నరేంద్ర మోదీ, చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్, రేవంత్రెడ్డి చతుష్టయం తెలంగాణ గడ్డ పైనుంచి నిస్సిగ్గుగా తెలంగాణ వ్యతిరేక కుట్రలకు తెరలేపిన్రు. ప్రధానికి వేరే పనేమీ లేనట్టు, ప్రొటోకాల్ను పక్కన పెట్టి మ
AP News | వైసీపీ మీడియా వ్యవహారాల ప్రధాన కార్యదర్శి, జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సీపీఆర్వోగా పనిచేసిన పూడి శ్రీహరిని పోలీసులు అరెస్టు చేశారు. సీఎం చంద్రబాబుపై సోషల్మీడియాలో అనుచిత పోస్టులు పెట్టిన కేసు
ఏపీ సీఎం చంద్రబాబు డర్టీ పొలిటిషియన్ అని, కేసీఆర్ ఆ మాట ఎప్పుడో చెప్పారని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. శుక్రవారం ఏపీ మద్యం వ్యవహారంలో హైదరాబాద్లోని ఆయన నివాసంలో 13 గంటలపాటు ఈడీ సోదాలు జరిగాయి.
YS Jagan | ఏపీలోని కూటమి ప్రభుత్వంపై, సీఎం చంద్రబాబు నాయుడిపై మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం పాలన అన్యాయంగా సాగుతోందని విమర్శించారు
తెలంగాణలో తలసరి ఆదాయం దేశంలోనే అత్యధికం అనే వార్తలు వచ్చినా, తెలంగాణలో అభివృద్ధికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించే విధంగా ఏ గణాంకాలు వచ్చినా చంద్రబాబు స్పందిస్తూ ఉంటారు. అన్నింటికీ ‘నేనే కారణం’ అని చెప�
తెలంగాణ ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ వేదికగా కొట్లాడుతుంటే, రాష్ట్రం నుంచి గెలిచిన 16 మంది కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు మౌనం దాలుస్తున్నారు. తెలంగాణ అస్తిత్వం, ఆత్మగౌరవంపై చంద్రబాబు టీం అదే �
Revanth Reddy | హైదరాబాద్ జలసిరి మూసీని తెగనమ్మే కుట్ర జరుగుతున్నది. దానికి పెట్టిన అందమైన పేరే మూసీ సుందరీకరణ! మూడు దశాబ్దాల క్రితం ఇదే నది చుట్టూ ‘నందనవనం’ పేరిట చంద్రబాబు రియల్ఎస్టేట్కు ఊతమిచ్చేందుకు ప్రయ�
Chandrababu | హైదరాబాద్ విషయం లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి గప్పాలు చెప్పుకున్నారు. హైదరాబాద్ను గ్లోబల్ సిటీగా మార్చడంలో చాలా కష్టపడ్డానని చె ప్పుకొచ్చారు.
Chandra Babu Cases | ఏపీలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తరువాత చంద్రబాబు తనపై ఉన్న కేసులను కొట్టేయించుకుంటున్నారని జై భీమ్రావు భారత్ పార్టీ అధ్యక్షుడు, న్యాయవాది జడ శ్రవణ్కుమార్ వెల్లడించారు.
YS Sharmila | దేశంలో మహిళలకు భద్రత లేదని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. గంటకు 50 మంది మహిళల మీద దాడులు జరుగుతుంటే ఎక్కడుంది నారిశక్తి వందన్ అని ప్రశ్నించారు. ప్రధాని మోదీ నారీ చట్టాలన్నీ �
Chandrababu | ఏపీ సీఎం చంద్రబాబు ట్రయల్ రన్ కాన్వాయ్ ఢీకొనడంతో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. మార్కాపురం జిల్లా దోర్నాల మండలం చిన్నగుడిపాడు సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుడిని అదే గ్రామానికి చెందిన యువకుడు
Andhra Pradesh | భారత ప్రథమ పౌరురాలు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కు జరిగిన అవమానంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు , డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ స్పందించారు.