అమరావతి : ఆంధ్రప్రదేశ్లో పాలకుల నిర్లక్ష్యం వల్ల అభివృద్ధి ఆగిపోయిందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. కేంద్ర నిధులను సొంత పథకాలకు వాడుకుంటున్నారని ఆరోపించారు. వైసీపీ అంటే ఏమి చేతగాని ప్రభు�
Kalwakurthy Lift Irrigation | ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో చేపట్టిన కల్వకుర్తి ఎత్తిపోతల కింద కొత్తగా ఆయకట్టును పెంచలేదని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ విషయంలో కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన�
Raghurama Krishnam Raju : ఎప్పటిమాదిరిగానే ఇవాళ కూడా ఎంపీ రఘురామకృష్ణంరాజు వైసీపీపై మండిపడ్డారు. అమరావతిని రాజధానిగా చేయాలని ప్రజలు, రైతులు ముక్తకంఠంతో నినదిస్తుంటే...
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలన వైఫల్యాలను ప్రశ్నిస్తున్న వారిపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతుందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. గత రెండున్నర ఏండ్లుగా రాష్ట్రంలోని మీడియ�
అమరావతి: హెలికాప్టర్ ప్రమాదంలో అమరత్వం పొందిన చిత్తూరు జిల్లా వాసి జవాన్ లాన్స్ నాయక్ సాయితేజ కుటుంబానికి కోటి రూపాయల పరిహారం ఇవ్వాలని టీడీపీ అధినేత చంద్రబాబు కోరారు. ఈ మేరకు ఏపీ చీఫ్ సెక్రటరీ సమీర
అమరావతి : వ్యాపార, వాణిజ్య దుకాణాల సముదాయాల వద్దకు మాస్కులు లేకుండా వచ్చే వారికి అనుమతి ఇచ్చే దుకాణాలకు భారీ జరిమానాలు విధిస్తామని ఏపీ ప్రభుత్వం హెచ్చరించింది. రూ.10వేల నుంచి 25వేల వరకు జరిమానా విధించాలని స
అమరావతి : ప్రభుత్వ ఉద్యోగులు తలుచుకుంటే ప్రభుత్వాలను నిలబెట్ట వచ్చు, కూల్చవచ్చని ఏపీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాస రావు వైఎస్ జగన్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగులకు పీఆర్సీ, త
అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మరోమారు హైకోర్టులో చుక్కెదురు అయ్యింది. డిగ్రీ కళాశాలల్లో యాజమాన్య కోటాలో 30శాతం సీట్ట భర్తీకి కన్వీనర్ నోటిఫికేషన్ ఇవ్వాలన్న ప్రభుత్వ నిబంధనను కోర్టు ఈ రోజు కొట�
అమరావతి : ఏపీలో అన్ని వర్గాల ప్రజలు ప్రభుత్వ పనితీరుపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని ఏపీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాస్ రావు ఆరోపించారు. ప్రజాప్రతినిధులు ఆందోళన చేసే పరిస్థితికి రావడం
అమరావతి : ఏపీలో ప్రతి పథకానికి వైఎస్సార్ పేరును పెట్టి ప్రజల నెత్తిన టోపి పెడుతున్నారని మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి వైఎస్ జగన్ పాలనతీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడా�
అమరావతి : గ్రామ పంచాయతీల నిధుల మళ్లింపుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఏపీ సీఎం వైఎస్ జగన్కు టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేశ్ లేఖ రాశారు. మళ్లించిన రూ.1,309 కోట్లను వెంటనే పంచాయతీ ఖాతాల్లో జమ చేయాలని �
అమరావతి : ఇటీవల ఆంధ్రప్రదేశ్లో కురిసిన భారీ వర్షాలకు తీవ్ర నష్టం జరిగిందని, ఇందుకు కారణం అధికారులు, ప్రభుత్వానిదేనని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. బాధ్యులపైన అధికారులపై న్యాయ విచారణ చేపట్�
సినిమా థియేటర్ల (Cinema theatres)లో రోజుకు నాలుగు షోలు మాత్రమే వేయాల్సిన చోట ఇష్టారీతిగా ఆరు, ఏడు షోలు వేస్తున్నారని ఏపీ మంత్రి పేర్నినాని (perni nani) అన్నారు.