Hyderabad : హైదరాబాద్లోని ప్రముఖ నల్సార్ లా యూనివర్సిటీ స్నాతకోత్సవం అంశంపై వివాదం మొదలైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ను యూనివర్సిటీ ఆహ్వానించింది. అయ
CJI | దేశ రాజధాని ఢిల్లీ (Delhi) లో విద్యార్థుల నిరసనల కారణంగా పలు మెట్రో స్టేషన్ల (Metro stations) ను మూసివేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారం గురువారం సుప్రీంకోర్టు (Supreme Court) కు చేరింది. మెట్రో స్టేషన్ల మూసివేతతో న్
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్), ఎన్నికల సంఘం వివక్షాపూరిత వైఖరిపై భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) సూర్య కాంత్కు 23 ప్రతిపక్ష పార్టీలు, ఒక స్వతంత్ర ఎంపీ ఉమ్మడి లేఖ రాశారు.
Supreme Court: అయిదుగురు కొత్త జడ్జీలు ఇవాళ సుప్రీంకోర్టులో ప్రమాణ స్వీకారం చేశారు. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ వారి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. దీంతో సుప్రీంకోర్టులో జడ్జీల సంఖ్య 37కు చేరకున్నది. ప్రస్త
దేశంలో 73 గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు ఉన్నాయి. గుర్తింపుతో సంబంధం లేని వాటిని కలుపుకొంటే ఈ సంఖ్య 2 వేలు దాటుతుంది. అయితే, ఏండ్లుగా మనుగడ సాగిస్తున్న ఈ పార్టీలలో ఓ పది, పదిహేను మినహా మిగతా పార్టీల పేర్లే�
సుప్రీంకోర్టు న్యాయమూర్త్తుల సంఖ్యను 33 నుంచి 37కు పెంచుతూ ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ జారీ చేసింది. అధికారిక గెజిట్లో ప్రచురించిన నోటిఫికేషన్ ప్రకారం సుప్రీంకోర్టు (జడ్జిల సంఖ్య) సవరణ ఆర్డినెన్స్-2026పై ర
Supreme Court | ‘నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రిసెర్చ్ అండ్ ట్రెయినింగ్ (NCERT)’.. 8వ తరగతి సోషల్ సైన్స్ సబ్జెక్టులో కొత్తగా ప్రవేశపెట్టిన పాఠ్యాంశం తీవ్ర చర్చనీయాంశంమైంది. ‘న్యాయవ్యవస్థలో అవినీతి’ అనే ట�
కేంద్ర దర్యాప్తు సంస్థల దాడుల నుంచి ప్రజలను రక్షించాలని సీఎం మమతా బెనర్జీ సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ను అర్థించారు. శనివారం కోల్కతాలో ఓ కార్యక్రమానికి హాజరైన సీజేఐ సూర్యకాంత్, ఇతర న్యాయమూర్తులు వేదిక
పేద కక్షిదారులకు న్యాయం జరిగేలా చూడడమే తన తొలి ప్రాధాన్యమని, అందుకోసం అవసరమైతే అర్ధరాత్రి వరకు కోర్టులో కూర్చొనేందుకు సిద్ధమని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ తెలిపారు.
జాతీయ ఉద్యానవనాలు, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలకు ఒక కిలోమీటరు పరిధిలో గనుల తవ్వకంపై సుప్రీంకోర్టు గురువారం నిషేధించింది. ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పును వెలువరి�
భారత ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్ పై మతోన్మాద ముసుగులో ఉన్న న్యాయవాది జరిపిన దాడి ప్రజాస్వామ్య పునాదులపై జరిగిన దాడి అని, ఈ దాడిని భారతీయ సమాజం ముక్తకంఠంతో ఖండించాలని సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శ�