Roja Selvamani | ఏపీ సీఎం చంద్రబాబు మహిళలను మరోసారి మోసం చేశారని మాజీ మంత్రి రోజా సెల్వమణి అన్నారు. ఎన్నికల్లో చెప్పిన సూపర్ సిక్స్.. సూపర్ చీట్స్గా మారిపోయిందని విమర్శించారు. తొలి బడ్జెట్ లోనే చంద్రబాబు మోసం బయటప
Chandra Babu | ఏపీలో పర్యాటక, ఆలయాల సందర్శనకు గాను నూతనంగా ప్రారంభించిన సీ ప్లేన్ను(Sea Plane) ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర విమానాయానశాఖ మంత్రి రామ్మోహన్నాయుడు లాంఛనంగా ప్రారంభించారు.
Lakshmi Parvathi | సోషల్మీడియా యాక్టివిస్ట్ల అక్రమ అరెస్టులపై వైసీపీ మహిళా నేత లక్ష్మీపార్వతి తీవ్రంగా మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం ఏపీలో నీచమైన సామాజిక వ్యవస్థను తయారు చేస్తుందని విమర్శించారు. తాడేపల్లిలోని �
Chandrababu | ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వైసీపీ శ్రేణులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. సోషల్ మీడియా ద్వారా అడ్డు, అదుపులేకుండా ఆడపిల్లల వ్యక్తిగత విషయాలపై విష ప్రచారం చేస్తున్న వారిని ఎట్టి పరిస్థితుల్లో వద�
ఏపీలో మహిళలపై పెరుగుతున్న అఘాయిత్యాలపై హోం మంత్రిగా వంగలపూడి అనిత బాధ్యత తీసుకోవాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెను దుమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో హోంమంత్రిగా అనిత విఫలమయ
Ambati Rambabu | విశాఖలోని రుషికొండలో ప్రభుత్వ భవనాలను నిర్మిస్తే విలాస భవనాలు అంటూ చంద్రబాబు విష ప్రచారం చేస్తున్నారని వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు.
Sajjala Ramakrishna Reddy | ఏపీలో చంద్రబాబు పాలన మొదలైన నాటి నుంచి అరాచకం మొదలైందని, మాఫియా పాలన కొనసాగుతుందని వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు.
AP News | మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యలపై ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. అబద్దాలు ఆడటంలో అంబటి రాంబాబుది అందె వేసిన చేయి అని ఎద్దేవా చేశారు. ప్రాజెక్టు ఎత్తు తగ్గించినట్లు ఆధారాలు ఉంటే చూపించా
కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలోని మహిళలకు రక్షణ లేకుండా పోయిందని మాజీ మంత్రి రోజా సెల్వమణి విమర్శించారు. తిరుపతి జిల్లా వడమాల పేటలో హత్యాచారానికి గురైన మూడేళ్ల బాలిక తల్లిదండ్రులను రోజా పరామర్శించార�