సింగపూర్ ;సింగపూర్ చీఫ్ జస్టిస్ సుందరేశ్ మీనన్ శుక్రవారం సీజేఐ చంద్రచూడ్ నేతృత్వంలోని భారత సుప్రీం కోర్టు ధర్మాసనంలో కాసేపు ఆసీనులయ్యారు. భారత సుప్రీం కోర్టు 73వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా శనివారం జరిగే వేడుకలో ‘మారుతున్న ప్రపంచంలో న్యాయ వ్యవస్థ పాత్ర’ అంశంపై ఆయన ఉపన్యాసం ఇవ్వనున్నారు.