Uttam Kumar Reddy | గోదావరి -బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ బీజేపీ నేతలు, కేంద్ర మంత్రులు స్పందించాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ జల హక్కులను కాపాడాలని కోరారు.
తెలంగాణ సంపదపై కన్నేసిన ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ రాష్టానికి రావాలని ప్లాన్ చేస్తున్నారని రాష్ట్ర జల వనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వీ ప్రకాశ్ విమర్శించారు. కేసీఆర్ చేతి లో పరాభవం పొందిన చంద్రబా�
తలాపున పారుతున్న గోదారిగంగను కొండలెక్కించుకున్నం. సాగునీటికి, తాగునీటికి ఢోకా లేకుండా వరుస ఎత్తిపోతలతో నీటికి నడకలు నేర్పినం. నీరు పారింది. తెలంగాణ సాగు బాగుపడింది. నెర్రెలుబారిన నేల దేశానికే అన్నపూర్�
Harish Rao | రాష్ట్ర నీటి అవసరాలు కాపాడటంలో ఈ ప్రభుత్వం విఫలమైంది.. గోదావరి - బనకచర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు పేర్కొన్నా�
‘దురాశ దుఃఖానికి చేటు’ అన్న సామెత తెలుగు ప్రజలకు బాగా తెలుసు. ఆరు దశాబ్దాల ఉద్యమ పోరు, అన్యాయమైన మూడు తరాలు, అమరులైన వందల మంది (2004 నుంచి 2014 దాకానే 1200 మంది పైన) యువకులు, నక్సలైట్లన్న నెపంతో చంద్రబాబు హయాంలో జిల్
Nara Lokesh | ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఆ రాష్ట్ర మంత్రి నారా లోకేష్ నమో జపం చేశారు. నరేంద్ర మోదీ దృష్టిలో పడేందుకు లోకేష్ పడరాని పాట్లు పడ్డాడు. నమో నమహా అని పదేపదే వ్యాఖ్యానించడమే కాకు
| విశాఖ జిల్లా సింహాచలం అప్పన్నస్వామి ఆలయం వద్ద అపశ్రుతి చోటు చేసుకున్నది. దర్శనానికి బారులు తీరిన భక్తులపై గోడ కూలిపోయింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఎనిమిది ప్రాణాలు కోల్పోయారు.
ఇలా దావోస్ వేదికగా రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాల బండారం బద్దలవుతున్నది. పెట్టుబడుల పేరిట కాంగ్రెస్ సర్కార్ బోగస్ ఒప్పందాలు చేసుకున్నదంటూ విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో.. వాటికి బలం చ�
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నిరంతరం ప్రజాసేవకు అంకితమైన వారి జీవితం ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లూ సుఖశాంతులతో వర్ధిల్లాలని
KCR | తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు
Chandrababu | ఏపీ సీఎం, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అమరావతిలో సొంతింటి నిర్మాణానికి సిద్ధమయ్యారు. ఉండవల్లిలోని కరకట్టపై ఇప్పటికే చంద్రబాబుకు ఒక ఇల్లు ఉంది. అయితే వరదలు వచ్చిన ప్రతిసారి అది మునిగిపోతూ వస్
ఈ నెల 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవ సభను పండుగలా నిర్వహిస్తామని, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్