AP News | అదానీ నుంచి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రూ.1750 కోట్లు లంచం తీసుకున్నారని టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలపై మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి మండిపడ్డారు. అదానీ విషయంలో జగన్పై బురదజల్లే ప్రయత్నం చేస్త�
YS Sharmila | ప్రముఖ వ్యాపారవేత్త అదానీతో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చేసుకున్న విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాన్ని తక్షణమే రద్దు చేయాలని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. అక్రమ
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ అవినీతి అంతర్జాతీయ స్థాయి దాటిందంటూ టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. చంద్రబాబు ఏది చేసినా ఒప్పు.. జగన్ ఏం చేసినా తప్పు అన్నట్లుగా పచ�
Perni Nani | ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ అవినీతి అంతర్జాతీయ స్థాయికి చేరిందని టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలపై మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. ప్రముఖ వ్యాపారవేత్త అదానీ నుంచి ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ రూ.1750క
Chandrababu | గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వంలో అవినీతి, విధ్వంసం జరిగిందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా విజన్ డాక్యుమెంట్ 2047పై శుక్రవారం చర్చ జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్ల�
YS Jagan | తన కుటుంబాన్ని రాజకీయాల్లో లాగడంపై మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తల్లి, చెల్లిపేరుతో ఎందుకు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో
CPI Ramakrishna | ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చక ప్రజలపై పెనుభారం మోపేలా చర్యలు తీసుకుంటున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Sri Reddy | టాలీవుడ్ వివాదాస్పద నటి, యూట్యూబర్ శ్రీరెడ్డిపై ఆంధ్రప్రదేశ్లో మరో కేసు నమోదు అయ్యింది. ఇప్పటికే ఈ నటిపై కర్నూలు పోలీస్స్టేషన్లో కేసు నమోదు అయిన విషయం తెలిసిందే.
Kodali Nani | మాజీ మంత్రి కొడాలి నానిపై కేసు నమోదైంది. ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారని లా విద్యార్థిని ఇచ్చిన ఫిర్యాదుతో వైజాగ్ మూడో టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.
Bhumana Karunakar Reddy | సాధ్యం కాని హామీలతో ఏపీ ప్రజలను ముఖ్యమంత్రి చంద్రబాబు మోసం చేస్తున్నారని వైసీపీ మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు.
Buddha Venkanna | అధికారం కోసం కాదు.. ప్రజల కోసమే సూపర్ సిక్స్ హామీలు అని బుద్దా వెంకన్న స్పష్టం చేశారు. మీరు పార్టీలు మారినంత ఈజీగా కులం మారిపోయారని విమర్శించారు. మా పార్టీ టీడీపీ, మా కులం బీసీ అని స్పష్టం చేశారు.
టీడీపీ నేతలపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. కొందరు తాము పుట్టుకతోనే చంద్రబాబుకు విధేయులమని చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. అలా చెప్పుకోవడం సిగ్గు చేటు అని, ప్రజలను వంచించడమే �