Chandrababu | దావోస్ పర్యటనపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ ఉండే కంపెనీలతో దావోస్ వెళ్లి ఎంవోయూలు చేసుకోవాలా..? ఆ అవసరమే లేదు అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
Chandrababu | వైసీసీ కేంద్ర కమిటీ కార్యదర్శి, ఎంపీ విజయసాయి రెడ్డి (Vijayasai Reddy) రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా అంశంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సాయిరెడ్డి రాజీనామా పార్టీ అంతర్గత వ్యవహారమన�
Chandrababu | ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్న విజయసాయి రెడ్డి రాజీనామా అంశంపై సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. రాజకీయ పార్టీలో ఇలాంటి పరిణమాలు జరుగుతుంటాయని తెలిపారు. నాయకుడిపై నమ్మకం ఉంటే నేతలు ఉంటారన�
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నిబంధనలు ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమని, వీసీలను నియమించే అధికారం గవర్నర్కు కట్టబెట్టడం విడ్డూరమని మాజీ ఎంపీ వినోద్కుమార్ విమర్శించారు.
Vijayasai Reddy | రాజకీయాలకు గుడ్బై చెబుతున్నట్లు వైసీపీ సీనియర్ నాయకుడు విజయసాయి రెడ్డి చేసిన ప్రకటనపై సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ స్పందించారు. అధికారం ఉన్నప్పుడు అనుభవించి, కష్టాల్లో ఉన్నప్పుడు వదిలేయడం,
Vijayasai Reddy | వైసీపీ సీనియర్ నాయకులు, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి కీలక ప్రకటన చేశారు. రాజకీయాలకు గుడ్బై చెప్పేశారు. పొలిటిక్స్ నుంచి శాశ్వతంగా తప్పుకుంటున్నట్లుగా ట్విట్టర్ (ఎక్స్) ద్వారా ప్రకటించారు
Harish Rao | తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నదే నీళ్లు, నిధులు, నియామకాల కోసం అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు స్పష్టం చేశారు.
AP News | గత ఐదేళ్లలో ఏపీ బ్రాండ్ ఇమేజ్ మొత్తం నాశనమైందని.. `ఏపీ ఈజ్ బ్యాక్ టు బిజినెస్` అని మంత్రి నారా లోకేశ్ చేసిన వ్యాఖ్యలను వైసీపీ తప్పుబట్టింది. గత ఐదేళ్లలో ఏపీ బ్రాండ్ ఇమేజ్ మొత్తం నాశనమైందని.. `ఏపీ ఈజ్ బ్య�
RK Roja | ఏపీ సీఎం చంద్రబాబు నాలుగు రోజుల దావోస్ పర్యటన అట్టర్ ఫ్లాప్ అని వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి ఆర్కె రోజా ఆరోపించారు. భారీ ఆశలతో దావోస్ వెళ్లిన చంద్రబాబు బృందం వట్టి్ చేతులతో తిరిగి వచ్చిందని వి�
Chandrababu | ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్తో ఢిల్లీలో భేటీ అయ్యారు.రానున్న బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు నిధుల కెటాయింపులో ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు.
YS Sharmila | వైఎస్ జగన్ పాలనలో అదానీతో జరిగిన విద్యుత్ ఒప్పందాలపై చంద్రబాబు మాటలు ఈ దశాబ్దపు అతిపెద్ద జోక్ అని ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు.
Chandrababu | కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వేద పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు మృతి చెందడం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతిని వ్యక్తపరిచారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వేద విద్యార్థులతో పా
Jammu Firing | జమ్మూకశ్మీర్లోని సోపోర్ ప్రాంతంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో చిత్తూరు జిల్లాకు చెందిన ఆర్మీ జవాను పంగల కార్తీక్ అమరుడయ్యారు.
Nara Lokesh | నారా లోకేశ్ను డిప్యూటీ సీఎం చేయాలని తెలుగు తమ్ముళ్ల డిమాండ్ ఎక్కువవుతున్న నేపథ్యంలో ఏపీ మంత్రి టీజీ భరత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ నాయకుడు నారా లోకేశ్ను ముఖ్యమంత్రిని చేయాలని డిమాండ్ చేశారు.