Chandrababu | ఏపీ రాజధాని అమరావతిని సింగపూర్లా తయారుచేస్తానని అప్పట్లో హామీ ఇచ్చానని ఏపీ సీఎం చంద్రబాబు గుర్తుచేశారు. కానీ 2019లో ఏపీలో ప్రభుత్వం మారడంతో అమరావతి నిర్మాణం ఆగిపోయిందని.. అందుకే ఇప్పుడు రాష్ట్ర పున:
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టగానే సచివాలయం మొత్తం టీడీపీ తాజా, మాజీ నేతలతో నిండిపోయింది.
సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ అంటే ద్వేషమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ అన్నారు. తెలంగాణ అంటే ఆయనకు అసహనమని తెలిపారు. తెలంగాణ ఉద్యమం రావడం మీదనే ఆయనకు ఉక్రోశం ఉందని విమర్శించారు.
Balka Suman | గోదావరి నదీ జలాల విషయంలో చంద్రబాబు, రేవంత్ రెడ్డి చేస్తున్న కుట్రలను తిప్పికొడుతామని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ స్పష్టం చేశారు.
Chandrababu | దుబాయ్ను చూస్తుంటే తనకు అసూయ వేస్తుందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. 50 డిగ్రీల టెంపరేచర్ ఉన్నప్పటికీ ఎడారి నుంచి స్వర్గాన్ని సృష్టించిన దేశం దుబాయ్ అని తెలిపారు.
తెలంగాణ అంటే గిట్టనట్టుగా, ఇక్కడి వినతులు, విజ్ఞాపనలు పట్టనట్టుగా వ్యవహరిస్తూ వస్తున్న కేంద్రంలోని బీజేపీ సర్కారు.. ఆంధ్రప్రదేశ్ విషయంలో మాత్రం అన్నింటికీ తలూపుతూ వస్తున్నది. అడిగిందే తడవుగా ఆగమేఘాలప
వరద జలాల పేరిట గోదావరిని కొల్లగొట్టేందుకే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారుల కమిటీని తెరపైకి తెచ్చారని సూర్యాపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి జీ జగదీశ్రెడ్డి ఆరోపించారు. చంద్రబాబు ఎత్తుగడలో భాగంగానే, ఆయన అ�
గత లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు బీజేపీకి ఎనిమిది మంది ఎంపీలను ఇచ్చారు. 35 శాతం మంది ఓటర్లు ఆ పార్టీకి మద్దతు పలికారు. వీళ్లేదో కేంద్రం నుంచి తెలంగాణకు నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తారని ప్రజలు ఆశపడ్డా
ఢిల్లీలో బుధవారం జరిగిన తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రుల సమావేశంలో బనకచర్ల అంశంపై చర్చే జరగలేదని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. గోదావరి, కృష్ణా నదీ జలాలపై చర్చించేందుకు కేంద్ర జల్శక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్�
‘బనకచర్ల ప్రస్తావన వస్తే బాయ్కాట్' అంటూ ముందురోజు పత్రికలకు లీకులిచ్చిన రేవంత్ .. అర్ధరాత్రి ఢిల్లీకి పయనమయ్యారు. తెల్లారేసరికి బాబుతో సమావేశమయ్యారు. ‘బనకచర్ల అనేదే తమ సింగిల్ పాయింట్ ఎజెండా’ అని చ
బనకచర్ల ప్రాజెక్టుపై తదుపరి చర్యలు తీసుకునేందుకు సాంకేతిక నిపుణులతో కమిటీ ఏర్పాటుకు ఢిల్లీలో జరిగిన ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రుల సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు ఆంధ్రప్రదేశ్ మంత్రి నిమ్మల రామానాయుడు త
ముగ్గురి కంటే ఎక్కువ మందిని కన్నవాళ్లే నిజమైన దేశభక్తులు అని, అలాంటి వారిని గౌరవిద్దామని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు వింత వ్యాఖ్యలుచేశారు. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా అమరావతిలోని వెలగపూడి సచివాలయం వ
చంద్రబాబు ఓవరాక్షన్ వల్లే బనకచర్ల ప్రాజెక్టు వివాదాస్పదంగా మారిందని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ వ్యాఖ్యానించారు. ఏపీలోని కరువు ప్రాంతాల్లో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను పూర్తిచేయకుం�
‘రాధాకృష్ణా..! మీ బెదిరింపులు, మీ బ్లాక్మెయిల్తో మీ స్టూడియోకి పిలిపించుకొనే ప్రముఖులతో మీరు ప్రవర్తించే తీరు, మీ జుగుప్సాకరమైన ప్రవర్తన, మీ ప్రశ్నించే విధానం మీ మరుగుజ్జుతనానికి, మీ అహంకారానికి నిదర్�