రాష్ట్ర ప్రభుత్వాలు ఉప ముఖ్యమంత్రులను నియమించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిల్ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ప్రభుత్వాలు తమ వెసులుబాటు కోసం డిప్యూటీ సీఎంలను నియమించుకోవడం రాజ్యాంగ ఉల్లంఘన కాదని సీజ
న్యాయ వ్యవస్థలో వాయిదాల సంస్కృతి పోయి.. వృత్తి నైపుణ్యంతో (ప్రొఫెషనలిజం) కూడిన సంస్కృతి రావాల్సిన అవసరముందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ అన్నారు. సంస్థాగత మార్పులపై చర్చలు జరగాల్స�
భారత ప్రధాన ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్ల నియామకానికి కేంద్రం ఇటీవల తెచ్చిన కొత్త చట్టం అమలుపై స్టే విధించడానికి సుప్రీంకోర్టు శుక్రవారం నిరాకరించింది. దీనిపై దాఖలైన పలు పిటిషన్లను విచారించడానిక�
Supreme Court: సుప్రీంకోర్టులో విస్కీ బాటిళ్లు ప్రత్యక్షం అయ్యాయి. అది కూడా సీజేఐ చంద్రచూడ్ టేబుల్ ముందు. మధ్యప్రదేశ్కు చెందిన లిక్కర్ కంపెనీ కేసులో విచారణ జరుగుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. అడ్�
CJI | భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ డీవై చంద్రచూడ్ (DY Chandrachud) శనివారం ఉదయం గుజరాత్ రాష్ట్రం ద్వారకలోని ద్వారకాదీశ్ ఆలయంలో ద్వారకాదీశుడిని దర్శించకున్నారు. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి వెంట ఆయన సతీమ�
ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ), ఎన్నికల కమిషనర్ల (ఈసీలు) నియామకానికి సంబంధించి తీసుకొచ్చిన కొత్త చట్టాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. దీనిని న్యాయవాది గోపాల్
వృత్తి నిర్వహణలో మంచి, చెడుల నుంచి పాఠాలు నేర్చుకోవాలని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ లాయర్లకు సూచించారు. తాను యువ న్యాయవాదిగా ఉన్నప్పుడు ఒక క్లయింట్ ఫీజుకు బదులుగా తన తల్లికి చీరను బహు�
మణిపూర్లో మహిళలపై జరిగిన అమానుష ఘటనలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ఓ వర్గానికి అణచివేత సందేశం పంపేందుకే మూకలు మహిళలపై లైంగిక హింసకు పాల్పడుతుంటాయని అభిప్రాయపడింది.
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మనది. అలాంటి భారతంలో ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా జరుగాలి. అయితే, కేంద్రంలోని బీజేపీ సర్కారు పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ఓ బిల్లు కారణంగా ఎన్నికల నిర్వహణ లోపభూయి
ముస్లింలను చంపండి.. బహిష్కరించండని కొన్ని సంఘాలు, వ్యక్తులు చేస్తున్న విద్వేష ప్రసంగాలను అడ్డుకోవాలని సీనియర్ న్యాయవాది, ఎంపీ కపిల్ సిబల్ మంగళవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.