YCP | ఏపీలో మున్నెన్నడు లేని విధంగా చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే ప్రజలపై రూ. 15,485 కోట్లు భారం వేసిందని వైసీపీ మాజీ మంత్రులు ఆరోపించారు.
గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ స్థానంలో ‘భూభారతి’ని తీసుకొస్తున్నట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి చేసిన ప్రకటనపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భూరికార
YS Sharmila | అదానీ, జగన్ మధ్య కుదిరిన విద్యుత్ కొనుగోలు వ్యవహారంలో ముడుపుల బాగోతాన్ని తేల్చడంలో కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యాన్ని చేస్తున్నాయని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస
YS Sharmila | ఏపీ మాజీ సీఎం జగన్ తప్పు చేస్తే సెకీ ఒప్పందాన్ని ఎందుకు రద్దు చేయలేదో చెప్పాలంటున్న వైసీపీ నేత విజయసాయి రెడ్డి వ్యాఖ్యకు ఏం సమాధానం చెబుతున్నారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని ఏపీ కాంగ్రెస్ అధ్యక్
Ambati Rambabu | వైసీపీ ప్రభుత్వం అసమర్థతతో పోలవరం ప్రాజెక్టును నాశనం చేసిందని ఏపీ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు విమర్శలు గుప్పించారు. నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన �
Chandrababu | పోలవరం ప్రాజెక్టును 2026 అక్టోబర్ నాటికి పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. 2025 డిసెంబర్ నాటికి డయాఫ్రం వాల్ పూర్తి కావాలని ఆధికారులను ఆదేశించారు.
YS Sharmila | కూటమి ప్రభుత్వ సారథ్యంలో చంద్రబాబు నాయుడు అర్ధ సంవత్సర పాలన పూర్తిగా "అర్థ రహితం"గా ఉందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. మొదటి 5 ఏళ్లలో అరచేతిలో వైకుంఠం చూపిస్తే.. ఇప్పుడు మళ�
Allu Arjun | సంధ్య థియేటర్లో తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ను అరెస్టు చేయడంపై ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ స్పందించారు. వెంటనే అల్లు అర్జున్ను విడుదల చేయాలని.. లేకపోతే రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 ప�
Swarnandhra Vision Document | రాష్ట్రంలోని ప్రజలందరికీ ఆరోగ్యం, సంపద, సంతోషం కల్పించడానికి కూటమి ప్రభుత్వం రూపొందించిన స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ను ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడలో శుక్రవారం ఆవిష్కరించారు.
AP News | ఏపీలో ఏకంగా 50 లక్షల మందికి చెందిన సమాచారం లేదని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. అమరావతిలోని ఏపీ సచివాలయంలో జరుగుతున్న కలెక్టర్ల సదస్సులో ఈ విషయాన్ని వెల్లడించింది. రాష్ట్రంలో 5.4 కోట్ల మంది జనాభాకు గానూ కే