AP Govt | అమరావతి : ఆంధ్రప్రదేశ్లో పలు నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇవాళ మొత్తం 20 మందిని నియమించింది ప్రభుత్వం. ఇందులో బీజేపీ నుంచి ఒకరు, జనసేన పార్టీ నుంచి ముగ్గురు ఉన్నారు. ఆర్టీసీ చైర్మన్గా కొనకళ్ల నారాయణ, వక్ఫ్ బోర్డు చైర్మన్గా అబ్దుల్ అజీజ్, శాప్ చైర్మన్గా రవి నాయుడిని ప్రభుత్వం నియమించింది.
వక్ఫ్ బోర్డు – అబ్దుల్ అజిజ్
శాప్ – రవి నాయుడు
ఏపీ హౌసింగ్ బోర్డు – బత్తుల తాతయ్య బాబు
ఏపీ ట్రైకార్ – బోగారం శ్రీనివాసులు
ఏపీ మారిటైమ్ బోర్డు – దామచెర్ల సత్య
ఎస్ఈఈడీఏపీ – దీపక్ రెడ్డి
20 పాయింట్ ఫార్ములా – దినకర్ లంక(బీజేపీ)
ఏపీ మార్క్ ఫెడ్ – కర్రోత్తు బంగర్రాజు
ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ – మన్నె సుబ్బారెడ్డి
ఏపీఐఐసీ – మంతెన రామరాజు
ఏపీ పద్మశాలి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ – నందం అబద్దయ్య
ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ – నూకసాని బాలాజీ
ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ – కొనకల్ల నారాయణ
ఏపీఎస్ ఆర్టీసీ వైస్ చైర్మన్ – పీఎస్ మునిరత్నం
ఏపీ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ – పీలా గోవింద సత్యనారాయణ
లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ – పిల్లి మాణిక్యాల రావు
ఏపీ స్టేట్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్ – పీతల సుజాత
ఏపీ ఎంఎస్ఎంఈ డీసీ – తమ్మిరెడ్డి శివశంకర్(జేఎస్పీ)
ఏపీ స్టేట్ సివిల్ సప్లయ్స్ కార్పొరేషన్ – తోట మెహర్ సీతారామ సుధీర్(జేఎస్పీ)
ఏపీటీపీసీ – వజ్జ బాబు రావు
ఏపీ టీఐడీసీవో – వేనుములపాటి అజయ్ కుమార్ (జేఎస్పీ)
ఇవి కూడా చదవండి..
Tirumala Laddu Issue | శ్రీవారి లడ్డూ కల్తీ వ్యవహారం.. తిరుపతిలో స్వామీజీల నిరసన
CM Chandrababu | తిరుమలలో డిక్లరేషన్ ఇవ్వాల్సిన బాధ్యత జగన్కు లేదా..? : సీఎం చంద్రబాబు
Pawan Kalyan | పవన్ ప్రాయశ్చిత్త దీక్ష.. విజయవాడ దుర్గమ్మ ఆలయ మెట్లు శుభ్రం చేసిన డిప్యూటీ సీఎం