Kethireddy Pedda Reddy | సుప్రీంకోర్టు పర్మిషన్తో తాడిపత్రిలోకి అడుగుపెట్టిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి పోలీసులు మరోసారి షాకిచ్చారు. వెంటనే తాడిపత్రి విడిచిపెట్టి వెళ్లాలని ఆదేశాలు జారీ చేశా�
Niranjan Reddy | తెలుగుదేశం లాంటి అద్భుతమైన పార్టీ మీద కొందరు కుట్ర చేసి తెలంగాణలో మనుగడ లేకుండా చేశారు.. టీడీపీ మీద కుట్ర చేసిన బీఆర్ఎస్ తెలంగాణలో మనుగడ సాధించదు అని సీఎం రేవంత్ రెడ్డి పాలమూరు సభలో తన అక్కసు
Sajjala Ramakrishna Reddy | వైసీపీ ఎమ్మెల్యేలకు ఏపీ సీఎం చంద్రబాబు విసిరిన సవాలుపై వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి కౌంటర్ ఇచ్చారు. నీ సవాలు ఏడ్చినట్లుగానే ఉందని ఎద్దేవా చేశారు. నీకు దమ్ము, ధైర్యం ఉంటే జగన్కు ప్రతిపక్ష
YS Sharmila | అన్నమయ్య ప్రాజెక్టును అనాథ ప్రాజెక్టు కింద మార్చారని కూటమి ప్రభుత్వంపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. ప్రాజెక్ట్ కొట్టుకు పోయి ఐదేండ్లు దాటినా పునర్నిర్మాణానికి దిక్కుల�
టీడీపీ వ్యవస్థాపకుడు సీనియర్ ఎన్టీఆర్కు 30 ఏండ్ల కిందట వెన్నుపోటు పొడిచి, ఆయన పదవిని చంద్రబాబు నాయుడు లాక్కున్నారని మాజీ మంత్రి, వైసీపీ నేత సాకె శైలజానాథ్ మండిపడ్డారు. రాజకీయాల్లోనే అత్యంత నికృష్టమైన
Chandrababu | వైసీపీ ఎమ్మెల్యేలకు ఏపీ సీఎం చంద్రబాబు సవాలు విసిరారు. మొన్నటివరకు సిద్ధం.. సిద్ధం అని ఎగిరిపడ్డారు కదా.. ఇప్పుడు అసెంబ్లీకి వచ్చేందుకు సిద్ధమా అని ప్రశ్నించారు. అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అని నిలదీ
Gudivada Amarnath | జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లిలో ఇల్లు కట్టుకుంటే ప్యాలెస్.. అదే చంద్రబాబు జూబ్లీహిల్స్లో ఇల్లు కడితే స్కీమ్ ఇల్లు.. పూరిల్లా అని ప్రశ్నించారు. రుషికొండ భవనాలను రిసార్ట్ అని పేర్కొనడాన్ని ప్ర�
Junior NTR Fans | జూనియర్ ఎన్టీఆర్పై అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ చేసిన వ్యాఖ్యల దుమారం ఇంకా కొనసాగుతోంది. ఎమ్మెల్యే వచ్చి బహిరంగ క్షమాపణ చెప్పాలని ఎన్టీఆర్ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తూ ఆయన నివా�
Chandrababu | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రకటించిన తెలుగు అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డికి కాకుండా ఎన్డీయే ప్రకటించిన అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్కు మద్దతు ఇవ్వడంపై ఏపీ సీఎం చంద్రబాబు వివరణ ఇచ్చా�
Free Bus Scheme | ఏపీలో పంద్రాగస్టు నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సదుపాయాన్ని కల్పిస్తున్నారు. స్త్రీ శక్తి పేరుతో అమలు చేస్తున్న ఈ పథకంలోని లోటుపాట్లపై తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు.
RK Roja | మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పేరుతో కూటమి ప్రభుత్వం మోసం చేస్తున్నదని ఆర్కే రోజా ఆరోపించారు. అది స్త్రీ శక్తి పథకం కాదని.. స్త్రీ దగ పథకం అని మండిపడ్డారు. రాష్ట్రంలో 16 రకాల బస్సులు ఉంటే.. ఇప్పుడు ఐదు రకాల బ�
ఇటీవల తెలుగు రాష్ర్టాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్రెడ్డిల ఫొటోలు పక్కపక్కనే పెట్టి ‘విద్య, వైద్యమే ఇక ప్రభుత్వాల ప్రాధాన్యం.. సమర్థించేవారు షేర్ చేయండి!’ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నా�