Ambati Rambabu | విశాఖలోని రుషికొండలో ప్రభుత్వ భవనాలను నిర్మిస్తే విలాస భవనాలు అంటూ చంద్రబాబు విష ప్రచారం చేస్తున్నారని వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు.
Sajjala Ramakrishna Reddy | ఏపీలో చంద్రబాబు పాలన మొదలైన నాటి నుంచి అరాచకం మొదలైందని, మాఫియా పాలన కొనసాగుతుందని వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు.
AP News | మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యలపై ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. అబద్దాలు ఆడటంలో అంబటి రాంబాబుది అందె వేసిన చేయి అని ఎద్దేవా చేశారు. ప్రాజెక్టు ఎత్తు తగ్గించినట్లు ఆధారాలు ఉంటే చూపించా
కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలోని మహిళలకు రక్షణ లేకుండా పోయిందని మాజీ మంత్రి రోజా సెల్వమణి విమర్శించారు. తిరుపతి జిల్లా వడమాల పేటలో హత్యాచారానికి గురైన మూడేళ్ల బాలిక తల్లిదండ్రులను రోజా పరామర్శించార�
Kakani Govardhan Reddy | ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే తొక్కిపెట్టి నార తీస్తా అంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో ఇసుక మాఫియా, మద్యం మాఫియా�
Former minister Roja | ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని నిర్వహించకుండా అమరజీవి పొట్టిశ్రీరాములును అవమానపరిచిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రాష్ట్రప్రజలకు క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి రోజా డిమాండ
Chandra babu | మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలనే టీడీపీ లక్ష్యంతో ప్రారంభించిన డ్వాక్రా సంఘాలకు పూర్వవైభవం తీసుకొస్తానని ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించారు.
Chandrababu | ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విరుచుకుపడ్డారు. ఏపీ ప్రభుత్వం కరువు మండలాలను ప్రకటించిన నేపథ్యంలో చంద్రబాబుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. చంద్రబాబు వస్తే కరువు వస్తుందని �
AP News | పంట ప్రీమియం డబ్బులు రైతులే చెల్లించాలని కూటమి ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలపై వైసీపీ మండిపడింది. అధికారంలోకి ఐదు నెలలు కావస్తున్నా సూపర్ సిక్స్లో ఇచ్చిన హామీ మేరకు ప్రతి రైతుకు రూ.20వేల పెట్టుబడి సా�
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో చంద్రబాబు విధ్వంసకర, రాక్షస పాలన కొనసాగిస్తున్నారని విమర్శించారు. ఈ మేరకు ట్విట్టర్(ఎక్స్) వేదికగా చంద్రబాబు పాలనపై విమ�