కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో చేపట్టనున్న 31 జాతీయ రహదారుల నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు. ఏపీ సీఎం జగన్తో కలిసి...
వైఎస్ వివేకానంద హత్య కేసుతో ఎలాంటి సంబంధం లేని వారిని ఇరికించే ప్రయత్నం జరుగుతున్నదని సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. మీడియాలో వచ్చిన కథనం పూర్తిగా సీబీఐ ఛార్జిషీట్తో...
అమరావతి : తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్తో భేటీ అనంతరం సినీ నటుడు అలీ కీలక వ్యాఖ్యలు చేశారు. రెండు వారాల్లోనే వైసీపీ పార్టీ ఆఫీసు నుంచి కీలక ప్రకటన వస్తుందని �
Telugu Cinema Industry | గత ఆరేడు నెలల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీలో నెలకొన్న సమస్యలకు ఈ రోజు శుభం కార్డు పడటంతో ఏపీ ముఖ్యమంత్రి జగన్, మెగాస్టార్ చిరంజీవికి నటులు మహేశ్ బాబు, ప్రభాస్ ప్రత్యేక కృతజ�
R Narayanamurthy | ఆంధ్రప్రదేశ్లో చిన్న సినిమాలకు ఐదో షోకు అనుమతి ఇవ్వడంపై దర్శకుడు, నిర్మాత ఆర్ నారాయణమూర్తి సంతోషం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్తో చి�
Chiranjeevi | తెలుగు సినిమా ఇండస్ట్రీలో నెలకొన్న సమస్యలకు ఈ రోజు శుభం కార్డు పడిందని సంతోషంతో చెప్తున్నాం అని మెగాస్టార్ చిరంజీవి స్పష్టం చేశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్ర�
CM Jagan | ఆంధ్రప్రదేశ్లో సినిమా టికెట్ ధరల వ్యవహారంపై సీఎం జగన్తో (CM Jagan) సినీ ప్రముఖులు సమావేశమవనున్నారు. అగ్ర కథానాయకులు చిరంజీవి, నాగార్జున, మహేశ్బాబు, ప్రభాస్ గురువారం ఉదయం 11 గంటలకు
విశాఖ శారదాపీఠంలో వార్షికోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నిర్వహించిన రాజశ్యామల యాగంలో ఏపీ సీఎం జగన్ పాల్గొన్నారు. యజ్ఞ క్రతువు స్వరూపానందేంద్ర స్వామి ఆధ్వర్యంలో...
చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో ప్రభుత్వం పరువు తీసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని జగన్ ఆరోపించారు. ఉద్యోగులను ఉసిగొల్పుతున్న చంద్రబాబు.. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేందుకు...
ప్రభుత్వం తమ డిమాండ్లను ఆమోదించడంతో పీఆర్సీ సాధన కమిటీ ఆదివారం సీఎం జగన్ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు.
అమరావతి : గుడివాడలో క్యాసినో నిర్వహించినట్లు మంత్రి కొడాలి నాని స్వయంగా ఒప్పుకున్నా సీఎం జగన్ ఎందుకు నోరు విప్పడం లేదని టీడీపీ సీనియర్ నాయకుడు దేవినేని ఉమ ఆరోపించారు. క్యాసినో వ్యవహారంలో దాదాపు 5వంద
AP New Districts | ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాల ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఇందుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలుపగా, ప్రస్తుతమున్న 13 జిల్లాలను 26 జిల్లాలుగా చేస్తూ ప్రభుత్వం మంగళవారం