18 నెలల కాంగ్రెస్ పార్టీ పాలనలో రూ.2 లక్షల కోట్లు అప్పు చేసిన ఘనత రేవంత్ రెడ్డికే దక్కుతుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (Kavitha) విమర్శించారు. అయినా పెన్షన్లు, మహిళలకు ఇస్తామన్న రూ.250
ఏపీ సీఎం చంద్రబాబు బనకచర్ల ప్రాజెక్టు విషయంలో వ్యూహాత్మకంగా వేగంగా అడుగులు ముందుకు వేస్తుంటే తెలంగాణ ముఖ్యమంత్రి ఆ వేగాన్ని అందుకోలేకపోతున్నారు. ఇంతకాలం కళ్లప్పగించి చూస్తూ కాలయాపన చేసి ఇప్పుడు పాలు�
Nara Lokesh | బనకచర్లపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంగళవారం మరోసారి స్పందించారు. ఈ ప్రాజెక్టు విషయమై సోమవారం నిర్వహించిన క్యాబినెట్ సమావేశంలో తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి మాట్లాడినట్టుగానే, మం
ప్రధాని మోదీ నేతృత్వంలో బుధవారం నిర్వహించే ప్రగతి సమావేశంలో పోలవరం ప్రాజెక్టుపై చర్చించనున్నారు. ప్రాజెక్ట్ పనుల పురోగతి, ముంపు తదితర అంశాలపై సమీక్షించనున్నారు.
MLA Jagadish Reddy | ఏపీ అక్రమంగా నిర్మిస్తున్న బనకచర్ల ప్రాజెక్టుపై వెళ్లాల్సింది చంద్రబాబుతో చర్చలకు కాదు.. అపెక్స్ కౌన్సిల్కు వెళ్లాలని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గతంలో క�
తమిళనాడులోని కావేరీ బేసిన్కు గోదావరి జలాలను తన్నుకుపోవాలనే మోదీ ప్రభుత్వం వ్యూహం పన్నగా, రేవంత్రెడ్డి, చంద్రబాబు సహకరిస్తూ తెలంగాణ ప్రజలను దగా చేస్తున్నారు.
ఏపీ సీఎం చంద్రబాబుకు ఏజెంట్లా తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి వైఖరి ఉన్నదని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం ఆయన మీడియా చిట్చాట్లో పలు అంశాలపై మాట్లాడారు. చంద్రబ�
ప్రస్తుతం గోదావరి నదిలో 968 టీఎంసీల వినియోగానికి తెలంగాణకు హక్కులు ఉన్నాయి. కృష్ణా నదిలో 575 టీఎంసీలకు పైగా రావాలని ట్రిబ్యునల్ ఎదుట వాదనలకు జరుగుతున్నాయి. అంటే 1543 టీఎంసీలపై రాష్ర్టానికి జలహక్కులు దాదాపుగ�
గోదావరి-కావేరి నదుల అనుసంధానం పేరిట 60 శాతం కేంద్రం నిధులతో ఏపీ సీఎం చంద్రబాబు ప్రాజెక్టు నిర్మించే ప్రయత్నం చేస్తుంటే.. తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి మాత్రం దీనిపై ఎందుకు స్పందించడం లేదు..? చంద్రబాబు, రేవంత్�
సముద్రంలో వృథాగా పోయే గోదావరి నీటిని వినియోగించుకునే హక్కు ఆంధ్రప్రదేశ్కు ఉందని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ తెలిపారు. బుధవారం హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాయలంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమా�
MLC Kavitha | ఢిల్లీకి వెళ్లే ముఖ్యమంత్రుల్లో రేవంత్ రెడ్డికి గిన్నిస్ రికార్డు ఖాయం అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. అనేక సార్లు ఢిల్లీకి వెళ్లినా ప్రధాని మోదీతో రేవంత్ రెడ్�