హైదరాబాద్, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ): ఏపీ సీఎం వైఎస్ జగన్ విశాఖ పర్యటనలో భాగంగా బుధవారం ఉదయం శారదా పీఠం వార్షికోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రాజశ్యామల యాగ పూర్ణాహుతిలో పాల్గొన్నారు. పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి ఆశీస్సులు తీసుకున్నారు.