‘దురాశ దుఃఖానికి చేటు’ అన్న సామెత తెలుగు ప్రజలకు బాగా తెలుసు. ఆరు దశాబ్దాల ఉద్యమ పోరు, అన్యాయమైన మూడు తరాలు, అమరులైన వందల మంది (2004 నుంచి 2014 దాకానే 1200 మంది పైన) యువకులు, నక్సలైట్లన్న నెపంతో చంద్రబాబు హయాంలో జిల్
Nara Lokesh | ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఆ రాష్ట్ర మంత్రి నారా లోకేష్ నమో జపం చేశారు. నరేంద్ర మోదీ దృష్టిలో పడేందుకు లోకేష్ పడరాని పాట్లు పడ్డాడు. నమో నమహా అని పదేపదే వ్యాఖ్యానించడమే కాకు
| విశాఖ జిల్లా సింహాచలం అప్పన్నస్వామి ఆలయం వద్ద అపశ్రుతి చోటు చేసుకున్నది. దర్శనానికి బారులు తీరిన భక్తులపై గోడ కూలిపోయింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఎనిమిది ప్రాణాలు కోల్పోయారు.
ఇలా దావోస్ వేదికగా రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాల బండారం బద్దలవుతున్నది. పెట్టుబడుల పేరిట కాంగ్రెస్ సర్కార్ బోగస్ ఒప్పందాలు చేసుకున్నదంటూ విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో.. వాటికి బలం చ�
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నిరంతరం ప్రజాసేవకు అంకితమైన వారి జీవితం ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లూ సుఖశాంతులతో వర్ధిల్లాలని
KCR | తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు
Chandrababu | ఏపీ సీఎం, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అమరావతిలో సొంతింటి నిర్మాణానికి సిద్ధమయ్యారు. ఉండవల్లిలోని కరకట్టపై ఇప్పటికే చంద్రబాబుకు ఒక ఇల్లు ఉంది. అయితే వరదలు వచ్చిన ప్రతిసారి అది మునిగిపోతూ వస్
ఈ నెల 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవ సభను పండుగలా నిర్వహిస్తామని, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్
Ambati Rambabu | పోలవరం ప్రాజెక్టు పై ముఖ్యమంత్రి చంద్రబాబు గత వైసీపీ ప్రభుత్వంపై అన్ని అబద్దాలే మాట్లాడుతున్నారని వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు.
మాజీ మంత్రి నాగం జనార్దన్రెడ్డి ఏపీ సీఎం నారా చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఓబుళాపురం మైనింగ్ కేసు విచారణలో భాగంగా గురువారం విజయవాడలోని ప్రజాప్రతినిధుల కోర్టుకు నాగం హాజరయ్యారు.
Chandrababu | దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదు.. అన్న చందంగా తమ పరిస్థితి మారిందంటూ జూబ్లీహిల్స్ రోడ్ నెం 71 నవ నిర్మాణనగర్లోని ఏపీ సీఎం చంద్రబాబు క్వార్టర్స్ నివాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Harish Rao | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జల దోపిడీపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మొద్దు నిద్ర వీడాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు సూచించారు.
తెలంగాణకు అన్యాయం చేయడమే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్తున్న సమన్యాయం అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ నిర్మిస్తు