Chandrababu | టీడీపీకి చెందిన 48 మంది ఎమ్మెల్యేలపై ఆ పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. పెన్షన్లు, చెక్కుల పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Chandrababu | విశాఖలో ఈ నెల 14, 15న పెట్టుబడుల సదస్సు జరగనుందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రజలకు అధునాతన అవసరాలతో పాటు కొత్త సాంకేతిక అంశాలపై అధ్యయనం చేస్తున్నామని పేర్కొన్నారు.
సీఎం రేవంత్రెడ్డి వ్యవహారశైలి రాష్ట్ర ప్రయోజనాలతోపాటు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ భవిష్యత్తును బలిపెడుతున్నదని ఆ పార్టీలో విస్తృత చర్చ జరుగుతున్నది. సీఎంకు బీజేపీతో, ప్రధాని మోదీతో స్నేహం ఉన్నద
Hinduja Group | యూకే పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హిందుజా గ్రూప్ ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏపీలో రూ.20వేల కోట్ల పెట్టుబడులు పెట్టాలని హిందుజా గ్రూప్ నిర్ణయించింది.
Chandrababu | గత సార్వత్రిక ఎన్నికల్లో కాస్త పోరాడి ఉంటే పులివెందులలోనూ గెలిచేవాళ్లమని టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. పార్టీ అభివృద్ధే లక్ష్యంగా పనిచేసే ప్రతి కార్యకర్తకూ గుర్తింపు ఉంటుందని �
YS Jagan | రాష్ట్రంలో మొంథా తుపానును ప్రభుత్వ యంత్రాంగం సమర్ధవంతంగా ఎదుర్కొందని , అధికారులంతా అద్భుతంగా పనిచేశారని చంద్రబాబు చెప్పుకోవడం సిగ్గుగా లేదా అని వైసీపీ అధినేత , మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రశ్నించారు.
Chandrababu | తుపాన్ను నివారించలేం.. ముందు జాగ్రత్తలతో చాలా నష్టాన్ని నివారించగలమని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. సమర్థంగా వ్యవహరించి నష్ట నివారణ చర్యలు చేపట్టామని పేర్కొన్నారు.
Cyclone Montha | బంగాళాఖాతంలో తుపాన్ ఏర్పడనున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. మొంథా తుపాన్ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని యంత్రాంగాన్ని ఆదేశించింది.
Kurnool Bus Fire | కర్నూలు బస్సు ప్రమాదం ఘటనపై సమగ్ర విచారణకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. బస్సు ప్రమాదంలో 19 మంది సజీవ దహనం కావడం పట్ల ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు