ఏపీపీఎస్సీ 2018 డిసెంబర్లో నిర్వహించిన గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షను రద్దు చేయాలని ఆ రాష్ట్ర హైకోర్టు బుధవారం తీర్పునిచ్చిన నేపథ్యంలో ఉద్యోగులకు భరోసా కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది.
నాగార్జునసాగర్ డ్యామ్ మెయింటనెన్స్ పనులపై ఏపీ సర్కార్ మళ్లీ కొత్త మెలిక పెట్టింది. తమ వైపు డ్యామ్కు సంబంధించి మరమ్మతు పనులు తామే చేసుకుంటామని తేల్చి చెప్పింది. ఇందుకు అనుమతివ్వాలని కోరుతూ కృష్ణా �
ఏపీ ప్రభుత్వం అనుమతుల్లేకుండా చేపట్టిన హంద్రీనీవా సుజల స్రవంతి లిఫ్ట్ స్కీమ్ ఫేజ్-2 విస్తరణ పనులను వెంటనే అడ్డుకోవాలని తెలంగాణ డిమాండ్ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఇరిగేషన్ ఈఎన్సీ మురళీధర్ శుక్రవారం �
కృష్ణా జలాల వినియోగం విషయంలో ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై వారంలోగా కౌంటర్ దాఖలు చేయాలని కేఆర్ఎంబీని, కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.
ఆంధ్రప్రదేశ్లోని ఐఏఎస్ అధికారులకు సెప్టెంబర్ నెల వేతనం ఇప్పటి వరకు అందలేదు. ఈ నెల 5వ తేదీ దాటినా సర్కారు జీతాలు ఇవ్వలేదు. దీంతో ఐఏఎస్లు గుర్రుగా ఉన్నారు.
TTD | తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుల జాబితా విడుదలైంది. 24 మంది సభ్యులతో కూడిన జాబితాను టీటీడీ విడుదల చేసింది. తెలంగాణ నుంచి గడ్డం సీతా(ఎంపీ రంజిత్ రెడ్డి సతీమణి)కు టీటీడీ బోర్డులో చోటు దక
BRS | ఏపీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిపోతున్నదని రాబోయే ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయమని బీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు డాక్టర్ తోట చంద్రశేఖర్ అన్నారు.
చంద్రబాబు ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలపై దర్యాప్తు కోసం ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్కు లైన్క్లియర్ అయ్యింది. దీనిపై హైకోర్టు ఇచ్చిన స్టేను సర్వోన్నత న్యాయస్థానం కొట్టేస్తూ బుధవారం తీర్పు ఇచ్�
ఏపీలో ప్రభుత్వ వాహనాల రిజిస్ట్రేషన్కు కొత్త సిరీస్ నంబర్ రానున్నది. ఈ మేరకు రవాణాశాఖ ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది. నూతనంగా ప్రభుత్వం కొనుగోలు చేసే వాహనాలకు ఇకపై ఈ సిరీస్తో నంబర్లను కేటాయించన�
ఏపీ పునర్విభజన చట్టం ప్రకారమే హైకోర్టు అమరావతిలో ఏర్పాటైందని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు. కర్నూలుకు తరలించాలంటే హైకోర్టు, రాష్ట్ర ప్రభుత్వం కలిసి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని
పోలవరం పర్యావరణ ఉల్లంఘనలపై విధించిన జరిమానా చెల్లించకపోవడంపై ఏపీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మీ ఇష్టం వచ్చినప్పుడు చెల్లించడానికి పెనాల్టీ దానం ఏమీ కాదని వ్యాఖ్యానించింది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి, సీనియర్ ఐఏఎస్ అధికారి సోమేశ్కుమార్ స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్)కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
ఏపీ మాజీమంత్రి, నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డికి వైసీపీ అధిష్ఠానం మరో షాక్ ఇచ్చింది. గడపగడపకు కార్యక్రమంలో పాల్గొనవద్దని సమాచారం పంపించింది. ఇప్పటివరకూ అందించిన సహకారం మరువల�
లంగాణ-మహారాష్ట్ర సరిహద్దుల్లోని వివాద గ్రామాలు అభివృద్ధి బాటపడుతున్నాయి. తెలంగాణ ఏర్పడక ముందు ఇటు ఉమ్మడి ఏపీ ప్రభుత్వం, అటు మహారాష్ట్ర ప్రభుత్వం ఈ గ్రామాలను పట్టించుకున్న పాపానపోలేదు. ఇప్పటికీ ఈ గ్రామ�