ఏపీ మాజీమంత్రి, నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డికి వైసీపీ అధిష్ఠానం మరో షాక్ ఇచ్చింది. గడపగడపకు కార్యక్రమంలో పాల్గొనవద్దని సమాచారం పంపించింది. ఇప్పటివరకూ అందించిన సహకారం మరువల�
లంగాణ-మహారాష్ట్ర సరిహద్దుల్లోని వివాద గ్రామాలు అభివృద్ధి బాటపడుతున్నాయి. తెలంగాణ ఏర్పడక ముందు ఇటు ఉమ్మడి ఏపీ ప్రభుత్వం, అటు మహారాష్ట్ర ప్రభుత్వం ఈ గ్రామాలను పట్టించుకున్న పాపానపోలేదు. ఇప్పటికీ ఈ గ్రామ�
ఏపీ నుంచి తెలంగాణకు వెళ్లిన విద్యుత్తు ఉద్యోగుల సర్వీసు బుక్స్ను వెంటనే తెలంగాణకు పంపాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ కేసులో సోమవారం విచారణ జరిగింది. ఉద్యోగుల తరఫున వాదించిన న్యాయవాదులు.. తమ క్లయింట్�
తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత కరువు ప్రాంతాలైన మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, గద్వాల, రంగారెడ్డి తదితర జిల్లాల ప్రజల దశాబ్దాల దాహార్తిని, సాగునీటి కష్టాలను తొలగించాలని సంకల్పించి తెలంగాణ ప్రభుత్
హైదరాబాద్ : ప్రొడ్యూసర్స్ గిల్డ్పై ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ అసంతృప్తి వ్యక్తం చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. నిర్మాతల శ్రేయస్సు కోసమే పొడ్యూసర్స్ కౌన్సిల్ ఏర్పాటు చేసిందని, ప్రస్తుతం
హైదరాబాద్ : కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు ఏపీ గవర్నమెంట్పై తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. ఆర్డీఎస్(రాజోలి బండ డైవర్షన్ స్కీమ్) కుడి కాల్వ పనులపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ తెలంగాణ ఈఎన్స�
కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) ఆదేశాలను ఏపీ ప్రభుత్వం తుంగలో తొక్కుతున్నది. బ్రిజేశ్కుమార్ తీర్పును అనుసరిస్తూ తుంగభద్ర నదిపై నిజాం కాలంలో కర్ణాటకలో నిర్మించిన ఆర్డీఎస్ ఆనకట్ట (రాజ
కోనసీమ జిల్లా విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ జిల్లా పేరును డా. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మార్చింది. ఈ మేరకు ప్రాథమిక ఉత్తర్వులను త్వరలోనే జారీ చేస్తామని ప్రభుత్వం పేర
ఏపీ మాజీ మంత్రి, టీడీపీ నేత నారాయణ బెయిల్ను రద్దు చేయాలంటూ చిత్తూరు కోర్టులో పిటిషన్ దాఖలైంది. ప్రభుత్వం తరపున ఏజీ సుధాకర్ రెడ్డి ఈ పిటిషన్ను దాఖలు చేశారు. పదో తరగతి ప్రశ్నాపత్రం పేపర
అసని తుపాను ప్రభావం కారణంగా సముద్ర తీర ప్రాంతం అల్లకల్లోలంగా మారిపోయింది. ఏపీలోని మచిలీపట్నం, కాకినాడ, విశాఖ, గంగవరం, భీమునిపట్నం పోర్టుల్లో7 వ నెంబర్ ప్రమాద హెచ్చరికలను జారీ చేశారు. ఇ�