Harish Rao | తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నదే నీళ్లు, నిధులు, నియామకాల కోసం అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు స్పష్టం చేశారు.
AP News | గత ఐదేళ్లలో ఏపీ బ్రాండ్ ఇమేజ్ మొత్తం నాశనమైందని.. `ఏపీ ఈజ్ బ్యాక్ టు బిజినెస్` అని మంత్రి నారా లోకేశ్ చేసిన వ్యాఖ్యలను వైసీపీ తప్పుబట్టింది. గత ఐదేళ్లలో ఏపీ బ్రాండ్ ఇమేజ్ మొత్తం నాశనమైందని.. `ఏపీ ఈజ్ బ్య�
RK Roja | ఏపీ సీఎం చంద్రబాబు నాలుగు రోజుల దావోస్ పర్యటన అట్టర్ ఫ్లాప్ అని వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి ఆర్కె రోజా ఆరోపించారు. భారీ ఆశలతో దావోస్ వెళ్లిన చంద్రబాబు బృందం వట్టి్ చేతులతో తిరిగి వచ్చిందని వి�
Chandrababu | ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్తో ఢిల్లీలో భేటీ అయ్యారు.రానున్న బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు నిధుల కెటాయింపులో ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు.
YS Sharmila | వైఎస్ జగన్ పాలనలో అదానీతో జరిగిన విద్యుత్ ఒప్పందాలపై చంద్రబాబు మాటలు ఈ దశాబ్దపు అతిపెద్ద జోక్ అని ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు.
Chandrababu | కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వేద పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు మృతి చెందడం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతిని వ్యక్తపరిచారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వేద విద్యార్థులతో పా
Jammu Firing | జమ్మూకశ్మీర్లోని సోపోర్ ప్రాంతంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో చిత్తూరు జిల్లాకు చెందిన ఆర్మీ జవాను పంగల కార్తీక్ అమరుడయ్యారు.
Nara Lokesh | నారా లోకేశ్ను డిప్యూటీ సీఎం చేయాలని తెలుగు తమ్ముళ్ల డిమాండ్ ఎక్కువవుతున్న నేపథ్యంలో ఏపీ మంత్రి టీజీ భరత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ నాయకుడు నారా లోకేశ్ను ముఖ్యమంత్రిని చేయాలని డిమాండ్ చేశారు.
Davos Tour | ఏపీ సీఎం చంద్రబాబు దావోస్ పర్యటపై వైసీపీ తీవ్ర విమర్శలు గుప్పించింది. అధికారంలో ఉన్న సమయంలో ప్రతి ఏడాది ఈ పిట్టలదొర చంద్రబాబు నాయుడు దావోస్ వెళ్లడం.. ప్రముఖులతో ఫొటోలు దిగడం తప్ప రాష్ట్రానికి ఒక్�
Nara Lokesh | ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ఓ కొత్త డిమాండ్ హాట్ టాపిక్గా మారింది. ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు, మంత్రి నారా లోకేశ్కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని తెలుగు తమ్ముళ్ల నుంచి కొద్దిరోజులగా పెద్ద ఎత్తున డిమాం�
Kakani Govardhan Reddy | ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తన మాటల గారడీతో మభ్య పెట్టాలని చూస్తున్నారని మాజీ మంత్రి, వైసీపీ నేత కాకాణి గోవర్దన్ రెడ్డి విమర్శించారు. విజన్ 2047 పేరుతో చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు
Vizag Steel Plant | విశాఖ స్టీల్ ప్లాంట్కు రూ.11,440 కోట్ల భారీ ప్యాకేజీ ప్రకటించిన నేపథ్యంలో ప్రధాని మోదీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. విశాఖపట్నం ఉక్కు కర్మాగారానికి ఆంధ్రప్రదేశ్ ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానం
Ambati Rambabu | ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో జనాభా పెరగాల్సిన అవసరం చాలా ఉందని.. ఇప్పుడు కనీసం ఇద్దరు పిల్లలను కనాలంటూ ఏపీ సీఎం చంద్రబాబు పదే పదే చెబుతుండటంపై మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశ�