దేశంలో 73 గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు ఉన్నాయి. గుర్తింపుతో సంబంధం లేని వాటిని కలుపుకొంటే ఈ సంఖ్య 2 వేలు దాటుతుంది. అయితే, ఏండ్లుగా మనుగడ సాగిస్తున్న ఈ పార్టీలలో ఓ పది, పదిహేను మినహా మిగతా పార్టీల పేర్లే�
సుప్రీంకోర్టు న్యాయమూర్త్తుల సంఖ్యను 33 నుంచి 37కు పెంచుతూ ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ జారీ చేసింది. అధికారిక గెజిట్లో ప్రచురించిన నోటిఫికేషన్ ప్రకారం సుప్రీంకోర్టు (జడ్జిల సంఖ్య) సవరణ ఆర్డినెన్స్-2026పై ర
Supreme Court | ‘నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రిసెర్చ్ అండ్ ట్రెయినింగ్ (NCERT)’.. 8వ తరగతి సోషల్ సైన్స్ సబ్జెక్టులో కొత్తగా ప్రవేశపెట్టిన పాఠ్యాంశం తీవ్ర చర్చనీయాంశంమైంది. ‘న్యాయవ్యవస్థలో అవినీతి’ అనే ట�
కేంద్ర దర్యాప్తు సంస్థల దాడుల నుంచి ప్రజలను రక్షించాలని సీఎం మమతా బెనర్జీ సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ను అర్థించారు. శనివారం కోల్కతాలో ఓ కార్యక్రమానికి హాజరైన సీజేఐ సూర్యకాంత్, ఇతర న్యాయమూర్తులు వేదిక
పేద కక్షిదారులకు న్యాయం జరిగేలా చూడడమే తన తొలి ప్రాధాన్యమని, అందుకోసం అవసరమైతే అర్ధరాత్రి వరకు కోర్టులో కూర్చొనేందుకు సిద్ధమని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ తెలిపారు.
జాతీయ ఉద్యానవనాలు, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలకు ఒక కిలోమీటరు పరిధిలో గనుల తవ్వకంపై సుప్రీంకోర్టు గురువారం నిషేధించింది. ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పును వెలువరి�
భారత ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్ పై మతోన్మాద ముసుగులో ఉన్న న్యాయవాది జరిపిన దాడి ప్రజాస్వామ్య పునాదులపై జరిగిన దాడి అని, ఈ దాడిని భారతీయ సమాజం ముక్తకంఠంతో ఖండించాలని సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శ�
భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై జరిగిన దాడిని కొత్తగూడెం బార్ అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది. కొత్తగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, అడ్వకేట్ లక్కినేని సత్యనారాయణ ఆధ్వర్యంలో న్యాయవాదులు జిల్
మీ దేవుణ్ని వేడుకోండి అంటూ తాను చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియా నుంచి ఘాటుగా విమర్శలు రావడంతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) బుధవారం స్పందిస్తూ తాను అన్ని మతాలను గౌరవిస్తానని తెలిపారు.
ప్రజాస్వామ్యానికి చెందిన ఒక విభాగం తన బాధ్యతలను నిర్వర్తించడంలో విఫలమైతే రాజ్యాంగ పరిరక్షకురాలిగా సుప్రీంకోర్టు చేష్టలుడిగి నిస్సహాయంగా ఎలా చూస్తూ కూర్చోగలదని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు గు
Chief Justice | ఢిల్లీ వీధుల్లో కుక్కలు (Stray Dogs) కనిపించరాదని సుప్రీంకోర్టు (Supreme Court) సోమవారం ఢిల్లీ ప్రభుత్వ అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (Chief Justice) జస్టిస్ బీఆర్ గ�