ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ మళ్లీ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి తిరిగి ముఖ్యమంత్రి కాకపోతే… శాశ్వతంగా రాజకీయాల నుంచి తమ కుటుంబ�
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్తో నోబెల్ గ్రహీత ఎస్తేర్ ఢఫ్లో భేటీ అయ్యారు. ఈమె ఫ్రెంచె అమెరికన్ ఆర్థికవేత్త. 2019 లో ఆర్థిక శాస్త్రంలో అభిజిత్ బెనర్జీ, మైఖేల్ క్రీమెర్తో కలిసి ఈమె నోబెల్ బహుమతిన�
చిత్తూరు జిల్లా భాకరాపేట బస్సు ప్రమాదం అందర్నీ కలిచివేసింది. నిశ్చితార్థానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృ�
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు బహిరంగ లేఖ రాశారు. జాబ్ క్యాలెండర్ ను వెంటనే విడుదల చేయాలని కోరారు. ఏపీలో ఉపాధి అవకాశాలు...
2024 ఎన్నికలే లక్ష్యంగా వైసీపీ ఎమ్మెల్యేలకు ఆ పార్టీ అధినేత, సీఎం జగన్మోహన్రెడ్డి దిశానిర్దేశం చేశారు. మూడేండ్ల తర్వాత తొలిసారిగా వైసీఎల్పీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి సీఎం జగన్ అధ్యక్షత వ�
విశాఖపట్నంలో నిర్మించిన శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయ కుంభాభిషేకానికి హాజరు కావాలని కోరుతూ మంగళవారం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానించారు. ఈ మేరకు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ...
Budget | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేడు వార్షిక బడ్జెట్ను (Budget) అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ను మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి శాసనసభలో ప్రవేశపెడుతారు. సుమారు రూ.2.
వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎండీ రుహుల్లాను ఆ పార్టీ అధిష్ఠానం ఖరారు చేసింది. బుధవారం ఆయనను తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి పిలిపించి బీఫాం అందజేశారు...
హైదరాబాద్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఏజెంట్లుగా వ్యవహరిస్తున్న గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీఎం జగన్ పా�
జగన్ ఆస్తులపై పూర్తి స్థాయి దర్యాపునకు ఆదేశించాలని తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రఘురామ పిటిషన్కు నంబరు కేటాయించాలని...
దివంగత మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి లేని లోటు పూడ్చలేనిదని, ఆయన మృతి తనతోపాటు తన పార్టీకి, రాష్ట్రానికి తీరని లోటు అని ఏపీ సీఎం జగన్మోహన్రెడ్ది చెప్పారు. గౌతమ్రెడ్డికి నివాళిగా సంగం బరాజ్కు...
ఏపీ సీఎం జగన్తో కలిసి కేంద్ర మంత్రి షెఖావత్.. పోలవరం ప్రాజెక్టు పనుల ప్రగతిని పరిశీలించారు. అక్కడి నుంచి వ్యూపాయింట్కు చేరుకుని పనులు జరుగుతున్న తీరును...
వైసీపీ ప్రభుత్వ మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు నిర్ణయంపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై బీజేపీ ఎంపీ సుజనా చౌదరి స్పందించారు. సుప్రీంకోర్టుకు వెళ్లినా జగన్ ప్రభుత్వానికి చుక్కెదురు తప్పదని...
వివేకానంద హత్య కేసులో చంద్రబాబు కనుసన్నల్లో రాజకీయపరమైన కుట్ర జరుగుతున్నదని సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. వ్యవస్థలను అడ్డం పెట్టుకొని వివేకానందరెడ్డి హత్య కేసును తప్పుదారి పట్టిస్తున్నారని...