‘బనకచర్ల ప్రస్తావన వస్తే బాయ్కాట్' అంటూ ముందురోజు పత్రికలకు లీకులిచ్చిన రేవంత్ .. అర్ధరాత్రి ఢిల్లీకి పయనమయ్యారు. తెల్లారేసరికి బాబుతో సమావేశమయ్యారు. ‘బనకచర్ల అనేదే తమ సింగిల్ పాయింట్ ఎజెండా’ అని చ
బనకచర్ల ప్రాజెక్టుపై తదుపరి చర్యలు తీసుకునేందుకు సాంకేతిక నిపుణులతో కమిటీ ఏర్పాటుకు ఢిల్లీలో జరిగిన ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రుల సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు ఆంధ్రప్రదేశ్ మంత్రి నిమ్మల రామానాయుడు త
ముగ్గురి కంటే ఎక్కువ మందిని కన్నవాళ్లే నిజమైన దేశభక్తులు అని, అలాంటి వారిని గౌరవిద్దామని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు వింత వ్యాఖ్యలుచేశారు. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా అమరావతిలోని వెలగపూడి సచివాలయం వ
చంద్రబాబు ఓవరాక్షన్ వల్లే బనకచర్ల ప్రాజెక్టు వివాదాస్పదంగా మారిందని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ వ్యాఖ్యానించారు. ఏపీలోని కరువు ప్రాంతాల్లో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను పూర్తిచేయకుం�
‘రాధాకృష్ణా..! మీ బెదిరింపులు, మీ బ్లాక్మెయిల్తో మీ స్టూడియోకి పిలిపించుకొనే ప్రముఖులతో మీరు ప్రవర్తించే తీరు, మీ జుగుప్సాకరమైన ప్రవర్తన, మీ ప్రశ్నించే విధానం మీ మరుగుజ్జుతనానికి, మీ అహంకారానికి నిదర్�
బనకచర్ల ప్రాజెక్టు వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికి లాభం కన్నా నష్టమే ఎక్కువ అని ఏపీ రైతు సంఘం నేత, ఉమ్మడి రాష్ట్ర మాజీ వ్యవసాయ శాఖ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వర్రావు స్పష్టం చేశారు.
‘మాన్యుఫ్యాక్చరింగ్ ఆఫ్ కన్సెంట్'. ముచ్చట్లకు ముసుగు తొడిగి కృత్రిమ ప్రజా సమ్మతిని సృష్టించటం.. మూకుమ్మడిగా జనంలోకి జొప్పించడం. అందులో చంద్రబాబు దిట్ట. ఉనికి కోసం సత్యాన్ని బలిపెట్టడం దీని అంతిమలక్ష�
Chandrababu | గోదావరి జలాలను బనకచర్లకు తరలించేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పదే పదే అదే తొండి వాదన వినిపిస్తున్నారు. ఒకవైపు, తెలంగాణ నీళ్లను తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూనే.. దీనివల్ల తెలంగాణకు ఎలాంటి
‘సమైక్య రాష్ట్రంలోనే మనం బాగున్నం’ అన్నరు ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి. అనడమే కాదు, సమైక్య ‘దినాల’ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నరు. ఆయనకు మోదీ, చంద్రబాబు, రాధాకృష్ణల సంపూర్ణ సహకారం ఉన్నది. రాహుల్ గురించి ఎంత త�
YS Jagan | విదేశాల్లో మెడికల్ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు ఏపీ మాజీ సీఎం, వైసీపీ మాజీ అధినేత వైఎస్ జగన్ మద్దతుగా నిలిచారు. వారి పట్ల పోలీసుల తీరుపై చంద్రబాబు సర్కార్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీది దౌర్భాగ్
ప్రజాభవన్ వేదికగా తెలంగాణ నీటి హకులకు మరణశాసనం రాసింది రేవంత్రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వమని, అసలు 299 టీఎంసీల వాటా అనే రాచపుండును పుట్టించిందే ఆ పార్టీ అని మాజీ మంత్రి హరీశ్రావు కుండబద్దల
Harish Rao | రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి మధ్య ఉన్న లవ్ ఏంది..? అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ప్రశ్నించారు. వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఫెవికాల్ బంధమేంటో అర్థమ
Harish Rao | కేసీఆర్ వాటర్ మ్యాన్ అయితే.. రేవంత్ రెడ్డి వాటా మ్యాన్ అని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. అదృష్టం బాగుండి సీఎం అయ్యావు, ఐదేళ్లు ఉండు.. మంచిగ చేయి అని హరీశ్రావు సూచించారు.
Harish Rao | కృష్ణా నదిలో నీటి వాటాపై సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న అబద్దపు ప్రచారంపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కృష్ణాలో 299:512 టీఎంసీల ద్రోహం కాంగ్రెస్ పార్�
Harish Rao | గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు తెలంగాణకు మరణ శాసనం కాబోతుంది అని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. గోదావరి పేరుతో నాగార్జున సాగర్ కుడి కాలువను డబుల్ చేసి రోజుకి రెండు టీఎంసీల కృష్ణా జలాలను తరలించే కుట్ర