కేబినెట్ కూర్పు సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెచ్చిన సామాజిక న్యాయ విప్లవం ముందు ప్రతిపక్షాలు కొట్టుకుపోవాల్సిందేనని ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. ఈ విప్లవం వల్ల వచ్చే ఎ�
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అసంతృప్త ఎమ్మెల్యేలతో భేటీలు నిర్వహిస్తున్నారు. మంత్రి పదవులు ఎందుకు ఇవ్వడం కుదరలేదో… వారికి వివరించి చెబుతున్నారు. దీంతో అసంతృప్తులు మెత్తబడుతున్నారు. ఇప్ప�
ఏపీలో కొత్త మంత్రివర్గ ప్రమాణ స్వీకారం ముగిసింది. వారందరికీ శాఖల కేటాయింపు కూడా జరిగిపోయింది. దీంతో ఏపీ సీఎం జగన్ అసంతృప్తులపై దృష్టి సారించారు. మంత్రి పదవులు ఆశించి, భంగపడ్డ అసంతృప్త ఎమ్మెల్�
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త మంత్రులకు శాఖలను కేటాయించింది. హోంశాఖ పదవి మరోసారి మహిళనే వరించింది. అది కూడా దళిత మహిళ. తొలుత మంత్రి వర్గంలోనూ ఎస్సీ మహిళకే హోం శాఖను కట్ట
హైదరాబాద్ : నగరి ఎమ్మెల్యే రోజా చేసిన పూజలు ఫలించాయి. సోమవారం కొత్తగా కొలువుదీరిన ఏపీ కేబినెట్లో రోజాకు స్థానం లభించింది. మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రోజా.. ఆనందంలో మునిగిపోయారు. ఈ సందర్భం�
హైదరాబాద్ : నగరి వైసీపీ ఎమ్మెల్యే రోజా కల ఎట్టకేలకు నెరవేరింది. ఆమె చేసిన పూజలు ఫలించాయి. అటు ఏపీలో, ఇటు తెలంగాణలో రోజా అనేక దేవాలయాలను సందర్శించి.. పూజలు చేశారు. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ ప్ర�
cabinet | ఆంధ్రప్రదేశ్లో నేడు నూతన కేబినెట్ (Cabinet) కొలువుదీరనుంది. 25 మంది కొత్త మంత్రులతో రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ సోమవారం ఉదయం 11.31 గంటలకు ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. దీనికోసం తాత్కాలిక సచివా�
ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతానికి అత్యంత అదృష్టవంతుడు మాజీ మంత్రి ఆదిమూలపు సురేశ్. కొత్త మంత్రివర్గంలో ఆయనకు చోటు దక్కింది. నిజానికి చాలా సేపటి వరకూ కేబినెట్ లిస్టులో ఆయన పేరు లేదు. దీంతో ఆయన తీ
ఏపీ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి నివాసానికి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి వెళ్లారు. మంత్రి పదవుల జాబితాలో బాలినేని పేరు మిస్సైంది. దీంతో ఆయన అలక వహించారు. ఆయన్ను బుజ్జగ�
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓ డేర్ నిర్ణయం తీసుకున్నారు. ఉమ్మడి చిత్తూరు నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణ స్వామితో పాటు ఎమ్మెల్యే రోజాను కూడా జగన్ తన కేబినెట్లోకి తీసు
ప్రతిపక్ష నేత చంద్రబాబు విషయంలో ఏపీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కాక రేపుతున్నాయి. తన వెంట్రుక కూడా పీకలేరన్న సీఎం జగన్ వ్యాఖ్యలకు ప్రతిపక్షం నుంచి కౌంటర్లు ప్రారంభమయ్యాయి. తమ