అమరావతి : ఏపీలో ప్రభుత్వ పాఠశాలల్లో అదనపు గదుల నిర్మాణం కోసం జగన్ సర్కారు విరాళాలు సేకరణపై దృష్టి పెట్టింది. రూ.6321 కోట్లు అవసరమని ప్రణాళిక సిద్ధం చేసింది. అప్పులకు అవకాశం లేకపోవడంతో విరాళాల సేకరణపై ఫోకస్ �
అమరావతి : ఏపీలో వైసీపీ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తున్న అదే పార్టీకి చెందిన తిరుగుబాటు ఎంపీ రఘురామరాజు మరోసారి వైసీపీ పెద్దల తీరును ఖండించారు. ఈరోజు ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఇటీవల తాను హైదరాబాద�
అమరావతి: నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని ఎమ్మార్వో కార్యాలయం ఎదుట ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యుటిఎఫ్) రాష్ట్ర వ్యాప్త పిలుపుమేరకు యూటీఎఫ్ ఆధ్వర్యంలో పిఆర్సి ప్రకటనకు వ్యతిరేకంగా నిరసన వ్
అమరావతి : నూతన సంవత్సర వేడుకల నిర్వహణపై ఆంక్షలు విదిస్తున్న ఏపీ ప్రభుత్వం మద్యం విక్రయాలపై ఆంక్షలను సడలిస్తుంది. ఈ రోజు రాత్రి రాష్ట్రంలోని బారు, రిటైల్ మద్యం దుకాణాల్లో విక్రయాల సమయాన్ని మరో గంట పొడిగ�
అమరావతి : రాజకీయం, సినీ రంగానికి చెందిన వ్యక్తులు ఒకరికొకరుపై సానుకూల దృక్పథం కలిగి ఉండాలని సినీ నటుడు నారాయణ మూర్తి పేర్కొన్నారు. గురువారం మచిలిపట్నంలో ఏపీ మంత్రి పేర్ని నానిని మరాద్యపూర్వకంగా కలిసన అన
ఏపీ ప్రభుత్వం (AP Government )పై నాని కామెంట్స్ హీటెక్కిస్తున్న నేపథ్యంలో ఏపీలో అధికార యంత్రాంగం థియేటర్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తుండగా పలువురు సినీ ఇండస్ట్రీ ప్రముఖులు డైలామాలో పడ్డారు. దీంత�
AP High Court | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పాఠశాలలు, కళాశాలల్లో ఫీజులపై ప్రభుత్వం గతంలో జారీ చేసిన ఉత్తర్వులను న్యాయస్థానం తోసిపుచ్చింది. ప్రైవేట్ అన్ఎయిడెడ్
నాని లీడ్ రోల్ చేస్తున్న చిత్రం శ్యామ్ సింగరాయ్ (Shyam Singha Roy). విడుదల టైం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఏపీలో శ్యామ్ సింగ రాయ్ చిత్రానికి థియేటర్లు కరువయ్యాయన్న వార్త ఇపుడు టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది.
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో పాలకుల నిర్లక్ష్యం వల్ల అభివృద్ధి ఆగిపోయిందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. కేంద్ర నిధులను సొంత పథకాలకు వాడుకుంటున్నారని ఆరోపించారు. వైసీపీ అంటే ఏమి చేతగాని ప్రభు�
Kalwakurthy Lift Irrigation | ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో చేపట్టిన కల్వకుర్తి ఎత్తిపోతల కింద కొత్తగా ఆయకట్టును పెంచలేదని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ విషయంలో కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన�
Raghurama Krishnam Raju : ఎప్పటిమాదిరిగానే ఇవాళ కూడా ఎంపీ రఘురామకృష్ణంరాజు వైసీపీపై మండిపడ్డారు. అమరావతిని రాజధానిగా చేయాలని ప్రజలు, రైతులు ముక్తకంఠంతో నినదిస్తుంటే...
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలన వైఫల్యాలను ప్రశ్నిస్తున్న వారిపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతుందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. గత రెండున్నర ఏండ్లుగా రాష్ట్రంలోని మీడియ�
అమరావతి: హెలికాప్టర్ ప్రమాదంలో అమరత్వం పొందిన చిత్తూరు జిల్లా వాసి జవాన్ లాన్స్ నాయక్ సాయితేజ కుటుంబానికి కోటి రూపాయల పరిహారం ఇవ్వాలని టీడీపీ అధినేత చంద్రబాబు కోరారు. ఈ మేరకు ఏపీ చీఫ్ సెక్రటరీ సమీర
అమరావతి : వ్యాపార, వాణిజ్య దుకాణాల సముదాయాల వద్దకు మాస్కులు లేకుండా వచ్చే వారికి అనుమతి ఇచ్చే దుకాణాలకు భారీ జరిమానాలు విధిస్తామని ఏపీ ప్రభుత్వం హెచ్చరించింది. రూ.10వేల నుంచి 25వేల వరకు జరిమానా విధించాలని స
అమరావతి : ప్రభుత్వ ఉద్యోగులు తలుచుకుంటే ప్రభుత్వాలను నిలబెట్ట వచ్చు, కూల్చవచ్చని ఏపీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాస రావు వైఎస్ జగన్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగులకు పీఆర్సీ, త