అమరావతి : జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఏపీ ప్రభుత్వ తీరుపై ట్విటర్ ద్వారా మండిపడ్డారు. ‘ వరదల బీభత్సం ఒక వైపు రాష్ట్రాన్ని కుదిపేస్తుంటే.. ప్రజల ఇళ్లు, వాకిళ్లు, పశు నష్టం, పంట నష్టం జరుగుతుంటే పట్టించు
అమరావతి: కేంద్రం అన్ని రకాల సెస్లు తగ్గిస్తే రూ.50కే లీటర్ పెట్రోలు ఇవ్వవచ్చని ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పెట్రోలు, డీజిల్ ధరలను ప్రతిర�
AP News | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈద్ మిలాదున్ నబీ పర్వదినం సందర్భంగా ఈ నెల 19వ తేదీన సెలవు ప్రకటించింది. అయితే ముందుగా ప్రకటించిన క్యాలెండర్లో 20వ తేదీన సెలవు ఇచ్చారు.
Telangana Transco | తెలంగాణ నుంచి తమకు రావాల్సిన బాకీలను చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ ఏపీ జెన్కో తెలంగాణ హైకోర్టులో సోమవారం పిటిషన్ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో విద్యుత్ బకాయిలపై తెలంగాణ ట్రాన్స్కో సీఎం
Andhra Pradesh | ఆంధ్రప్రదేశ్ నూతన చీఫ్ సెక్రటరీగా సమీర్ శర్మ నియామకం అయ్యారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ ఈ నెల 30న పదవీ విరమణ చేయనున�
అమరావతి : తిరుమల తిరుపతి దేవస్థానం, ఏపీ రాష్ట్ర ప్రభుత్వంపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసిన 18 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి చెందిన 1500 కిలోల బంగారు న
కృష్ణా నదీ | ఈ నెల 9న కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల ఉమ్మడి సమావేశం జరగనుంది. ఈ సమావేశం హైదరాబాద్లోని జలసౌధలో జరగనున్నట్లు అధికారులు వెల్లడించారు.
కృష్ణా జలాల వివాదం | కృష్ణా జలాల వివాదంపై నాగార్జున సాగర్ వేదికగా సీఎం కేసీఆర్ స్పందించారు. హాలియాలో ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. కేంద్రం, ఏపీ ప్రభుత్వం