జ్యోతిర్లింగం, శక్తిపీఠం కలిసి ఒకేచోట వెలసిన మహిమాన్విత క్షేత్రం శ్రీశైలం అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)ధనుంజయ్ వై చంద్రచూడ్ అన్నారు. శ్రీశైల శ్రీభ్రమరాంబ, మల్లికార్జున స్వామిని ఆదివార
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డీవై చంద్రచూడ్ శనివారం హైదరాబాద్ నగరానికి రానున్నారు. సీజేఐ అయ్యాక తొలిసారి వస్తున్న ఆయన ఇక్కడి నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయంలో ఉదయం 11 గంటలకు జరిగే స�
కొలీజియం ప్రతిపాదించిన న్యాయమూర్తుల పేర్లను కేంద్రం తొక్కిపెట్టడం ప్రజాస్వామ్యానికి ప్రాణాంతకమని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రొహిన్టన్ ఫాలి నారీమన్ పేర్కొన్నారు.
రాజ్యాంగ స్ఫూర్తి దెబ్బతినకుండా మారుతున్న కాలానికి అనుగుణంగా రాజ్యాంగాన్ని అన్వయించడంలోనే న్యాయమూర్తుల నైపుణ్యం దాగి ఉంటుందని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ అన్నారు.
DY Chandrachud | జస్టిస్ డీవై చంద్రచూడ్ సుప్రీంకోర్టు సీజేఐగా బాధ్యతలు చేపట్టారు. ఎన్నో విలక్షణ కేసుల్లో తీర్పులను ఇచ్చి తండ్రికి తగ్గ తనయుడిగా పేరుగాంచారు. రెండు కేసుల్లో తండ్రి నిర్ణయాలను తోసిపుచ్చి తీర్పుల
EWS quota:అగ్రవర్ణాలకు చెందిన ఆర్థికంగా వెనుకబడిన ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం 10 శాతం రిజర్వేషన్ను కల్పించిన విషయం తెలిసిందే. అయితే ఆ కోటాను సవాల్ చేస్తే వేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు ధర్మా�
CJI UU Lalit | సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్కు నేడు వీడ్కోలు పలుకనున్నారు. నవంబర్ 8న (మంగళవారం) ఆయన పదవీ విరమణ చేయాల్సి ఉన్నది.
సుప్రీంకోర్టు 50వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ డీవై చంద్రచూడ్ నియమితులయ్యారు. ఈ మేరకు జస్టిస్ చంద్రచూడ్ నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు స�