ఏపీ కేబినెట్ మూకుమ్మడి రాజీనామాపై ప్రతిపక్ష తెలుగు దేశం ఘాటుగా స్పందించింది. గజ దొంగ తప్పించుకొని, 25 మంది దొంగలు రాజీనామా చేసేశారని టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా ఘాటు వ్యాఖ్యలు చేశారు. అందరూ
తెలుగుదేశంపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలకు ఆ పార్టీ నేత నారా లోకేశ్ వెంటనే కౌంటర్ ఇచ్చారు. అసూయకు అన్నలాంటి వాడు సీఎం జగన్ అని ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. అందుకే తన తం�
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షాలపై ఓ రేంజ్లో విరుచుకుపడ్డారు. తన ఢిల్లీ పర్యటనపై లేనిపోని పుకార్లు లేపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్నాడు జిల్లా నరసరావు �
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ నెల 11న కేబినెట్ను పునర్ వ్యవస్థీకరించనున్న నేపథ్యంలో కేబినెట్ లోని 24 మంది మంత్రలూ రాజీనామా చేసేశారు. తమ రాజీనామా
వచ్చే ఎన్నికల్లో కూడా వైసీపీని అధికారంలోకి తీసుకురావడమే తమ ముందున్న టార్గెట్ అని ఏపీ తాజా మాజీ మంత్రి బొత్స సత్యానారాయణ అన్నారు. కేబినెట్లో ఎవరిని కొనసాగించాలి? ఎవర్ని సాగనంపాలి అనేది ముఖ్
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ భేటీ ముగిసిన తర్వాత సచివాలయంలో వింత దృశ్యం కనిపించింది. భేటీలో సీఎం జగన్ ఆదేశానుసారం మంత్రి పదవులకు రాజీనామాలు సమర్పించిన 24 మంది.. సచివాలయం నుంచి బయటకు వచ్చిన తర్వాత తమ కాన్వాయ్లల�
cabinet Meeting | ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం (cabinet Meeting) నేడు చివరిసారిగా సమావేశం కానుంది. సీఎం జగన్ మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించనున్న నేపథ్యంలో నేడు మంత్రులు మూకుమ్మడిగా రాజీనామా చేయనున్నట్లు సమాచారం.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమావేశమయ్యారు. ఏపీ ఆర్థిక పరిస్థితులపై చర్చించారు. పెండింగ్ అంశాలపై కూడా చర్చించారు. ఇక ఈ సమావేశం తర్వా
విద్యుదుత్పత్తి కోసం నాగార్జునసాగర్నుంచి తాము నీటిని వినియోగించడం లేదని, ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ సర్కారు చిల్లరగా వ్యవహరిస్తున్నదని విద్యుత్శాఖా మంత్రి జగదీశ్రెడ్డి మండిపడ్డ�
New Districts | ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాలు (New Districts) ఉనికిలోకి రానున్నాయి. సోమవారం ఉదయం 9.05 గంటల నుంచి 9.45 గంటల మధ్య ప్రారంభం సీఎం జగన్ నూతన జిల్లాలను లాంఛనంగా ప్రారంభించనున్నారు. దీంతో కొత్తగా జిల్లాలు, రెవెన్యూ డి
తెలుగుదేశం ప్రజల పార్టీ అని ఆ పార్టీ నేత లోకేశ్ అన్నారు. జగన్ది మాత్రం గాలి పార్టీ అని మండిపడ్డారు. ఆస్తిలో మహిళలకు టీడీపీ సమాన హక్కు కలిపిస్తే, సీఎం జగన్ మాత్రం తన సోదరిని పక్క రాష్ట్రా�
ఏపీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వద్ద మార్కుల కోసం పాకులాడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఎలా మార్కులు వేయించుకోవాలో తనకు తెలుసన్నారు. తనకు మంత్ర�