Ambati Rambabu | పోలవరం ప్రాజెక్టు పై ముఖ్యమంత్రి చంద్రబాబు గత వైసీపీ ప్రభుత్వంపై అన్ని అబద్దాలే మాట్లాడుతున్నారని వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు.
మాజీ మంత్రి నాగం జనార్దన్రెడ్డి ఏపీ సీఎం నారా చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఓబుళాపురం మైనింగ్ కేసు విచారణలో భాగంగా గురువారం విజయవాడలోని ప్రజాప్రతినిధుల కోర్టుకు నాగం హాజరయ్యారు.
Chandrababu | దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదు.. అన్న చందంగా తమ పరిస్థితి మారిందంటూ జూబ్లీహిల్స్ రోడ్ నెం 71 నవ నిర్మాణనగర్లోని ఏపీ సీఎం చంద్రబాబు క్వార్టర్స్ నివాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Harish Rao | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జల దోపిడీపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మొద్దు నిద్ర వీడాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు సూచించారు.
తెలంగాణకు అన్యాయం చేయడమే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్తున్న సమన్యాయం అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ నిర్మిస్తు
Harish Rao | కాంగ్రెస్ చేతగానితనం, నిర్లక్ష్యం వల్ల కేంద్రంలో ఉన్న బీజేపీ పక్షపాత ధోరణి వల్ల తెలంగాణకు తీవ్ర నష్టం జరుగుతున్నది అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ధ్వజమెత్తారు.
Chandrababu | తెలంగాణ నుంచి నీళ్ల తరలింపుపై మళ్లీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కుట్రలకు తెరలేపారు. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో పచ్చబడ్డ రాష్ట్రాన్ని మళ్లీ ఎండబెట్టే పన్నాగానికి పదునుపెట్టారు. వివ�
Rega Kantha Rao | తెలంగాణ రాష్ట్రానికి, ఈ ప్రాంత ప్రజలకు రక్షణ కవచం ముమ్మాటికీ బీఆర్ఎస్ పార్టీనే అని, కాంగ్రెస్, బీజేపీ లకు నమ్మి ఓటేసిన ప్రజలను నట్టేట ముంచారని బీఆర్ఎస్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షు�
ఆంధ్రప్రదేశ్ ఒకవైపు ఎడాపెడా ఎగువన, దిగువన కృష్ణా జలాలను ఇష్టారాజ్యంగా మళ్లించింది. ఇప్పటికీ యథేచ్ఛగా పెన్నా బేసిన్కు తరలిస్తున్నది. తాత్కాలిక కోటాకు మించి ఇప్పటికే జలాలను వినియోగించుకున్నది. కానీ ఆ �
YS Jagan | ఏపీ ప్రజలకు అనేక హామీలిచ్చి మోసం చేసిన చంద్రబాబుపై 420 కేసు ఎందుకు నమోదు చేయవద్దని వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు.
Ambati Rambabu | ఏపీలో చంద్రబాబు పాలనలో జరుగుతున్న దౌర్జన్యాలు, అక్రమాలపై మాట్లాడలేని పిరికి వ్యక్తి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అని వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. రాష్ట్రంలో జరుగుతున్న దుర్మార�
KA Paul | ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మరోసారి నిప్పులు చెరిగారు. ఏపీలో రెడ్బుక్ పేరుతో కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలపై మండిపడ్డారు. రెడ్బుక్ తీస్తానని నారా లోకేశ్ బెదిరిస్తున్నాడని.. నా బ�
Chandrababu Naidu | కేంద్ర బడ్జెట్లో ఏపీకి అన్యాయం జరిగిందని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలపై ఏపీ సీఎం చంద్రబాబు మండిపడ్డారు. పేరు ప్రస్తావిస్తేనే నిధులు వచ్చినట్లా అని ప్రశ్నించారు. పేరు ప్రస్తావించనంత మాత్రాన ర