కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) ఆదేశాలను ఏపీ ప్రభుత్వం తుంగలో తొక్కుతున్నది. బ్రిజేశ్కుమార్ తీర్పును అనుసరిస్తూ తుంగభద్ర నదిపై నిజాం కాలంలో కర్ణాటకలో నిర్మించిన ఆర్డీఎస్ ఆనకట్ట (రాజ
కోనసీమ జిల్లా విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ జిల్లా పేరును డా. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మార్చింది. ఈ మేరకు ప్రాథమిక ఉత్తర్వులను త్వరలోనే జారీ చేస్తామని ప్రభుత్వం పేర
ఏపీ మాజీ మంత్రి, టీడీపీ నేత నారాయణ బెయిల్ను రద్దు చేయాలంటూ చిత్తూరు కోర్టులో పిటిషన్ దాఖలైంది. ప్రభుత్వం తరపున ఏజీ సుధాకర్ రెడ్డి ఈ పిటిషన్ను దాఖలు చేశారు. పదో తరగతి ప్రశ్నాపత్రం పేపర
అసని తుపాను ప్రభావం కారణంగా సముద్ర తీర ప్రాంతం అల్లకల్లోలంగా మారిపోయింది. ఏపీలోని మచిలీపట్నం, కాకినాడ, విశాఖ, గంగవరం, భీమునిపట్నం పోర్టుల్లో7 వ నెంబర్ ప్రమాద హెచ్చరికలను జారీ చేశారు. ఇ�
ఏపీలోని 26 జిల్లాలకు ప్రభుత్వం ఇన్చార్జి మంత్రులను నియమించింది. వీటికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులను ఏపీ ప్రభుత్వం మంగళవారం అధికారికంగా విడుదల చేసింది. గుంటూరు జిల్లాకు ధర్మాన, కాకినాడక
ఏపీలోని కాగ్ లెక్కలను పరిగణనలోకి తీసుకోవాలని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ప్రధాన మంత్రి మోదీకి లేఖ రాశారు. ఏపీ ఆర్థిక పరిస్థితిపై కాగ్ ఇచ్చిన నివే�
AP New Districts | ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రక్రియ త్వరలో ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలకు అదనంగా మరో 13 జిల్లాలను తీసుకొచ్చేందుకు వైఎస్ జగన్ సర్కారు సన్నాహాలు చేస్త
అమరావతి: కరోనా బాధితులకు పరిహారం ఇవ్వని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీరుపై సుప్రీం కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని హాజరుకావాలంటూ ఆదేశాలిచ్చింది. కోవిడ్ బాధితుల పరిహారాన్�
అమరావతి : ఏపీలో ప్రభుత్వ పాఠశాలల్లో అదనపు గదుల నిర్మాణం కోసం జగన్ సర్కారు విరాళాలు సేకరణపై దృష్టి పెట్టింది. రూ.6321 కోట్లు అవసరమని ప్రణాళిక సిద్ధం చేసింది. అప్పులకు అవకాశం లేకపోవడంతో విరాళాల సేకరణపై ఫోకస్ �
అమరావతి : ఏపీలో వైసీపీ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తున్న అదే పార్టీకి చెందిన తిరుగుబాటు ఎంపీ రఘురామరాజు మరోసారి వైసీపీ పెద్దల తీరును ఖండించారు. ఈరోజు ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఇటీవల తాను హైదరాబాద�