Andhra Pradesh | ఆంధ్రప్రదేశ్ నూతన చీఫ్ సెక్రటరీగా సమీర్ శర్మ నియామకం అయ్యారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ ఈ నెల 30న పదవీ విరమణ చేయనున�
అమరావతి : తిరుమల తిరుపతి దేవస్థానం, ఏపీ రాష్ట్ర ప్రభుత్వంపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసిన 18 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి చెందిన 1500 కిలోల బంగారు న
కృష్ణా నదీ | ఈ నెల 9న కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల ఉమ్మడి సమావేశం జరగనుంది. ఈ సమావేశం హైదరాబాద్లోని జలసౌధలో జరగనున్నట్లు అధికారులు వెల్లడించారు.
కృష్ణా జలాల వివాదం | కృష్ణా జలాల వివాదంపై నాగార్జున సాగర్ వేదికగా సీఎం కేసీఆర్ స్పందించారు. హాలియాలో ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. కేంద్రం, ఏపీ ప్రభుత్వం
కేంద్ర జల్శక్తి మంత్రికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోన్ ‘రాయలసీమ’తో రాష్ర్టానికి అన్యాయంపై వివరణ నీటి పంపకాల్లో అన్యాయం జరుగకుండా చూస్తాం సీఎంకు కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ హామీ వారంలో నివేదిక
ఆ ఎత్తిపోతల పథకం పూర్తయితే తెలంగాణ రైతుల నోట్లో మట్టే ఏపీ ప్రాజెక్టులపై తెలంగాణ బీజేపీ ఎందుకు మాట్లాడదు? తెలంగాణకు ఏం చేశాడని వైఎస్సార్ దేవుడవుతాడు? తెలంగాణకు అన్నీ చేస్తున్న సీఎం కేసీఆరే అసలైన దేవుడు
న్యూఢిల్లీ: ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఇవాళ వార్నింగ్ ఇచ్చింది. 12వ తరగతి పరీక్షలను ఆ రాష్ట్రం ఇప్పటి వరకు రద్దు చేయలేదు. పరీక్షలను నిర్వహిస్తామని కోర్టులో ఏపీ ఓ అఫిడవిట్ను సమ�