గతంలో పార్లమెంట్లో న్యాయవాదులు ఎక్కువగా ఉండేవారని, లోపాలు లేని చట్టాలు రూపొందేవని సీజేఐ జస్టిస్ రమ ణ అన్నారు. ప్రస్తుతం న్యాయవాదుల సంఖ్య బాగా తగ్గిపోయిందన్నారు. ఉపరాష్ట్రపతి ధన్కర్ సన్మాన సభలో సీజ�
అప్పుడే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది:సీజేఐ రాయ్పూర్, జూలై 31: దేశంలోని పౌరులంతా రాజ్యాంగం తమకు ప్రసాదించిన హక్కులు, విధులను తెలుసుకొన్నప్పుడే ప్రజాస్వామ్యం వృద్ధి సాధిస్తుందని సుప్రీంకోర్టు ప్రధాన
వాణిజ్య ప్రపంచానికి మధ్యవర్తిత్వమే అత్యుత్తమ వివాద పరిష్కార మార్గమని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్వీ రమణ అభిప్రాయపడ్డారు. మధ్యవర్తిత్వ కేసుల విచారణకు మరిన్ని కోర్టులు ఏర్పాటుచేయాల్సిన �
స్వామివారిని దర్శించుకొన్న పలువురు సినీ ప్రముఖులు హైదరాబాద్, జూన్ 10 (నమస్తే తెలంగాణ) : తిరుమల శ్రీవారిని శుక్రవారం పలువురు ప్రముఖులు దర్శించుకొన్నారు. సీజేఐ ఎన్వీ రమణ దంపతులు, బాలీవుడ్ నటి దీపిక పదుకొ�
రాజ్యాంగం నిర్ణయించిన అధికారాల పరిధిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ అంగాలు పనిచేయాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. విధి నిర్వహణలో రాజ్యాంగం నిర్దేశించిన ‘లక్ష్మణ రేఖ’ను మరవకూడ�
అనే నేను దైవసాక్షిగా/ఆత్మసాక్షిగా రాష్ట్రపతిగా అధికార విధులను విశ్వాసబద్దంగా నిర్వహిస్తానని, నా శక్తిసామర్థ్యాల మేరకు రాజ్యాంగాన్ని, చట్టాన్ని రక్షిస్తానని, ప్రజల సేవ, సంక్షేమం కోసం...
సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు బుధవారం రాత్రి అమృత్సర్లోని స్వర్ణ దేవాలయాన్ని సందర్శించారు. బైసాకి పండుగను పురస్కరించుకొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
అన్నింటిపై మేమే ఆదేశాలివ్వాలంటే ఎలా: సీజేఐ న్యూఢిల్లీ, ఏప్రిల్ 7: రాజకీయంగా సున్నితమైన అంశాలపై కూడా కోర్టులు ఆదేశాలు జారీ చేయాలంటే ‘లోక్సభ, రాజ్యసభ, ప్రజా ప్రతినిధులు ఉన్నది దేనికి’ అని సీజేఐ జస్టిస్ ఎ
శ్రీశైల శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు దర్శించుకొన్నారు. సోమవారం తెల్లవారుజామున గంగాధర మండ పం నుంచి ఆలయ ప్రవేశం
హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ మీడియేషన్ సెంటర్ (ఐఏఎంసీ) ప్రపంచ ప్రఖ్యాతి పొందుతుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. దుబాయ్, లండన్, సింగపూర్ ఐఏఎంసీల మాదిరిగా �