EWS quota:అగ్రవర్ణాలకు చెందిన ఆర్థికంగా వెనుకబడిన ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం 10 శాతం రిజర్వేషన్ను కల్పించిన విషయం తెలిసిందే. అయితే ఆ కోటాను సవాల్ చేస్తే వేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు ధర్మా�
CJI UU Lalit | సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్కు నేడు వీడ్కోలు పలుకనున్నారు. నవంబర్ 8న (మంగళవారం) ఆయన పదవీ విరమణ చేయాల్సి ఉన్నది.
సుప్రీంకోర్టు 50వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ డీవై చంద్రచూడ్ నియమితులయ్యారు. ఈ మేరకు జస్టిస్ చంద్రచూడ్ నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు స�
జస్టిస్ చంద్రచూడ్ 2016 మే 13న సుప్రీంకోర్టుకు పదోన్నతి పొందారు. ప్రస్తుత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)యూయూ లలిత్ తర్వాత ఆయన అత్యంత సీనియర్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి.
బిల్కిస్ బానో కేసులో గత నెలలో విడుదలైన కీలక వ్యక్తి నుంచి తనకు బెదిరింపులు వస్తున్నాయని, అతడి నుంచి తనకు ప్రాణహాని ఉన్నదని ఈ కేసులోని సాక్షి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు.
బిల్కిస్ బానో లైంగికదాడి దోషులను గుజరాత్ ప్రభుత్వం విడుదల చేయడాన్ని వ్యతిరేకిస్తూ 130 మందికిపైగా మాజీ బ్యూరోక్రాట్లు శనివారం భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యూయూ లలిత్కి బహిరంగ లేఖ రాశారు. ఈ ‘భయానక �
UU Lalit | భారతదేశ 49వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ (UU Lalit)ప్రమాణస్వీకారం చేయనున్నారు. శనివారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. యూయూ లలిత్తో ప్రమాణం చేయించనున్నారు.
భారత ప్రధాన న్యాయమూర్తిగా తాను ఉన్న వ్యవధిలో సుప్రీంకోర్టు కొలీజియం.. వివిధ హైకోర్టులకు 224 మంది న్యాయమూర్తులను నియమించినట్టు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు. ఢిల్లీ హ�
గతంలో పార్లమెంట్లో న్యాయవాదులు ఎక్కువగా ఉండేవారని, లోపాలు లేని చట్టాలు రూపొందేవని సీజేఐ జస్టిస్ రమ ణ అన్నారు. ప్రస్తుతం న్యాయవాదుల సంఖ్య బాగా తగ్గిపోయిందన్నారు. ఉపరాష్ట్రపతి ధన్కర్ సన్మాన సభలో సీజ�