మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని సీఐటీయూ జిల్లా నాయకుడు నీరటి మల్లేశ్ డిమాండ్ చేశారు. శంషాబాద్ మున్సిపల్ కార్మికులు కార్యాలయం ఎదుట శనివారం ఆందోళన చేశారు. ఇందుకు హాజరైన సీఐటీయూ జి�
ఆశల శ్రమను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించడంలేదని, పారితోషికం లేని అనేక పనులు ఆశలతో ప్రభుత్వ చేయిస్తుందని సీఐటీయూ అఖిల భారత అధ్యక్షురాలు హేమలత అన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా ఆశలకు రూ.18వేల వేతనం ఇవ్వాలని ఆమ�
భారత్ డైనమిక్ లిమిటెడ్ (బీడీఎల్) హైదరాబాద్ గుర్తింపు సంఘం ఎన్నికల్లో బీఆర్టీయూ, సీఐటీయూ కూటమి ఘనవిజయం సాధించింది. సమీప ప్రత్యర్థి ఐఎన్టీయూసీపై 116 ఓట్లతో జయకేతనం ఎగురవేసింది.
తమ ఉద్యోగాలను పర్మినెంట్ చేయాలని, తమకు కనీస వేతనం 26 వేలు ఇవ్వాలని కాంట్రాక్టు కార్మికులు డిమాండ్ చేశారు. సోమవారం పెద్దపల్లి కలెక్టరేట్ గేట్ వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా చేశారు.
తరచూ తమను వేధిస్తున్న పీహెచ్సీ వైద్యుడు, హెచ్ఈవోపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆశా వర్కర్లు సీఐటీయూ ఆధ్వర్యంలో భద్రాద్రి కలెక్టరేట్ ఎదుట గురువారం ధర్నా నిర్వహించారు.
ప్రభుత్వం ఇచ్చి న హామీ ప్రకారం ఐకేపీ వీవోఏలకు కనీస వేత నం రూ. 26వేలు అమలు చేయాలని, గ్రేడింగ్తో సంబంధం లేకుండా వేతనాలు ఇవ్వాలని, ఇతర పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో బుధ�
సమస్యల పరిష్కారం కోసం సీఐటీయూ అనుబంధ తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ ఆధ్వర్యంలో బుధవారం లక్డీకాపూల్లోని జిల్లా విద్యాశాఖ కమిషనర్ కార్యాలయాన్ని కార్మికులు ముట్టడించారు.
Siricilla | టెక్స్టైల్ పార్క్లో(Textile park) నెలకొన్న సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం సత్వరమే పరిష్కరించి, కార్మికులకు నిరంతర ఉపాధి కల్పించాలని తెలంగాణ పవర్లూం వర్కర్స్ యూనియర్ రాష్ట్ర అధ్యక్షుడు మూషం రమేశ్ డిమా�
అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గ్రామపంచాయతీ కార్మికులు స్థానిక మండల పరిషత్ కార్యాలయం ఎదుట సోమవారం ఆందోళన నిర్వహించారు.
జీవో నెంబర్ 10ని కాంగ్రెస్ సర్కారు అమలు చేయాలని చూడడం దుర్మార్గపు చర్య అంటూ అంగన్వాడీలు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో ఎర్రజెండాలతో నిరసన తెలిపారు. సోమవారం సీఐటీయూ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాం�
సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్లు, ఆయాలు సోమవారం ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాలు, ఇండ్ల వద్ద ధర్నాలు చేపట్టారు. డిమాండ్ల సాధన కోసం 19న చలో ప్రజాభవన్ కార్యక్రమాన్ని చేపట్టనున్�
తెలంగాణాలో ఉన్న ఈఎస్ఐ దవాఖానాలు, డిస్పెన్సరీలలో పరిస్థితులు అధ్వాన్నంగా ఉన్నాయని, రోగులకు కనీస సదుపాయాలు కూడా లేవని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భూపాల్ అన్నారు. న్యూ బోయిగూడలోని బీమా వైద్య సేవల శాఖ డ�