై సీఎం జగన్ సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా సహకార బ్యాంకులను కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నదని సూచించారు...
హైదరాబాద్ : ఏపీ మంత్రి గౌతమ్ రెడ్డి అకాల మరణం తీవ్ర దిగ్ర్భాంతికి గురి చేసిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 46లోని గౌతమ్ రెడ్డి ఇంటికి కేటీఆర్ సోమవ�
హైదరాబాద్ : ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఇంటి వాచ్మెన్ కీలక విషయాలు వెల్లడించాడు. ఉదయం 7 గంటల సమయంలో జిమ్కు వెళ్లేందుకు మంత్రి సిద్ధమయ్యాడు. అంతలోనే గుండెలో నొప్పి వస్తోందంటూ సోఫాలోనే
న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతిపట్ల ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. గౌతమ్ రెడ్డి పరమపదించడం అత్యంత విచారకరమన్నారు. గౌతమ్ ర
హైదరాబాద్ : ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అంత్యక్రియలు ఈ నెల 23వ తేదీన నెల్లూరు జిల్లాలోని మర్రిపాడు మండలం బ్రాహ్మణపల్లిలో నిర్వహించనున్నారు. సోమవారం రాత్రికి గౌతమ్ రెడ్డి పార్థివదేహా�
అమరావతి : ఆంధ్రప్రదేశ్ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతిపట్ల ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. గౌతమ్ రెడ్డి మృతి వార్త తనను షాక్ గురి చేసిందని జగన్ పేర్క
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతికి సంబంధించిన వివరాలను జూబ్లీహిల్స్ అపోలో వైద్యులు వెల్లడించారు. గౌతమ్ రెడ్డి ఈ ఉదయం తన ఇంట్లోనే కుప్పకూ�
అమరావతి: రాష్ట్ర మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతి పట్ల టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మంత్రి మేకపాటి మృతి కలచివేసిందని చంద్రబాబు అన్నారు. ఉన్నత చదువులు చదివిన, ఎంతో భవిష�
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం పట్ల తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ తీవ్ర దిగ్ర్భ�
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతిపట్ల తెలంగాణ మంత్రి కేటీఆర్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. గౌతమ్ రెడ్డి మరణవార్త తనను షాక్కు గురి చ