రాఖీపౌర్ణమి పురస్కరించుకుని ఏపీ సీఎం జగన్ మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. రాఖీ పండుగ సందర్భంగా తాడేపల్లిలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో వేడుకలు జరిగాయి. మహిళా మంత్రులు పలువురు సీఎం జగన్కు...
పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా ఆయనకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో పింగళి వెంకయ్య చిత్రపటానికి పూలమాల వేశారు.
యువ వ్యోమగామి జాహ్నవి దంగేటి బుధవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలుసుకున్నారు. అంతరిక్ష శిక్షణకు సహాయం చేయాలని ఆమె సీఎంకు విజ్ఞప్తి చేశారు.
భారీ వర్షంలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. మంగళవారం ఉదయం అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని పీ గన్నవరంలో బాధితులను జగన్...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 25న కోనసీమ జిల్లాలో పర్యటించనున్నారు. ఆయన జిల్లాలోని పలు ప్రాంతాల్లోని వరద ప్రభావిత ప్రాంతాలను...
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతిలో ముఖ్యమంత్రి జగన్ కీలుబొమ్మగా మారారని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజానాథ్ విమర్శించారు. జగన్ తన పదవి గురించి ...
ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెద్ద ఎత్తున స్వాతంత్య్రదినోత్సవాన్ని జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చే నెల 13 నుంచి 15 వరకు మూడు రోజుల పాటు...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే నెల 15 నుంచి ‘ఫ్యామిలీ డాక్టర్’ చేపట్టనున్నారు. ఈ విషయాన్ని వైద్య, ఆరోగ్య శాఖపై సమీక్ష సందర్భంగా సీఎం జగన్ వెల్లడించారు. ‘ఫ్యామిలీ డాక్టర్’ విజయవంతంగా చేపట్టేందుకు...
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటనలో కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణికి చేదు అనుభవం ఎదురైంది. హెలీప్యాడ్ వరకు ఆమెను పోలీసులు అనుమతించలేదు. దాంతో అలకబూనిన ఆమె..
ఏపీలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మంత్రులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 26 నుంచి వరుసగా నాలుగు రోజుల పాటు బస్సు యాత్ర నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డితో మంత్రు
ఏపీ మాజీ మంత్రి, టీడీపీ నేత నారా లోకేశ్ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. రైతు రాజ్యం తెస్తానని చెప్పి, ఏపీని రైతుల్లేని రాష్ట్రంగా మార్చిపారేశారని లేఖలో విమర్శించారు.
ఏపీలోని మూడు రాజధానుల అంశం ఉత్తుత్తి మాటేనని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహా రావు అన్నారు. మూడు రాజధానులంటూ జగన్ ప్రభుత్వం ముందుకెళ్లదని, ఆ దిశగా కూడా ఆలోచించడం లేదని జీవీఎల్ పే�
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై టీడీపీ నేత, ఏపీ మాజీ మంత్రి నారా లోకేశ్ ఫైర్ అయ్యారు. గన్ కంటే ముందే వచ్చేస్తానన్న సీఎం జగన్ ఎక్కడ? అంటూ ప్రశ్నించారు. ఏపీలోని కడప జిల్లాలో జరిగిన అత్యాచార ఘటన