ఏపీలోని 26 జిల్లాలకు ప్రభుత్వం ఇన్చార్జి మంత్రులను నియమించింది. వీటికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులను ఏపీ ప్రభుత్వం మంగళవారం అధికారికంగా విడుదల చేసింది. గుంటూరు జిల్లాకు ధర్మాన, కాకినాడకు సీదిరి అప్పలరాజు, శ్రీకాకుళం జిల్లాకు బొత్స సత్యనారాయణ… ఇలా 26 జిల్లాలకు ప్రభుత్వం ఇన్చార్జి మంత్రులను నియమించింది.
1. గుంటూరు: ధర్మాన ప్రసాదరావు
2. కాకినాడ: సీదిరి అప్పల రాజు
3. శీకాకుళం: బొత్స సత్యనారాయణ
4. అనకాపల్లి: రాజన్న దొర
5, ఏఎస్ఆర్ఆర్ అండ్ పార్వతీపురం: గుడివాడ అమర్నాథ్
6. విజయనగరం: బూడి ముత్యాల నాయుడు
7. పశ్చిమ గోదావరి: దాటిశెట్టి రాజా
8. ఏలూరు: పినిపె విశ్వరూప్
9. తూర్పుగోదావరి: చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల్
10. ఎన్టీఆర్: తానేటి వనిత
11. పల్నాడు: కారుమూరి వెంకట నాగేశ్వరరావు
12. బాపట్ల: కొట్టు సత్యనారాయణ
13. అమలాపురం: జోగి రమేష్
14. ఒంగోలు: మేరుగ నాగార్జున
15. విశాఖపట్నం: విడదల రజిని
16. నెల్లూరు: అంబటి రాంబాబు
17. కడప: ఆదిమూలపు సురేష్
18. అన్నమయ్య: కాకాణి గోవర్థన్రెడ్డి
19. అనంతపురం: పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
20. కృష్ణా: ఆర్కే రోజా
21. తిరుపతి: నారాయణ స్వామి
22. నంద్యాల: అంజాద్ బాషా
23. కర్నూలు: బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి
24. సత్యసాయి: గుమ్మనూరి జయరాం
25. చిత్తూరు: కేవి ఉషాశ్రీ చరణ్