ఏపీలోని 26 జిల్లాలకు ప్రభుత్వం ఇన్చార్జి మంత్రులను నియమించింది. వీటికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులను ఏపీ ప్రభుత్వం మంగళవారం అధికారికంగా విడుదల చేసింది. గుంటూరు జిల్లాకు ధర్మాన, కాకినాడక
ఏపీలోని కాగ్ లెక్కలను పరిగణనలోకి తీసుకోవాలని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ప్రధాన మంత్రి మోదీకి లేఖ రాశారు. ఏపీ ఆర్థిక పరిస్థితిపై కాగ్ ఇచ్చిన నివే�
AP New Districts | ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రక్రియ త్వరలో ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలకు అదనంగా మరో 13 జిల్లాలను తీసుకొచ్చేందుకు వైఎస్ జగన్ సర్కారు సన్నాహాలు చేస్త
అమరావతి: కరోనా బాధితులకు పరిహారం ఇవ్వని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీరుపై సుప్రీం కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని హాజరుకావాలంటూ ఆదేశాలిచ్చింది. కోవిడ్ బాధితుల పరిహారాన్�
అమరావతి : ఏపీలో ప్రభుత్వ పాఠశాలల్లో అదనపు గదుల నిర్మాణం కోసం జగన్ సర్కారు విరాళాలు సేకరణపై దృష్టి పెట్టింది. రూ.6321 కోట్లు అవసరమని ప్రణాళిక సిద్ధం చేసింది. అప్పులకు అవకాశం లేకపోవడంతో విరాళాల సేకరణపై ఫోకస్ �
అమరావతి : ఏపీలో వైసీపీ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తున్న అదే పార్టీకి చెందిన తిరుగుబాటు ఎంపీ రఘురామరాజు మరోసారి వైసీపీ పెద్దల తీరును ఖండించారు. ఈరోజు ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఇటీవల తాను హైదరాబాద�
అమరావతి: నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని ఎమ్మార్వో కార్యాలయం ఎదుట ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యుటిఎఫ్) రాష్ట్ర వ్యాప్త పిలుపుమేరకు యూటీఎఫ్ ఆధ్వర్యంలో పిఆర్సి ప్రకటనకు వ్యతిరేకంగా నిరసన వ్
అమరావతి : నూతన సంవత్సర వేడుకల నిర్వహణపై ఆంక్షలు విదిస్తున్న ఏపీ ప్రభుత్వం మద్యం విక్రయాలపై ఆంక్షలను సడలిస్తుంది. ఈ రోజు రాత్రి రాష్ట్రంలోని బారు, రిటైల్ మద్యం దుకాణాల్లో విక్రయాల సమయాన్ని మరో గంట పొడిగ�
అమరావతి : రాజకీయం, సినీ రంగానికి చెందిన వ్యక్తులు ఒకరికొకరుపై సానుకూల దృక్పథం కలిగి ఉండాలని సినీ నటుడు నారాయణ మూర్తి పేర్కొన్నారు. గురువారం మచిలిపట్నంలో ఏపీ మంత్రి పేర్ని నానిని మరాద్యపూర్వకంగా కలిసన అన
ఏపీ ప్రభుత్వం (AP Government )పై నాని కామెంట్స్ హీటెక్కిస్తున్న నేపథ్యంలో ఏపీలో అధికార యంత్రాంగం థియేటర్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తుండగా పలువురు సినీ ఇండస్ట్రీ ప్రముఖులు డైలామాలో పడ్డారు. దీంత�
AP High Court | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పాఠశాలలు, కళాశాలల్లో ఫీజులపై ప్రభుత్వం గతంలో జారీ చేసిన ఉత్తర్వులను న్యాయస్థానం తోసిపుచ్చింది. ప్రైవేట్ అన్ఎయిడెడ్
నాని లీడ్ రోల్ చేస్తున్న చిత్రం శ్యామ్ సింగరాయ్ (Shyam Singha Roy). విడుదల టైం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఏపీలో శ్యామ్ సింగ రాయ్ చిత్రానికి థియేటర్లు కరువయ్యాయన్న వార్త ఇపుడు టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది.