Manipur DGP Rajiv Singh: జిల్లా స్థాయిలో ప్రత్యేక బృందాలతో మణిపూర్లో హింసాత్మక ఘటనలపై విచారణ జరిపించనున్నట్లు సుప్రీంకోర్టుకు కేంద్ర సర్కార్ తెలిపింది. మరో వైపు మణిపూర్ డీజీపీ రాజీవ్ సింగ్ ఇవాళ కోర్
ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో (Varanasi) ఉన్న జ్ఞానవాపి మసీదులో (Gyanvapi mosque) భారత పురావస్తు పరిశోధనా సంస్థ (ASI) అధికారులు శాస్త్రీయ సర్వే (Survey) నిర్వహించనున్నారు. వారణాసి జిల్లా కోర్టు ఆదేశాల మేరకు సోమవారం ఉదయమే ఏఎస్ఐ అ�
అన్ని రంగాలకు విస్తరించిన సాంకేతికత, కృత్రిమ మేధను దుర్వినియోగం చేయొద్దని.. అన్నింటికంటే మానవ విలువలు సర్వోన్నతమైనవని సీజేఐ చంద్రచూడ్ అన్నారు. శనివారం చెన్నైలోని ఐఐటీ-మద్రాస్ 60వ స్నాతకోత్సవంలో ఆయన పా
మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు ఎర్ర గంగిరెడ్డి బెయిల్ను జూన్ 30 వరకు రద్దు చేసి, తిరిగి జూలై 1న విడుదల చేయాలన్న తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్�
ఆర్బిట్రేషన్-మీడియేషన్ విధానానికి చట్టబద్ధత కల్పించేందుకు కేంద్రం ప్రయత్నిస్తున్నదని, త్వరలో నే పార్లమెంట్ మీడియేషన్ బిల్లు-2021ను ఆమోదించనున్నదని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎ�
జ్యోతిర్లింగం, శక్తిపీఠం కలిసి ఒకేచోట వెలసిన మహిమాన్విత క్షేత్రం శ్రీశైలం అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)ధనుంజయ్ వై చంద్రచూడ్ అన్నారు. శ్రీశైల శ్రీభ్రమరాంబ, మల్లికార్జున స్వామిని ఆదివార
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డీవై చంద్రచూడ్ శనివారం హైదరాబాద్ నగరానికి రానున్నారు. సీజేఐ అయ్యాక తొలిసారి వస్తున్న ఆయన ఇక్కడి నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయంలో ఉదయం 11 గంటలకు జరిగే స�
కొలీజియం ప్రతిపాదించిన న్యాయమూర్తుల పేర్లను కేంద్రం తొక్కిపెట్టడం ప్రజాస్వామ్యానికి ప్రాణాంతకమని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రొహిన్టన్ ఫాలి నారీమన్ పేర్కొన్నారు.
రాజ్యాంగ స్ఫూర్తి దెబ్బతినకుండా మారుతున్న కాలానికి అనుగుణంగా రాజ్యాంగాన్ని అన్వయించడంలోనే న్యాయమూర్తుల నైపుణ్యం దాగి ఉంటుందని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ అన్నారు.
DY Chandrachud | జస్టిస్ డీవై చంద్రచూడ్ సుప్రీంకోర్టు సీజేఐగా బాధ్యతలు చేపట్టారు. ఎన్నో విలక్షణ కేసుల్లో తీర్పులను ఇచ్చి తండ్రికి తగ్గ తనయుడిగా పేరుగాంచారు. రెండు కేసుల్లో తండ్రి నిర్ణయాలను తోసిపుచ్చి తీర్పుల