టీడీపీ నేత నారా లోకేశ్ ఏపీ సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. పరీక్షల వ్యవహారంలో ఇటీవల వెలుగులోకి వచ్చిన ఘటనల వల్ల విద్యార్థుకు తీవ్ర నష్టం జరుగుతోందని ఆ లేఖలో పేర్కొన్నారు. పదో తరగతి
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుకు మరోసారి కీలక పదవి దక్కింది. ఉమ్మారెడ్డిని శాసనమండలిలో ప్రభుత్వ చీఫ్ విప్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...
రాష్ట్రానికి మరో 12 వైద్య కళాశాలను మంజూరు చేయాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం జగన్.. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ మన్స�
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదివారం కార్మికులకు ‘మేడే’ శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి తన ట్విట్టర్ హ్యాండిల్లో ఈ మేరకు శుభాకాంక్షలను...
ఇంజినీరింగ్ విద్యార్థి రమ్య హత్య కేసులో గుంటూరు కోర్టు ఇచ్చిన తీర్పుపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంతృప్తి వ్యక్తం చేశారు. దిశ స్ఫూర్తితో ఈ కేసు దర్యాప్తులో సమర్థవంతంగా వ్యవహ�
మన దేశానికి బద్ధ శత్రువైన పాకిస్తాన్ అనుకూల నినాదాలు వినిపించకుండా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చెవులు మూసుకున్నారని బీజేపీ ఏపీ శాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మరోసారి ఢిల్లీ పర్యటనకు సిద్దమయ్యారు. ఇటీవలే రాజధానిలో పర్యటించిన ఆయన.. ప్రధానమంత్రి నరేంద్రమోదీతోపాటు పలువురు...
నెల్లూరు పంచాయతీ సీఎం జగన్ వద్దకు చేరింది. కొన్ని రోజులుగా మంత్రి కాకాణి,మాజీ మంత్రి అనిల్ యాదవ్ మధ్య తీవ్ర మాటల యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. దీంతో పార్టీకి నష్టం వాటిల్లుతుందని భావి�
ఏపీలోని 26 జిల్లాలకు ప్రభుత్వం ఇన్చార్జి మంత్రులను నియమించింది. వీటికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులను ఏపీ ప్రభుత్వం మంగళవారం అధికారికంగా విడుదల చేసింది. గుంటూరు జిల్లాకు ధర్మాన, కాకినాడక
Vontimitta | ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ పుణ్యక్షేత్రం ఒంటిమిట్ట (Vontimitta) శ్రీకోదండరామయ్య కల్యాణానికి సిద్ధమయ్యాడు. శుక్రవారం రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు పండు వెన్నెల్లో భక్తజనుల సమక్షంలో రాముల వారు సీతమ్మను కల్య
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎంత బలహీనుడో ఇట్టే తేలిపోయిందని టీడీపీ సీనియర్ నేత , మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు అన్నారు. మంత్రివర్గ కూర్పును నిరసిస్తూ ఎంత పెద్ద ఎత్తున ఆందోళనలు, అసంతృప్తులు వ్�
ఏపీలో అసంతృప్త పర్వం ముగిసినట్లే కనిపిస్తోంది. ఏపీలో కొత్త కేబినెట్ కూర్పు అధికార వైసీపీలో తీవ్ర రచ్చకు దారితీసింది. నూతన కేబినెట్లో బెర్త్ దక్కని నేతలు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం
రాజకీయాల్లో వున్నంత కాలం తాను జగన్మోహన్ రెడ్డితోనే వుంటానని ఏపీ మాజీ మంత్రి, వైసీసీ ఎమ్మెల్యే మేకతోటి సుచరిత స్పష్టం చేశారు. 2009 నుంచి తాను జగన్ వెంబడే నడిచానని, ఎప్పటికీ తనతోనే నడుస్తాన