IPS Transfers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. 27 మంది అధికారులను బదిలీ చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ రాజీవ్ కుమార్ �
AP Fibernet | ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వైసీపీ హయాంలో నియమితులైన ఫైబర్నెట్ కార్పొరేషన్లో పనిచేస్తున్న ఉద్యోగులు, సిబ్బందిలో తొలి విడతగా 410 మందిని తొలగించింది .
అక్కడా..ఇక్కడా అదే మద్యం. వాళ్లకు సరఫరా చేసే కంపెనీలే ఇక్కడా అందిస్తున్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్లో బేసిక్ ధర మీద 20% మేర ధర తగ్గించుకున్న ఆ కంపెనీలు తెలంగాణలో మాత్రం 30% అదనంగా ధర పెంచాలని డిమాండ్ చేస్తున్నా
ఎన్జీటీ ఆదేశాలకు విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం కొనసాగిస్తున్న రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పనులను అడ్డుకోవాల్సిన కేంద్రమే ఉదాసీనంగా వ్యవహరిస్తున్నది. అడుగడుగునా వత్తాసు పలుకుతున్నది. ప్రాజెక్టు పను�
AP Govt | అమరావతి : ఆంధ్రప్రదేశ్లో పలు నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇవాళ మొత్తం 20 మందిని నియమించింది ప్రభుత్వం. ఇందులో బీజేపీ నుంచి ఒకరు, జనసేన పార్టీ �
Employees Relieve | తెలంగాణ స్థానికత ఉన్న ఉద్యోగులను ఏపీ ప్రభుత్వం మంగళవారం రిలీవ్ చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి కేటాయించిన ఉద్యోగులను తిరిగి వారి స్వరాష్ట్రానికి పంపేలా ఉత్�
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో తెలంగాణ సీఎం రేవంత్రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి ఉన్న లింకు ఏమిటో ఆ పార్టీ పెద్దలే చెప్పాలని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు.
భద్రాచలం మండలంలోని ఐదు విలీన గ్రామాలను తిరిగి తెలంగాణకు అప్పగించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరుతామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.
AP Govt | ఆంధ్రప్రదేశ్ ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉద్యోగులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త వినిపించింది. 2024 సాధారణ ఎన్నికల్లో పాల్గొన్న ఉద్యోగులకు, సిబ్బందికి ఒక నెల అదనపు వేతనం ఇవ్వాలని చంద్రబాబు సర�
ఎన్నికల నేపథ్యంలో ఎస్వోసీ (స్టేట్మెంట్ ఆఫ్ కేస్)ను దాఖలు చేయలేకపోతున్నామని, ఈ నేపథ్యంలో విచారణను వాయిదా వేయాలని బ్రిజేశ్కుమార్ ట్రిబ్యునల్కు ఏపీ సర్కారు విజ్ఞప్తి చేసింది.