Congress Party | ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన విషయం తెలిసిందే. దీంతో ఆయా పార్టీలు అసెంబ్లీకి పోటీ చేయబోయే అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. అయితే సీటు దక్కని నేతలు పార్టీలు మారుత�
మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం (Mudragada Padmanabham) వైసీపీలో చేరారు. శుక్రవారం ఉదయం తాడేపల్లి క్యాంప్ ఆఫీస్లో ఏపీ సీఎం జగన్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు.
Compensation | సోషల్ మీడియాలో వచ్చిన ట్రోల్స్ వల్ల ఆత్మహత్య చేసుకున్న తెనాలి మహిళ గీతాంజలి (Gitanjali) కుటుంబానికి ఏపీ సీఎ వైఎస్ జగన్ (CM Jagan) రూ. 20 లక్షల పరిహారాన్ని అందించాలని అధికారులను ఆదేశించారు.
Vyooham | టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ (Ramgopal varma) నిర్మాణంలో వస్తున్న తాజా చిత్రాలు ‘వ్యూహం’, ‘శపథం’. ఈ సినిమాలు ఎన్నో వివాదాలు ఎదుర్కొని ఎట్టకేలకు విడుదల తేదీలను ఫిక్స్ చేసుకున్నాయి. మార్చి 2న వ్�
AP CM Jagan | ఆంధ్రప్రదేశ్లో మరో 45 రోజుల్లో జరుగనున్న ఎన్నికల్లో కుల పోరాటం కాదని, పేదవాడికి మేలు జరిగే విధంగా ఎన్నికలు జరుగాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ వైసీపీ అభ్యర్థులకు, నాయకులకు పిలుపునిచ్చారు.
ఏపీ సీఎం వైఎస్ జగన్ విశాఖ పర్యటనలో భాగంగా బుధవారం ఉదయం శారదా పీఠం వార్షికోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రాజశ్యామల యాగ పూర్ణాహుతిలో పాల్గొన్నారు. పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సర�
Vyooham | టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ (Ramgopal varma) నిర్మాణంలో వస్తున్న తాజా చిత్రాలు ‘వ్యూహం’, ‘శపథం’. ఈ సినిమాలకు మొదట సెన్సార్ (Censor Board) అడ్డంకులు ఉన్న విషయం తెలిసిందే. అయితే తెలంగాణ హైకోర్టు (High Cou
Yatra 2 | ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ (Cm Jagan) జీవితంలో చోటుచేసుకున్న ఘటనల ఆధారంగా వచ్చిన తాజా చిత్రం యాత్ర 2 (Yatra 2). 2019లో వచ్చిన యాత్ర (Yatra) సినిమాకు సీక్వెల్గా ఈ చిత్రం వచ్చింది. ఈ సినిమాలో వైఎస్. రాజశేఖర్రెడ్డి పాత్రలో �
RGV Vyooham | టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ (Ramgopal varma) నిర్మించిన ‘ వ్యూహం’ సినిమాకు సెన్సార్ (Censor Board) అడ్డంకులు తొలిగాయి. హైకోర్టు (High Court) సూచనలతో సినిమాకు రెండోసారి సెన్సార్ సర్టిఫికేటును జారీ చేయడంతో
AP Cabinet | ఆంధ్రప్రదేశ్ కేబినేట్ (AP Cabinet) కీలక అంశాలకు ఆమోదం తెలిపింది. బుధవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్(CM Jagan) అధ్యక్షతన సచివాలయంలో జరిగిన మంత్రి వర్గ సమావేశం కీలక నిర్ణయాలు తీసుకుంది.