ఏపీ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ వేగవంతం చేసింది. జనవరి 28న సీఎం జగన్ సోదరు డు, కడప ఎంపీ అవినాష్రెడ్డిని విచారించింది.
తెలంగాణ మాజీ సీఎస్, సీనియర్ ఐఏఎస్ అధికారి సోమేశ్కుమార్ ఏపీ ప్రభుత్వానికి రిపోర్ట్ చేశారు. ఏపీ సీఎస్ జవహర్రెడ్డిని గురువారం కలిసి జాయినింగ్ రిపోర్ట్ ప్రక్రియ పూర్తిచేశారు.
వైసీపీ ఎమ్మెల్యేలు, సమన్వయకర్తల సమావేశం కొద్ది సేపటి క్రితం ముగిసింది. గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమాన్ని సమీక్షించిన పార్టీ అధినేత జగన్.. 27 మంది ఎమ్మెల్యేల పనితీరు బాగాలేదని చెప్పినట్లు...
CM Jagan | తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని ఏపీ సీఎం జగన్ (CM Jagan) దర్శించుకున్నారు. స్వామివారికి ముఖ్యమంత్రి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ పశుసంవర్ధక శాఖపై అధికారులతో సమీక్ష జరిపారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ సమీక్షలో స్వచ్ఛమైన పాల ఉత్పత్తిపై రైతులకు అవగాహన కల్పించాలని..
శ్రీవారి బ్రహ్మోత్సవాల తొలి రోజైన సెప్టెంబర్ 27న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారని టీటీడీ ఈఓ ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. మరుసటి
ఏపీ ముఖ్యమంత్రిగా మరోసారి జగన్ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పిన నల్లపురెడ్డి.. మరో అడుగు ముందుకేసి ఏదో ఒకరోజు దేశ ప్రధానిగా జగన్ ఎన్నికవుతారని...
టీడీపీ హయాంలో శంకుస్థాపనలు చేసిన ప్రాజెక్టులను తాము చేపడుతున్నట్లుగా వైఎస్ జగన్ సర్కార్ గొప్పలకు పోవడాన్ని దేవినేని ఉమ తీవ్రంగా ఆక్షేపించారు. ప్రాజెక్టుల పేర్లు మార్చారే గానీ...
జిల్లావాసుల దశాబ్దాల స్వప్నం నెరవేరింది. జిల్లాలో పెన్నా నదిపై ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన మేకపాటి గౌతమ్రెడ్డి సంగం బరాజ్ను ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు. అలాగే, సంగం బరాజ్ వంతెనను కూడా.