స్పీకర్ పోచారం | సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణను రాజ్ భవన్లో తెలంగాణ శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.
హైదరాబాద్, జూన్ 12 (నమస్తే తెలంగాణ): సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి హోదాలో తొలిసారి హైదరాబాద్ వచ్చిన జస్టిస్ ఎన్వీ రమణను శనివారం పలువురు న్యాయవాదులు కలిసి శుభాకాంక్షలు చెప్పారు. తెలంగాణ బార్ కౌన్స�
హైదరాబాద్: రాజ్భవన్లో భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి కేసీఆర్ స్వాగతం పలికారు. అనంతరం ఎన్వీ రమణ పోలీసుల గౌరవ వందనం �
హైదరాబాద్: భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. సీజేఐ హోదాలో ఎన్వీ రమణ తొలిసారిగా హైదరాబాద్కు వచ్చారు. ఎయిర్పోర్టులో ఎన్వీ రమణకు తెలంగాణ హ
ఆరునెలల కన్నా తక్కువ సర్వీసు ఉన్న వాళ్లు ఆ పదవికి అనర్హులు సీబీఐ కొత్త డైరెక్టర్ ఎంపికసమావేశంలో నిబంధనను ప్రస్తావించిన జస్టిస్ ఎన్వీ రమణ అగ్రభాగాన ఉన్న ఇద్దరుఅధికార్లు జాబితా నుంచి ఔట్ న్యూఢిల్లీ: �
పరిశీలిస్తున్నామన్న సీజేఐ విచారణల కవరేజీ చూసే విలేకరుల కోసం ప్రత్యేక యాప్ ఆవిష్కరించిన జస్టిస్ రమణ త్వరలో ముఖ్యమైన తీర్పులు సంక్షిప్తంగా, సరళంగా అందుబాటులోకి.. న్యూఢిల్లీ, మే 13: సుప్రీంకోర్టులో జరిగే �
సర్వోన్నత న్యాయ పీఠంపై మన రమణ భారత ప్రధాన న్యాయమూర్తిగా నేడు ప్రమాణం సుప్రీం సీజేగా 54 ఏండ్ల తర్వాత తెలుగు తేజం 16 నెలలపాటు పదవిలో.. ప్రతిఫలం ఆశించకుండా కుటుంబం ఆలనపాలన చూసుకునే మహిళ శ్రమకూ విలువ ఉన్నదని ఎల�
సమయం ఆసన్నమైంది సీజేఐ జస్టిస్ బోబ్డే న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఓ మహిళ నియమితులు కావాల్సిన అవసరం ఉందని, ఆ సమయం ఆసన్నమైందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. తమలో చాలా మందికి హైకోర్టు జ�
జస్టిస్ ఎన్వీ రమణ| సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ ఎన్వీ రమణ కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం కుటుంబ సమేతంగా తిరుమల చే
న్యూఢిల్లీ: తన తర్వాత చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ఎన్వీ రమణ పేరును సిఫారసు చేశారు ప్రస్తుత సీజేఐ ఎస్ఏ బోబ్డే. ఆయన పదవీ కాలం ఏప్రిల్ 23తో ముగుస్తోంది. దీంతో తన వారసుడి పేరును సిఫారసు చేయాల్సింది�
న్యూఢిల్లీ: అత్తారింట్లో కుటుంబ సభ్యులు, బంధువులు కొట్టడం వల్ల భార్యకు గాయాలైనా దానికి భర్తదే బాధ్యత అని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. పంజాబ్కు చెందిన ఓ వ్యక్తి వేసిన పిటిషన్పై విచారణ జ�