Chandrababu | గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వంలో అవినీతి, విధ్వంసం జరిగిందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా విజన్ డాక్యుమెంట్ 2047పై శుక్రవారం చర్చ జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్ల�
YS Jagan | తన కుటుంబాన్ని రాజకీయాల్లో లాగడంపై మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తల్లి, చెల్లిపేరుతో ఎందుకు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో
CPI Ramakrishna | ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చక ప్రజలపై పెనుభారం మోపేలా చర్యలు తీసుకుంటున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Sri Reddy | టాలీవుడ్ వివాదాస్పద నటి, యూట్యూబర్ శ్రీరెడ్డిపై ఆంధ్రప్రదేశ్లో మరో కేసు నమోదు అయ్యింది. ఇప్పటికే ఈ నటిపై కర్నూలు పోలీస్స్టేషన్లో కేసు నమోదు అయిన విషయం తెలిసిందే.
Kodali Nani | మాజీ మంత్రి కొడాలి నానిపై కేసు నమోదైంది. ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారని లా విద్యార్థిని ఇచ్చిన ఫిర్యాదుతో వైజాగ్ మూడో టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.
Bhumana Karunakar Reddy | సాధ్యం కాని హామీలతో ఏపీ ప్రజలను ముఖ్యమంత్రి చంద్రబాబు మోసం చేస్తున్నారని వైసీపీ మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు.
Buddha Venkanna | అధికారం కోసం కాదు.. ప్రజల కోసమే సూపర్ సిక్స్ హామీలు అని బుద్దా వెంకన్న స్పష్టం చేశారు. మీరు పార్టీలు మారినంత ఈజీగా కులం మారిపోయారని విమర్శించారు. మా పార్టీ టీడీపీ, మా కులం బీసీ అని స్పష్టం చేశారు.
టీడీపీ నేతలపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. కొందరు తాము పుట్టుకతోనే చంద్రబాబుకు విధేయులమని చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. అలా చెప్పుకోవడం సిగ్గు చేటు అని, ప్రజలను వంచించడమే �
AP News | ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై వైసీపీ సీనియర్ నాయకుడు, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం విరుచుకుపడ్డారు. చంద్రబాబును అబద్ధాల చక్రవర్తి అని విమర్శించారు. తమరి రాజకీయ జీవితంలో ఎప్పుడైనా నిజం మాట్లాడారా అ
Chandrababu | గత ప్రభుత్వం ఆర్థిక ఉగ్రవాదాన్ని సృష్టించిందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. వారు సంపద సృష్టించే ఒక్క పని కూడా చేయలేదని.. పెట్టుబడులు పెట్టేందుకు వస్తే తరిమేశారని ఆరోపించారు.
YS Jagan | జగన్ ప్రభుత్వం ఫెయిల్ కావాలని ఎన్నికలకు రెండు సంవత్సరాల ముందు నుంచే అంతర్జాతీయ అంశంగా తమ పాలనపై చంద్రబాబు తప్పుడు ప్రచారం చేశారని వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ ఆరోపించారు
Chandrababu | సభలో ప్రతిపక్షం లేదు కదా.. మనకేం ఉందని నిర్లక్ష్యంగా ఉండొద్దని కూటమి ఎమ్మెల్యేలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. వాళ్లకు బాధ్యత లేదు కానీ.. మనకు ఉందని అన్నారు. అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్పై నిర
Ambati Rambabu | సోషల్మీడియా కార్యకర్తలకు వైసీపీ అండగా ఉంటుందని మాజీ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. ఆనాడు ఎమ్మెల్యేలను లాగేసుకుని వైఎస్ జగన్ను ఒంటరి చేయాలనే ప్రయత్నం చేసి చంద్రబాబు భంగపడ్డారని అన్నారు.