KA Paul | వైఎస్ జగన్ నన్ను ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తెలిపారు. ఏపీ సీఎం చంద్రబాబు ఇంకా నా ఆశీస్సులు తీసుకోలేదని వ్యాఖ్యానించారు.
ReNew Power | ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు మరో కంపెనీ ముందుకొచ్చింది. ఇంధన రంగంలో రెన్యూ పవర్ సంస్థ రూ.82 వేల కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ఏపీ సీఎం చంద్రబాబు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ సమక్షంలో ఎంవోయూ కుదుర్చుక�
Chandrababu | ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి హైదరాబాద్పై కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ నగరాన్ని అన్నివిధాల అభివృద్ధి చేశానని పునరుద్ఘాటించారు. హైదరాబాద్లో ఉన్న ముస్లింలంతా కోటీశ్వరులు, లక్షాధికారులు
Chandrababu | ఏపీలో పెట్టుబడులు పెట్టండి.. అనుమతుల్లో ఎలాంటి జాప్యం ఉండదని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. 45 రోజుల్లోనే అనుమతులు మంజూరు చేసి త్వరితగతిన ఉత్పత్తికి ప్రోత్సాహం అందిస్తున్నామని చెప్పారు
YS Jagan | ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై మాజీ మంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. క్రెడిట్ చోరీ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. తరుల కష్టాన్ని తన గొప్పతనంగా చెప్పుకునేవాడు నాయ�
Peddireddy Ramachandra Reddy | ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. చంద్రబాబు కుట్రలు పన్ని లక్షల, కోట్ల విలువ చేసే మెడికల్ కాలేజీ భూముల్ని వంద రూపాయలకే విక్రయిస్తున�
Chandrababu | ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే ఛీఛీ అనేవాళ్లు.. ఇప్పుడు భలే భలే అంటున్నారని అని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. గూగుల్ వంటి సంస్థలు ఏపీకి వస్తున్నాయని.. చదువుకున్న పిల్లలు ఒకప్పుడు అమెరికా వె�
Jagadish Reddy | 2004 నుంచి 2014 వరకు స్వర్ణ యుగమట.. కొంచెమన్న సిగ్గుండాలి రేవంత్ రెడ్డికి మాట్లాడడానికి అని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ధ్వజమెత్తారు. 2004 -14 దేనికి స్వర్ణయుగం? స్మశానాలకు స్వర్ణయుగం కాదా..? అని ప్�
Jagadish Reddy | జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలను చూస్తుంటే ఆశ్చర్యమేస్తుందని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. ఈ ఉప ఎన్నిక కోసం మా పీజేఆర్ అంటున్నడు.. అసలు
Chandrababu | టీడీపీకి చెందిన 48 మంది ఎమ్మెల్యేలపై ఆ పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. పెన్షన్లు, చెక్కుల పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Chandrababu | విశాఖలో ఈ నెల 14, 15న పెట్టుబడుల సదస్సు జరగనుందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రజలకు అధునాతన అవసరాలతో పాటు కొత్త సాంకేతిక అంశాలపై అధ్యయనం చేస్తున్నామని పేర్కొన్నారు.
సీఎం రేవంత్రెడ్డి వ్యవహారశైలి రాష్ట్ర ప్రయోజనాలతోపాటు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ భవిష్యత్తును బలిపెడుతున్నదని ఆ పార్టీలో విస్తృత చర్చ జరుగుతున్నది. సీఎంకు బీజేపీతో, ప్రధాని మోదీతో స్నేహం ఉన్నద
Hinduja Group | యూకే పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హిందుజా గ్రూప్ ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏపీలో రూ.20వేల కోట్ల పెట్టుబడులు పెట్టాలని హిందుజా గ్రూప్ నిర్ణయించింది.