వృత్తి నిర్వహణలో మంచి, చెడుల నుంచి పాఠాలు నేర్చుకోవాలని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ లాయర్లకు సూచించారు. తాను యువ న్యాయవాదిగా ఉన్నప్పుడు ఒక క్లయింట్ ఫీజుకు బదులుగా తన తల్లికి చీరను బహు�
మణిపూర్లో మహిళలపై జరిగిన అమానుష ఘటనలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ఓ వర్గానికి అణచివేత సందేశం పంపేందుకే మూకలు మహిళలపై లైంగిక హింసకు పాల్పడుతుంటాయని అభిప్రాయపడింది.
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మనది. అలాంటి భారతంలో ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా జరుగాలి. అయితే, కేంద్రంలోని బీజేపీ సర్కారు పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ఓ బిల్లు కారణంగా ఎన్నికల నిర్వహణ లోపభూయి
ముస్లింలను చంపండి.. బహిష్కరించండని కొన్ని సంఘాలు, వ్యక్తులు చేస్తున్న విద్వేష ప్రసంగాలను అడ్డుకోవాలని సీనియర్ న్యాయవాది, ఎంపీ కపిల్ సిబల్ మంగళవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
Manipur DGP Rajiv Singh: జిల్లా స్థాయిలో ప్రత్యేక బృందాలతో మణిపూర్లో హింసాత్మక ఘటనలపై విచారణ జరిపించనున్నట్లు సుప్రీంకోర్టుకు కేంద్ర సర్కార్ తెలిపింది. మరో వైపు మణిపూర్ డీజీపీ రాజీవ్ సింగ్ ఇవాళ కోర్
ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో (Varanasi) ఉన్న జ్ఞానవాపి మసీదులో (Gyanvapi mosque) భారత పురావస్తు పరిశోధనా సంస్థ (ASI) అధికారులు శాస్త్రీయ సర్వే (Survey) నిర్వహించనున్నారు. వారణాసి జిల్లా కోర్టు ఆదేశాల మేరకు సోమవారం ఉదయమే ఏఎస్ఐ అ�
అన్ని రంగాలకు విస్తరించిన సాంకేతికత, కృత్రిమ మేధను దుర్వినియోగం చేయొద్దని.. అన్నింటికంటే మానవ విలువలు సర్వోన్నతమైనవని సీజేఐ చంద్రచూడ్ అన్నారు. శనివారం చెన్నైలోని ఐఐటీ-మద్రాస్ 60వ స్నాతకోత్సవంలో ఆయన పా
మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు ఎర్ర గంగిరెడ్డి బెయిల్ను జూన్ 30 వరకు రద్దు చేసి, తిరిగి జూలై 1న విడుదల చేయాలన్న తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్�
ఆర్బిట్రేషన్-మీడియేషన్ విధానానికి చట్టబద్ధత కల్పించేందుకు కేంద్రం ప్రయత్నిస్తున్నదని, త్వరలో నే పార్లమెంట్ మీడియేషన్ బిల్లు-2021ను ఆమోదించనున్నదని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎ�
జ్యోతిర్లింగం, శక్తిపీఠం కలిసి ఒకేచోట వెలసిన మహిమాన్విత క్షేత్రం శ్రీశైలం అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)ధనుంజయ్ వై చంద్రచూడ్ అన్నారు. శ్రీశైల శ్రీభ్రమరాంబ, మల్లికార్జున స్వామిని ఆదివార
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డీవై చంద్రచూడ్ శనివారం హైదరాబాద్ నగరానికి రానున్నారు. సీజేఐ అయ్యాక తొలిసారి వస్తున్న ఆయన ఇక్కడి నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయంలో ఉదయం 11 గంటలకు జరిగే స�