AP Liquor Scam | లిక్కర్ కేసులో రోజుకో పిట్ట కథ చెబుతున్నారని వైసీపీ నేత సజ్జల రామకృష్ణా రెడ్డి విమర్శించారు. హామీల అమలులో విఫలమైన కూటమి ప్రభుత్వం.. ప్రజల దృష్టిని మరల్చేందుకు లిక్కర్ స్కామ్ను తెర మీదకు తెచ్చా�
తనపై ఎలాంటి అక్రమాస్తులు లేవని మాజీ మంత్రి, వైసీపీ నేత అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. నెల్లూరులోని వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
Revanth Reddy | తెలంగాణ నుంచి గోదావరి జలాలను తన్నుకుపోయేందుకు ఏపీలో చంద్రబాబు నిర్మించతలపెట్టిన బనకచర్ల ప్రాజెక్టు తెలంగాణ కాంగ్రెస్లో భూకంపం సృష్టిస్తున్నది. ఆ పార్టీలో ప్రస్తుత పరిస్థితి నివురుగప్పిన నిప్�
RK Roja | వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి భద్రతపై మాజీ మంత్రి ఆర్కే రోజా ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ ఎలాంటి కుట్రలు చేస్తారో
తెలంగాణలోని బీసీల మనోభావాలను దెబ్బతీసే విధంగా బీజేపీ, కాంగ్రెస్ వ్యవహరిస్తే తీవ్ర పరిణమాలు ఉంటాయని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ హెచ్చరించారు.
Chandrababu | ఏపీ రాజధాని అమరావతిని సింగపూర్లా తయారుచేస్తానని అప్పట్లో హామీ ఇచ్చానని ఏపీ సీఎం చంద్రబాబు గుర్తుచేశారు. కానీ 2019లో ఏపీలో ప్రభుత్వం మారడంతో అమరావతి నిర్మాణం ఆగిపోయిందని.. అందుకే ఇప్పుడు రాష్ట్ర పున:
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టగానే సచివాలయం మొత్తం టీడీపీ తాజా, మాజీ నేతలతో నిండిపోయింది.
సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ అంటే ద్వేషమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ అన్నారు. తెలంగాణ అంటే ఆయనకు అసహనమని తెలిపారు. తెలంగాణ ఉద్యమం రావడం మీదనే ఆయనకు ఉక్రోశం ఉందని విమర్శించారు.
Balka Suman | గోదావరి నదీ జలాల విషయంలో చంద్రబాబు, రేవంత్ రెడ్డి చేస్తున్న కుట్రలను తిప్పికొడుతామని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ స్పష్టం చేశారు.
Chandrababu | దుబాయ్ను చూస్తుంటే తనకు అసూయ వేస్తుందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. 50 డిగ్రీల టెంపరేచర్ ఉన్నప్పటికీ ఎడారి నుంచి స్వర్గాన్ని సృష్టించిన దేశం దుబాయ్ అని తెలిపారు.
తెలంగాణ అంటే గిట్టనట్టుగా, ఇక్కడి వినతులు, విజ్ఞాపనలు పట్టనట్టుగా వ్యవహరిస్తూ వస్తున్న కేంద్రంలోని బీజేపీ సర్కారు.. ఆంధ్రప్రదేశ్ విషయంలో మాత్రం అన్నింటికీ తలూపుతూ వస్తున్నది. అడిగిందే తడవుగా ఆగమేఘాలప
వరద జలాల పేరిట గోదావరిని కొల్లగొట్టేందుకే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారుల కమిటీని తెరపైకి తెచ్చారని సూర్యాపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి జీ జగదీశ్రెడ్డి ఆరోపించారు. చంద్రబాబు ఎత్తుగడలో భాగంగానే, ఆయన అ�
గత లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు బీజేపీకి ఎనిమిది మంది ఎంపీలను ఇచ్చారు. 35 శాతం మంది ఓటర్లు ఆ పార్టీకి మద్దతు పలికారు. వీళ్లేదో కేంద్రం నుంచి తెలంగాణకు నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తారని ప్రజలు ఆశపడ్డా
ఢిల్లీలో బుధవారం జరిగిన తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రుల సమావేశంలో బనకచర్ల అంశంపై చర్చే జరగలేదని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. గోదావరి, కృష్ణా నదీ జలాలపై చర్చించేందుకు కేంద్ర జల్శక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్�