Gudivada Amarnath | విశాఖపట్నంలో తాగునీటి కొరత తీవ్రంగా ఉందని, ప్రజలకు మంచినీరు అందించడంలో చంద్రబాబు విఫలమయ్యారని వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు.
తెలంగాణ భవన్లో నిర్వహించిన బీఆర్ఎస్ మాక్ అసెంబ్లీలో ఇరిగేషన్ శాఖ మంత్రి పాత్రలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. “మాకు బ్యాంకు చెక్కులు అంటే అ
AP News | రాష్ట్రంలో త్వరలో జరుగబోయే స్థానిక సంస్థల ఎన్నికలు ఒక 'కురుక్షేత్ర సంగ్రామం' లాంటివని వైసీపీ అధినేత జగన్ అన్నారు. అధికార దుర్వినియోగం, పోలీసు బలగాల ప్రయోగం, అక్రమ కేసులను ఎదుర్కొని వైసీపీ కార్యక�
తెలంగాణలోని 7 మండలాలను ఆంధ్రాలో కలుపకుంటే పోలవరం ప్రాజెక్టు మనకు కలగానే మిగిలేదని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. ఏపీలోని అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం పీఎల్ పురం వద్ద పోలవరం ఎడమకాలువ �
Chandrababu | స్వరాష్ట్రం సిద్ధించిన తర్వాత తెలంగాణ ఫోక్ సాంగ్స్ యూట్యూబ్ను షేక్ చేస్తున్నాయి. తెలంగాణ భాషలో ఉన్న పాటలకు ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆదరణ లభిస్తున్నది. ఇది ఆంధ్రాలోని కొందరు కుట్రదారులకు కంటగి
Veligonda | ఇప్పటికే శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా కృష్ణా జలాలను దోచుకెళ్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. వెలిగొండ ద్వారా మరో 43 టీఎంసీలు కొల్లగొట్టేందుకు సిద్ధమైంది. వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభానికి సన
తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నప్పుడు 2014 నుంచి 2019 వరకు ఏపీ సీఎంగా ఉన్న చంద్రబాబు తెలంగాణ ప్రాజెక్టుల అనుమతులను ఆపేందుకు సాహసం చేయలేదని, ఇప్పుడు కేసీఆర్ సీఎంగా లేరనే జీఆర్ఎంబీలో సాగునీటి ప్రాజెక్ట�
YS jagan | డాక్టర్ ప్రియాంక కేసులో ప్రభుత్వ వ్యవస్థలు, పోలీసు యంత్రాంగం నిర్వీర్యమైన తీరు మరోసారి బయటపడిందని జగన్ విమర్శించారు. డాక్టర్ ప్రియంక కేసులో వ్యవస్థల తప్పులను ఎత్తిచూపుతూ సోషల్మీడియాలో ప్రశ్న�
YS Jagan | చంద్రబాబు పాలనలో అన్ని వర్షాలు నష్టపోతున్నాయని, ముఖ్యమంగా రైతులకు ఆయన పాలన హానికరమని వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి విమర్శించారు.