ఏపీ ప్రభుత్వం చేపట్టిన పోలవరం-నల్లమలసాగర్ ప్రాజెక్టును అడ్డుకునేందుకు త్వరలోనే సుప్రీంకోర్టులో సివిల్ సూట్ దాఖలు చేస్తామని సాగునీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న జలదోపిడీ ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోవాలని, లేకుంటే దక్షిణ తెలంగాణ పూర్తిగా ఎడారిగా మారే ప్రమాదం ఉందని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనార�
Cartoonist Sridhar | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుగా కార్టూనిస్టు శ్రీధర్ను నియమించడం వివాదాస్పదం అవుతోంది. ఈ నియామకంపై ఎన్టీఆర్ అభిమానులు, టీడీపీ అభిమానులు తీవ్రం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం రెండేండ్లుగా అనుసరిస్తున్న వైఖరిని గమనిస్తే కృష్ణా జలాలను ఏపీ తన్నుకుపోయేందుకు సహకరిస్తున్నట్టు అనిపిస్తున్నదని సాగునీటి రంగ నిపుణులు పేర్కొంట�
తెలంగాణ ప్రభుత్వం కృష్ణా బేసిన్లో పలు ప్రాజెక్టుల విస్తరణ, కొత్త ప్రాజెక్టుల నిర్మాణాన్ని చేపట్టేందుకు సిద్ధమైందని, వాటి డీపీఆర్లకు ఎలాంటి అనుమతులు ఇవ్వకుండా సీడబ్ల్యూసీకి ఆదేశాలు జారీ చేయాలని కేం�
తెలంగాణ ఉద్యమం రాజకీయపరమైందే తప్ప, మరే ఇతర కారణాలు లేవని, ఉమ్మడి రాష్ట్రంలో నీటి కేటాయింపుల అంశంలో తెలంగాణపై ఎన్నడూ వివక్ష చూపలేదంటూ బ్రిజేశ్కుమార్ ట్రిబ్యునల్ ఎదుట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాదనలు వ
ఏపీ ప్రభుత్వం మరో కొత్త ప్రతిపాదనకు తెరతీసింది. పోలవరం-సోమశిల లింక్ను చేపట్టాలని నిర్ణయించినట్టు తెలిసింది. అందులో భాగంగా పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్టు టెండర్లను రద్దు చేసింది.
Kantara Chapter 1 | రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో రూపొందిన మోస్ట్ అవైటెడ్ పాన్-ఇండియా మూవీ ‘కాంతార చాప్టర్ 1’ మరి కొద్ది గంటలలో థియేటర్స్లోకి రానుంది. ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్న ఈ చిత్రానికి ఆంధ్రప్ర
తెలంగాణకు నష్టం కలిగించేలా గోదావరి నదిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా నిర్మించ తలపెట్టిన బనకచర్ల ప్రాజెక్టును తమ ప్రభుత్వం అడ్డుకొని తీరుతుందని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి స్పష్�
సీసీసీ నస్పూర్, జూలై 31 : ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న బనకచర్ల లింక్ ప్రాజెక్ట్ను రద్దు చేయాలని, గోదావరి నదిపై తెలంగాణ హక్కులు కాపాడాలని బీఆర్ఎస్వీ నాయకులు డిమాండ్ చేశారు.
గోదావరి నీటిని కొల్లగొట్టేందుకు ఏపీ సర్కారు చేపట్టిన బనకచర్ల లింక్ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ పోరాటాలకు బీఆర్ఎస్వీ నడుం బిగించింది. తెలంగాణను ఎడారిగా మార్చే బనకచర్లను అడ్డుకునేందుకు మరో ఉద్యమం చేస
బనకచర్ల ప్రాజెక్టు వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికి లాభం కన్నా నష్టమే ఎక్కువ అని ఏపీ రైతు సంఘం నేత, ఉమ్మడి రాష్ట్ర మాజీ వ్యవసాయ శాఖ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వర్రావు స్పష్టం చేశారు.