ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో తెలంగాణ సీఎం రేవంత్రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి ఉన్న లింకు ఏమిటో ఆ పార్టీ పెద్దలే చెప్పాలని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు.
భద్రాచలం మండలంలోని ఐదు విలీన గ్రామాలను తిరిగి తెలంగాణకు అప్పగించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరుతామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.
AP Govt | ఆంధ్రప్రదేశ్ ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉద్యోగులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త వినిపించింది. 2024 సాధారణ ఎన్నికల్లో పాల్గొన్న ఉద్యోగులకు, సిబ్బందికి ఒక నెల అదనపు వేతనం ఇవ్వాలని చంద్రబాబు సర�
ఎన్నికల నేపథ్యంలో ఎస్వోసీ (స్టేట్మెంట్ ఆఫ్ కేస్)ను దాఖలు చేయలేకపోతున్నామని, ఈ నేపథ్యంలో విచారణను వాయిదా వేయాలని బ్రిజేశ్కుమార్ ట్రిబ్యునల్కు ఏపీ సర్కారు విజ్ఞప్తి చేసింది.
ఏపీపీఎస్సీ 2018 డిసెంబర్లో నిర్వహించిన గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షను రద్దు చేయాలని ఆ రాష్ట్ర హైకోర్టు బుధవారం తీర్పునిచ్చిన నేపథ్యంలో ఉద్యోగులకు భరోసా కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది.
నాగార్జునసాగర్ డ్యామ్ మెయింటనెన్స్ పనులపై ఏపీ సర్కార్ మళ్లీ కొత్త మెలిక పెట్టింది. తమ వైపు డ్యామ్కు సంబంధించి మరమ్మతు పనులు తామే చేసుకుంటామని తేల్చి చెప్పింది. ఇందుకు అనుమతివ్వాలని కోరుతూ కృష్ణా �
ఏపీ ప్రభుత్వం అనుమతుల్లేకుండా చేపట్టిన హంద్రీనీవా సుజల స్రవంతి లిఫ్ట్ స్కీమ్ ఫేజ్-2 విస్తరణ పనులను వెంటనే అడ్డుకోవాలని తెలంగాణ డిమాండ్ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఇరిగేషన్ ఈఎన్సీ మురళీధర్ శుక్రవారం �
కృష్ణా జలాల వినియోగం విషయంలో ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై వారంలోగా కౌంటర్ దాఖలు చేయాలని కేఆర్ఎంబీని, కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.
ఆంధ్రప్రదేశ్లోని ఐఏఎస్ అధికారులకు సెప్టెంబర్ నెల వేతనం ఇప్పటి వరకు అందలేదు. ఈ నెల 5వ తేదీ దాటినా సర్కారు జీతాలు ఇవ్వలేదు. దీంతో ఐఏఎస్లు గుర్రుగా ఉన్నారు.
TTD | తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుల జాబితా విడుదలైంది. 24 మంది సభ్యులతో కూడిన జాబితాను టీటీడీ విడుదల చేసింది. తెలంగాణ నుంచి గడ్డం సీతా(ఎంపీ రంజిత్ రెడ్డి సతీమణి)కు టీటీడీ బోర్డులో చోటు దక
BRS | ఏపీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిపోతున్నదని రాబోయే ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయమని బీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు డాక్టర్ తోట చంద్రశేఖర్ అన్నారు.