Kurnool Bus Fire | కర్నూలు బస్సు ప్రమాదం ఘటనపై సమగ్ర విచారణకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. బస్సు ప్రమాదంలో 19 మంది సజీవ దహనం కావడం పట్ల ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు
YS Jagan | చంద్రబాబు సర్కార్పై ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మరోసారి మండిపడ్డారు. చంద్రబాబు గారూ.. మీరూ, మీ కూటమి ఇంటింటా వెలిగిస్తాం అన్న దీపాల్లో ఏ ఒక్క దీపమైనా, మీ ఈ 18 నెలల కాలంలో వెలిగిందా అని ప్రశ్ని
Chandrababu | ఐటీ దిగ్గజ సంస్థ గూగుల్ కంపెనీ విశాఖపట్నంలో అడుగుపెడుతోందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. గతంలో హైదరాబాద్ హైటెక్ సిటీని అభివృద్ధి చేశామని.. ప్రస్తుతం వైజాగ్ను ఐటీ హబ్గా తీర్చిదిద్దుతున్న�
Google Data Center | గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్తో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందం చేసుకుంది. విశాఖపట్నంలో హైపర్ స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటుకు ఒప్పందం చేసుకుంది.
AI Video Calls | తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల హడావుడి ఉండటంతో జడ్పీటీసీ టికెట్ ఇస్తామని చెప్పి కొత్త మోసానికి తెరతీశారు. ఇందుకోసం ఏకంగా ఏఐ టెక్నాలజీని వాడుకుని మాజీ మంత్రి దేవినేని ఉమ పేరుతో, చంద్రబాబు వాయిస్త
Jubilee Hills By Elections | జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని టీడీపీ నిర్ణయం తీసుకుంది. అమరావతిలో టీటీడీపీ నేతలతో ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు దాదాపు రెండు గంటల పాటు సమావేశం నిర్వహించారు.
Swarnandhra 2047 | పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం గిరిజన పాఠశాలలో కలుషిత నీటిని తాగి విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Chandrababu | దసరా శరన్నవరాత్రుల సందర్భంగా నిర్వహించిన విజయవాడ ఉత్సవ్ ఘనంగా జరిగిందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. తెలుగు ప్రజలు ఓజీ సినిమా చూశారని.. దసరా పండుగను చేసుకున్నారని వ్యాఖ్యానించారు.
Chandrababu | ఏపీలో పలు ప్రాంతాల్లో బాంబు బెదిరింపు హెచ్చరికలు కలకలం సృష్టించాయి. తిరుపతిలోని పలు ప్రాంతాలతో పాటు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ నివాసాలలో బాంబులు పెట్టినట్లుగా బుధవారం న�