New CBI Director | కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI)కు కొత్త డైరెక్టర్ రానున్నారు. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సీబీఐ డైరెక్టర్ నియామక కమిటీ సమావేశం జరిగింది. లోక్సభలో ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ, సీజేఐ జస్టి�
తదుపరి భారత ప్రధాన న్యామూర్తిగా(సీజేఐ) జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ మంగళవారం నియమితులయ్యారు. ప్రస్తుత సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా మే 13న పదవీ విరమణ చేయనున్నారు. మరుసటి రోజు అంటే మే 14న సీజేఐగా జస్టిస్ �
న్యాయవ్యవస్థపై బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే (Nishikant Dubey) చేసిన వ్యాఖ్యలపై కొనసాగుతున్న వివాదానికి ఇప్పట్లో తెరపడేలా లేదు. ఏకంగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చెప్పినా నాయకులు పట్టించుకోవడంలేదు. న్యాయవ�
సుప్రీంకోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా బాధ్యతలు స్వీకరించారు. సోమవారం రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ఆం�
మ్యారిటల్ రేప్ కేసు విచారణ నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డీవై చంద్రచూడ్ బుధవారం వైదొలగారు. ఐపీసీ సెక్షన్ 375లోని రెండో మినహాయింపును రద్దు చేయాలని పిటిషనర్లు కోరుతున్నారు. వీ�
Marital rape: భార్యను రేప్ చేసే భర్తకు.. శిక్ష పడకుండా రాజ్యాంగ రక్షణ కల్పించే అంశంపై దాఖలైన పిటీషన్లను ఇవాళ సుప్రీంకోర్టు విచారించింది. వివాహ బంధంలో ఉన్న వారిపై చర్యలు తీసుకుంటే, అప్పుడు వివాహ వ్య�
Sanjay Raut: చీఫ్ జస్టిస్ చంద్రచూడ్పై .. శివసేన నేత సంజయ్ రౌత్ అనుమానాలు వ్యక్తం చేశారు. సీజేఐ తమకు న్యాయం చేస్తారో లేదో అని డౌట్పడ్డారు. సీజే ఇంటికి మోదీ వెళ్లి గణపతి పూజలో పాల్గొన్న విషయం తెలిసిం�
Cyber crime | ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతికి మొబైల్ ఫోన్ అందుబాటులోకి రావడంతో సోషల్ మీడియాను ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఇంటర్నెట్లో ప్రముఖుల పేరుతో నకిలీ ఖాతాలు క్రియేట్ చేసి డబ్బులు అ�
supreme court: కోల్కతాలో జరిగిన ట్రైనీ డాక్టర్ అత్యాచారం, హత్య ఘటన నేపథ్యంలో.. సుప్రీంకోర్టు ఇవాళ ఓ జాతీయ టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేసింది. డాక్టర్ల భద్రత గురించి టాస్క్ ఫోర్స్ చర్యలు తీసుకోవాల్సి ఉ�
తన కూతురు కోరిక మేరకు తాను శాకాహారిగా మారినట్టు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ తెలిపారు. ఢిల్లీలో హైకోర్టులో డిజిటల్ న్యాయ నివేదికల ఆవిష్కరణ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ‘నాక�
తొలిసారి ఏడుగురు న్యాయమూర్తుల సుప్రీం బెంచ్ ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించింది. సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు కార్యక్రమాన్ని నిర్వహించగా.. కోర్టు రూమ్లోకి మీడియా కెమెరాలను కూడా అనుమతించారు.
దేశంలో సోమవారం నుంచి అమల్లోకి వచ్చిన 3 కొత్త క్రిమినల్ చట్టాల గురించి మాట్లాడేందుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ నిరాకరించారు.